NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / రెజ్లర్లు పతకాలను గంగానదిలో వేస్తామనడంపై '1983 వరల్డ్ కప్ విజేత' జట్టు ఆందోళన 
    తదుపరి వార్తా కథనం
    రెజ్లర్లు పతకాలను గంగానదిలో వేస్తామనడంపై '1983 వరల్డ్ కప్ విజేత' జట్టు ఆందోళన 
    రెజ్లర్లు పతకాలను గంగానదిలో వేస్తామనడంపై '1983 వరల్డ్ కప్ విజేత' జట్టు ఆందోళన

    రెజ్లర్లు పతకాలను గంగానదిలో వేస్తామనడంపై '1983 వరల్డ్ కప్ విజేత' జట్టు ఆందోళన 

    వ్రాసిన వారు Stalin
    Jun 02, 2023
    05:44 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్ బిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను అరెస్టు చేయాలని నిరసన తెలుపుతున్న భారత్ స్టార్ రెజ్లర్లు తమ పతకాలను పవిత్ర గంగానదిలో వేస్తామడంపై '1983ప్రపంచ కప్ విజేత క్రికెట్ జట్టు' సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.

    ఈ మేరకు ప్రముఖ వార్త సంస్థ పీటీఐకి ఒక ప్రకటన విడుదల చేశారు.

    రెజ్లర్లు అలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని కోరారు. సమస్యలు తప్పకుండా పరిష్కారమవుతాయని తాము ఆశిస్తున్నట్లు చెప్పారు.

    దేశ ఛాంపియన్ రెజ్లర్లు ప్రవర్తించిన తీరు వల్ల చాలా బాధపడ్డామని ప్రపంచ కప్ విజేత క్రికెట్ జట్టు సభ్యులు అభిప్రాయపడ్డారు.

    రెజ్లర్లు

    ఆ పతకాలు రెజ్లర్ల సొంతం మాత్రమే కాదని, దేశానికి గర్వకారణం: జట్టు సభ్యులు

    కష్టపడి సంపాదించిన పతకాలను గంగా నదిలో పడేయాలని ఆలోచిస్తున్నందుకు తాము చాలా ఆందోళనకు గురైనట్లు 1983ప్రపంచ కప్ విజేత క్రికెట్ జట్టు పేర్కొన్నారు.

    ఆ పతకాలు సంవత్సరాల తరబడి కృషి, త్యాగం, సంకల్పంతో వచ్చాయని గుర్తు చేశారు. ఆ పతకాలు కేవలం రెజ్లర్ల సొంతం మాత్రమే కాదని, దేశానికి గర్వకారణం అన్నారు.

    ఈ విషయంలో తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని తాము కోరుతున్నట్లు ఆ ప్రకటనలో తెలిపారు. రెజ్లర్ల మనోవేదనలను కూడా ప్రభుత్వం వినాలని హృదయపూర్వకంగా ఆశిస్తున్నట్లు జట్టు సభ్యులు పేర్కొన్నారు.

    మే 28న అనుమతి లేకుండా కొత్త పార్లమెంటు భవనం వైపు ర్యాలీగా వెళ్లిన రెజ్లర్లపై దిల్లీ పోలీసులు కఠినంగా వ్యవహరించారు. ఈ క్రమంలో రెజ్లర్లను తమ పతకాలను గంగానదిలో వేయాలని నిర్ణయించుకున్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    '1983 వరల్డ్ కప్ విజేత' విడుదుల చేసిన ప్రకటన 

    1983 Cricket World Cup winning team issues statement on wrestlers' protest - "We are distressed and disturbed at the unseemly visuals of our champion wrestlers being manhandled. We are also most concerned that they are thinking of dumping their hard-earned medals into river… pic.twitter.com/9FxeQOKNGj

    — ANI (@ANI) June 2, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రెజ్లింగ్
    తాజా వార్తలు
    భారతదేశం
    క్రికెట్

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    రెజ్లింగ్

    అనురాగ్ ఠాకూర్‌తో భారత రెజ్లర్ల సమావేశం, డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడి రాజీనామాకు డిమాండ్ అనురాగ్ సింగ్ ఠాకూర్
    డబ్ల్యూఎఫ్‌ఐ వివాదం: విచారణ పూర్తయ్యే వరకు బ్రిజ్ భూషణ్ పదవిలో ఉండరు: అనురాగ్ ఠాకూర్ అనురాగ్ సింగ్ ఠాకూర్
    రెజర్ల ఆందోళనపై ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు నోటీసులు సుప్రీంకోర్టు
    ప్రాథమిక దర్యాప్తు తర్వాత బ్రిజ్ భూషణ్ పై కేసు నమోదు చేస్తాం  సుప్రీంకోర్టు

    తాజా వార్తలు

    పైలట్లకు 'గో ఫస్ట్' ఎయిర్‌లైన్ బంపర్ ఆఫర్; అదనంగా రూ.1లక్ష వేనతం  విమానం
    ఎయిర్ ఇండియాలో ప్రతినెలా 600మంది పైలట్, క్యాబిన్ సిబ్బంది నియామకాలు; సీఈఓ  ఎయిర్ ఇండియా
    పెట్రోల్, డీజిల్‌ను రూ. 1 తక్కువే అమ్ముతాం: నయారా ఎనర్జీ  పెట్రోల్
    పార్లమెంట్ ప్రారంభోత్సవానికి గుర్తుగా విడుదల చేసిన రూ.75 నాణెం ప్రత్యేకతలు, ఎలా కొనాలి? నరేంద్ర మోదీ

    భారతదేశం

    దేశంలో కొత్తగా 12,193 మందికి కరోనా; 42 మరణాలు  కరోనా కొత్త కేసులు
    మహేష్ మూర్తిపై జిలింగో మాజీ సీఈఓ అంకితి బోస్ 100మిలియన్ డాలర్ల పరువునష్టం దావా  ముంబై
    సూడాన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను తరలించేందుకు 'ఆపరేషన్ కావేరి' ప్రారంభం  సూడాన్
    సూడాన్‌లో చిక్కుకున్న ప్రతి భారతీయుడిని రక్షించడమే ప్రభుత్వ లక్ష్యం: విదేశాంగ కార్యదర్శి  సూడాన్

    క్రికెట్

    లేట్ చేయకుండా ఆ ఇద్దరిని టీమిండియాకు ఆడించాలి : బీసీసీఐకి హర్భజన్ సూచన ఐపీఎల్
    మరోసారి ధోనీని ట్రోల్ చేసిన కెవిన్ పీటర్సన్.. స్పందించని మిస్టర్ కూల్ ఎంఎస్ ధోని
    ఓడినా రేసులోనే పంజాబ్.. సన్ రైజర్స్ గెలుపు కోసం చైన్నై, లక్నో ప్రార్థనలు  ఐపీఎల్
    సచిన్ చూసి ధోని, కోహ్లీ నేర్చుకోవాలి.. వారిద్దరికి డబ్బే ముఖ్యమా..? ఎంఎస్ ధోని
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025