NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / మోదీ జీ, మీ మాట కోసమే న్యాయం వేచి చేస్తోంది: ప్రియాంక గాంధీ 
    మోదీ జీ, మీ మాట కోసమే న్యాయం వేచి చేస్తోంది: ప్రియాంక గాంధీ 
    భారతదేశం

    మోదీ జీ, మీ మాట కోసమే న్యాయం వేచి చేస్తోంది: ప్రియాంక గాంధీ 

    వ్రాసిన వారు Naveen Stalin
    May 01, 2023 | 06:16 pm 0 నిమి చదవండి
    మోదీ జీ, మీ మాట కోసమే న్యాయం వేచి చేస్తోంది: ప్రియాంక గాంధీ 
    మోదీ జీ, మీ మాట కోసమే న్యాయం వేచి చేస్తోంది: ప్రియాంక గాంధీ

    బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తన రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్ పదవికి రాజీనామా చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నోరువిప్పాలని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ స్పష్టం చేశారు. పార్టీ అగ్రనేతలు తనను కోరితే తాను రాజీనామా చేస్తానని బ్రిజ్ భూషణ్ చెప్పడంతో ప్రియాంక గాంధీ వాద్రా సోమవారం ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాన నరేంద్ర మోదీ మాట కోసం న్యాయం ఎదురు చూస్తోందని ప్రియాంక ట్వీట్ చేశారు. ఏడుగురు మహిళా రెజ్లర్లు సింగ్‌పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు భూషణ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ మేరకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దిల్లీ పోలీసులు రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు.

    బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ అసలు ఏం చెప్పారంటే?

    లైంగిక ఆరోపణల నేపథ్యంలో డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్‌పై చర్యలు తీసుకోవాలని బజరంగ్ పునియా, వినేష్ ఫోగట్, సాక్షి మాలిక్, ఇతరులతో సహా పలువురు అగ్రశ్రేణి భారతీయ రెజ్లర్లు కొన్నిరోజులుగా జంతర్ మంతర్‌లో నిరసనలు చేస్తున్నారు. అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే రాజీనామా చేయడంపై బ్రిజ్ భూషణ్ స్పందించారు. తాను డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్ పదవికి పోటీ చేయనని పేర్కొన్నారు. అయితే కొత్త పోస్ట్ కోసం తాను పోటీ చేస్తానని చెప్పారు. తాను ప్రధాని కోరితే వెంటనే రాజీనామా చేస్తానని, అలాగే అమిత్ షా చెప్పినా, జేపీ నడ్డా అడిగినా పదవి నుంచి తప్పుకుంటానని భూషణ్ వెల్లడించారు. ఈ వ్యాఖ్యలకు కౌంటర్‌గా తాజా ప్రియాంక మోదీని నోరు విప్పాలని కోరారు.

    కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ట్వీట్

    … @narendramodi जी कह दीजिए ।

    न्याय को आपकी “हाँ” का इंतजार है। https://t.co/l8MFUbDcuv

    — Priyanka Gandhi Vadra (@priyankagandhi) May 1, 2023
    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    ప్రియాంక గాంధీ
    నరేంద్ర మోదీ
    ప్రధాన మంత్రి
    కాంగ్రెస్
    రెజ్లింగ్
    తాజా వార్తలు

    ప్రియాంక గాంధీ

    మే 8న హైదరాబాద్‌కు రానున్న ప్రియాంక గాంధీ  తాజా వార్తలు
    నేడు హైదరాబాద్‌కు ప్రియాంక గాంధీ రాక: అమె 'పొలిటికల్ టూరిస్ట్' అంటూ కేటీఆర్ ఫైర్ కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)
    కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరు? ఇంకా వీడని ఉత్కంఠ  కర్ణాటక
    బ్రిజ్ భూషణ్‌పై ఎందుకు చర్యలు తీసుకోలేదో ప్రధాని దేశానికి చెప్పాలి: ప్రియాంక గాంధీ  శివసేన

    నరేంద్ర మోదీ

    Mann ki Baat 100th Episode: ప్రజలతో కనెక్ట్ అవడానికి 'మన్ కీ బాత్' నాకు మార్గాన్ని చూపింది: ప్రధాని మోదీ  మన్ కీ బాత్
    'మన్ కీ బాత్' 100వ ఎపిసోడ్; వంద ఇసుక రేడియోలతో అబ్బురపరిచే సైకత శిల్పం మన్ కీ బాత్
    కాంగ్రెస్ నన్ను 91సార్లు దుర్భాషలాడింది: కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ఫైర్ కర్ణాటక
    91ఎఫ్‌ఎం ట్రాన్స్‌మీటర్ల ప్రారంభంతో రేడియో పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు: ప్రధాని మోదీ  ప్రధాన మంత్రి

    ప్రధాన మంత్రి

    'నా కూతురు తన భర్తను ప్రధానిని చేసింది': రిషి సునక్‌పై సుధా మూర్తి ఆసక్తికర కామెంట్స్ బ్రిటన్
    ప్రధాని మోదీని విషసర్పంతో పోల్చిన కాంగ్రెస్ చీఫ్ ఖర్గే మల్లికార్జున ఖర్గే
    కేరళ: భారత తొలి 'వాటర్ మెట్రో'ను ప్రారంభించిన మోదీ; టికెట్ ధర ఎంతంటే!  కేరళ
    కేరళ తొలి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు

    కాంగ్రెస్

    'కాంగ్రెస్ 'వారంటీ' గడువు ముగిసింది'; హస్తం పార్టీపై ప్రధాని మోదీ సెటైర్లు నరేంద్ర మోదీ
    అమృత్‌పాల్‌ను పట్టుకోవడంలో జప్యంపై ప్రతిపక్షాల విమర్శలు; పంజాబ్ సీఎం ఏం చెప్పారంటే! పంజాబ్
    Karnataka Elections 2023: హిమాచల్ ఎన్నికల ఫలితాలే కర్ణాటకలో రిపీట్ అవుతాయా?  కర్ణాటక
    ట్విట్టర్ సబ్‌స్క్రిప్షన్ ఎఫెక్ట్: 'బ్లూ టిక్' కోల్పోయిన దేశంలోని ప్రముఖ రాజకీయ నాయకులు ట్విట్టర్

    రెజ్లింగ్

    రెజ్లర్ల పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టు విచారణ  ప్రపంచం
    ప్రాథమిక దర్యాప్తు తర్వాత బ్రిజ్ భూషణ్ పై కేసు నమోదు చేస్తాం  సుప్రీంకోర్టు
    రెజర్ల ఆందోళనపై ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు నోటీసులు సుప్రీంకోర్టు
    డబ్ల్యూఎఫ్‌ఐ వివాదం: విచారణ పూర్తయ్యే వరకు బ్రిజ్ భూషణ్ పదవిలో ఉండరు: అనురాగ్ ఠాకూర్ అనురాగ్ సింగ్ ఠాకూర్

    తాజా వార్తలు

    అమెరికాలో 'ఫస్ట్ రిపబ్లిక్' బ్యాంకు దివాళా; జేపీ మోర్గాన్ కంపెనీ టేకోవర్ అమెరికా
    తుని రైలు దహనం కేసును కొట్టేసిన విజయవాడ రైల్వే కోర్టు తూర్పుగోదావరి జిల్లా
    ఈడీ విచారణను బైజూస్ ఎందుకు ఎదుర్కొంటుందో తెలుసా?  ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌/ఈడీ
    తెలంగాణలో మరో నాలుగు రోజులు భారీ వర్షాలు ఐఎండీ
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023