దిల్లీ: వార్తలు

CREA Report: కాలుష్యంలో కొత్త రికార్డును బద్దలు కొట్టిన ఢిల్లీ.. ఇంకా జాబితాలో ఏయే నగరాలు ఉన్నాయంటే..?

ఏప్రిల్ మాసంలో దేశవ్యాప్తంగా అత్యంత కాలుష్యం ఉన్న నగరాల జాబితాలో దిల్లీ ఐదవ స్థానాన్ని దక్కించుకుంది.

Air Raid Sirens In Delhi: ఢిల్లీలోని పిడబ్ల్యుడి ప్రధాన కార్యాలయంలో వైమానిక దాడి సైరన్  పరీక్ష

పాకిస్థాన్ తో కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య పౌర రక్షణ సంసిద్ధతను తనిఖీ చేయడానికి శుక్రవారం మధ్యాహ్నం దేశ రాజధానిలో వైమానిక దాడుల సైరన్‌లను పరీక్షించారు.

Delhi: ఢిల్లీలో ప్రభుత్వ ఉద్యోగుల సెలవులు రద్దు.. రాష్ట్రపతి భవన్ సహా అనేక చోట్ల విద్యుత్ సరఫరా నిలిపివేత

జమ్ముకశ్మీర్, రాజస్థాన్‌లోని అనేక ప్రాంతాల్లో పాకిస్థాన్ వైమానిక దాడుల తర్వాత, సరిహద్దు పట్టణాల్లోని జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది.

Delhi Police: పౌరసత్వానికి ఆధార్, పాన్, రేషన్ కార్డులు చెల్లవు.. ఢిల్లీ పోలీసుల కొత్త నిబంధన!

భారతదేశంలో అనధికారికంగా నివసిస్తున్న వలసదారులపై కేంద్రం కఠిన చర్యలు తీసుకుంటోంది.

04 May 2025

ఇండిగో

IndiGo :మద్యం మత్తులో ఎయిర్‌హోస్టెస్‌పై అసభ్య ప్రవర్తన.. కేసు నమోదు!

దిల్లీ నుండి శిర్డీ వెళ్ళే ఇండిగో విమానంలో శుక్రవారం మధ్యాహ్నం దారుణ ఘటన జరిగింది. ఒక ప్రయాణికుడు, ఎయిర్‌హోస్టెస్‌పై మద్యం మత్తులో లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.

Bomb threat: ఏపీ భవన్‌కు బాంబు బెదిరింపు మెయిల్.. ఢిల్లీలో హైఅలర్ట్ 

దిల్లీ‌లోని ఏపీ భవన్‌లో ఉద్రిక్తత నెలకొంది. శుక్రవారం రాత్రి భవన్‌కి ఒక బాంబు బెదిరింపు మెయిల్ రావడం కలకలం రేపింది. దీంతో పోలీసులను, అధికారులు అప్రమత్తమయ్యారు.

Delhi: దిల్లీకి భారీ వర్షం.. ఉరుములతో కూడిన తుఫాన్ హెచ్చరిక!

దేశ రాజధాని దిల్లీలో వాతావరణ పరిస్థితులు మళ్లీ తీవ్రతరంగా మారాయి. కేంద్ర వాతావరణ శాఖ శనివారం కూడా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశముందని హెచ్చరిక జారీ చేసింది.

Delhi: ఢిల్లీలో మరోసారి భారీ వర్షం, దుమ్ము తుఫాను.. విమానాల రాకపోకలకు అంతరాయం

దేశ రాజధాని దిల్లీలో మరోసారి భారీ వర్షం,దుమ్ముతో కూడిన గాలి బీభత్సం సృష్టించింది.

Medha Patkar: పరువు నష్టం కేసులో 'నర్మదా బచావో ఆందోళన్‌' ఉద్యమకారిణి మేధా పాట్కర్‌ అరెస్ట్ 

ఓ పరువునష్టం కేసులో సామాజిక కార్యకర్త, 'నర్మదా బచావో ఆందోళన్' ఉద్యమకారిణి మేధా పాట్కర్‌ను (Medha Patkar) దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.

UPSC CSE Results: యూపీఎస్సీ సివిల్స్‌ ఫలితాలు విడుదల .. టాప్‌-10 ర్యాంకర్లు వీరే..

అఖిల భారత సివిల్‌ సర్వీసుల్లో నియామకాల కోసం యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (UPSC) నిర్వహించిన సివిల్స్‌- 2024 తుది ఫలితాలు మంగళవారం మధ్యాహ్నం విడుదలయ్యాయి.

22 Apr 2025

పతంజలి

Delhi High Court: రూహ్ అఫ్జాపై అనుచిత వ్యాఖ్యలు.. బాబా రాందేవ్‌పై ఢిల్లీ హైకోర్టు సీరియస్‌

పతంజలి వ్యవస్థాపకుడు బాబా రాందేవ్‌ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ప్రముఖ ఫార్మసీ సంస్థ హమ్దర్ద్‌కు చెందిన పాపులర్ డ్రింక్ రూహ్ అఫ్జాపై రాందేవ్‌ చేసిన వ్యాఖ్యలను హైకోర్టు ఖండించింది.

Chandrababu: పోలవరం, బనకచర్లపై చర్చలు.. కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌తో చంద్రబాబు భేటీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం న్యూఢిల్లీలో కీలక సమావేశాలు నిర్వహించారు.

Chandrababu: నేడు కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు కీలక భేటీ 

ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు నాయుడు వ్యక్తిగత పర్యటన నిమిత్తం కుటుంబ సభ్యులతో కలిసి విదేశాలకు వెళ్లిన తర్వాత, సోమవారం అర్ధరాత్రి దేశరాజధాని ఢిల్లీలోకి అడుగుపెట్టారు.

PM Modi- JD Vance: ప్రధాని మోదీతో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ కీలక సమావేశం 

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ (J D Vance) భారత పర్యటనలో భాగంగా నేడు దిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi)తో సమావేశమయ్యారు.

Delhi: ఢిల్లీ ట్రాఫిక్ నియమాల ప్రకారం.. వెహికల్‌పై ఆ స్టిక్కర్లు లేకుంటే రూ.5000 జరిమానా 

ఢిల్లీ మోటార్ వాహన చట్టంలోని నిబంధనల ప్రకారంగా,వాహనంపై ఉపయోగిస్తున్న ఇంధన రకాన్ని సూచించే కలర్ కోడెడ్ స్టిక్కర్లను వాహనాలపై తప్పనిసరిగా అతికించాల్సిందే.

JD Vance: నేడు భారత పర్యటనకు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్- ఢిల్లీలో భద్రత పెంచిన పోలీసులు

అమెరికా ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన జేడీ వాన్స్ తన భార్య ఉషా చిలుకూరి వాన్స్‌తో పాటు తమ ముగ్గురు పిల్లలతో కలిసి ఈరోజు భారత్‌కు విచ్చేస్తున్నారు.

Building Collapse: ఢిల్లీలోని ముస్తఫాబాద్ ఏరియాలో కుప్ప కూలిన భవనం.. నలుగురు మృతి..

దేశ రాజధాని దిల్లీలోని ముస్తఫాబాద్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

Delhi: గాలి మార్పుల కారణంగా ఈరోజు విమానాలుఆలస్యం అయ్యే అవకాశం.. ఢిల్లీ విమానాశ్రయం హెచ్చరిక  

దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణం అకస్మాత్తుగా మారింది. మధ్యాహ్నం వేళలోనే ఆకాశం మేఘావృతమైంది.

16 Apr 2025

ఇండియా

Delhi: సీఎన్‌జీ ఆటోలపై నిషేధం లేదు.. తప్పుడు వార్తలను నమ్మవద్దు: దిల్లీ మంత్రి 

దిల్లీలో సీఎన్‌జీ ఆటో రిక్షాలను ఎలక్ట్రిక్ వాహనాలతో భర్తీ చేయనున్నారన్న వార్తలపై రవాణా శాఖ మంత్రి పంకజ్ కుమార్ సింగ్ స్పందించారు.

Kesari Chapter 2: 'కేసరి చాప్టర్‌ 2' చూసి భావోద్వేగానికి గురైన దిల్లీ సీఎం

జలియన్‌ వాలాబాగ్‌ విషాద సంఘటన నేపథ్యంలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్‌ హీరోగా నటించిన 'కేసరి చాప్టర్‌ 2' సినిమా దేశభక్తిని చిగురింపజేస్తోంది.

Delhi: ప్రయాణికులకు హెచ్చరిక.. రేపటి నుంచి టెర్మినల్‌ 2 మూసివేత!

ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులోని టెర్మినల్‌ 2ను మంగళవారం (ఏప్రిల్‌ 16) నుంచి తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

Atishi: దిల్లీ సీఎం భర్త ప్రభుత్వాన్ని నడుపుతున్నారు?.. అతిశీ ఫైర్!

దిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్త భర్త మనీష్ గుప్తపై ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు, మాజీ మంత్రి అతిశీ తీవ్ర విమర్శలు చేశారు. ఆయన అనధికారికంగా ప్రభుత్వ కార్యకలాపాలను నడుపుతున్నారని ఆరోపించారు.

Tahawwur Rana : తహవూర్ రాణా కోరిన మూడు వస్తువులు ఇవే!

ముంబై 26/11 ఉగ్రదాడిలో ప్రధాన పాత్ర పోషించిన తహవూర్ రాణాను అమెరికా నుంచి భారత్‌కు తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

Delhi: దిల్లీలో దుమ్ము తుపానుతో విమాన రాకపోకలకు అంతరాయం.. 12 గంటలు ఆలస్యం 

దిల్లీ విమానాశ్రయంలో శుక్రవారం ప్రతీకూల వాతావరణ పరిస్థితుల కారణంగా పలు విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రయాణికులు తీవ్రమైన అసౌకర్యాన్ని ఎదుర్కొన్నారు.

Tahawwur Rana: తహవూర్ రాణాకు అత్యున్నత స్థాయి భద్రత: బుల్లెట్ ప్రూఫ్ వాహనం, SWAT కమాండోలు

26/11 ముంబయి ఉగ్రదాడుల్లో కీలక నిందితుడు తహవ్వుర్ రాణా కొద్దిసేపట్లో భారత్‌కు రానున్నాడు.

Delhi: ఫ్యూయెల్‌ వాహనాలకు ఢిల్లీ గుడ్‌బై చెబుతుందా? త్వరలోనే బ్యాన్‌ మోడ్‌ ఆన్!

దేశ రాజధాని దిల్లీ తీవ్ర వాయు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Rekha Gupta: 50 రోజులైనా ఢిల్లీ ముఖ్యమంత్రికి దక్కని అధికార నివాసం

దిల్లీ ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన రేఖా గుప్తా ఇప్పటికే 50 రోజులు పూర్తి చేసుకున్నారు.కానీ ఇంతవరకూ ఆమెకు అధికారిక నివాసం కేటాయించలేదు.

08 Apr 2025

దుబాయ్

#NewsBytesExplainer: ఢిల్లీకి దుబాయ్‌ రాజు..ఈ సమావేశం UAEతో భారతదేశ సంబంధాలను ఎలా పెంచుతుంది?

దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ అల్ మక్తూమ్ మంగళవారం నాడు ఢిల్లీలో రానున్నారు.

Lalu Prasad Yadav: లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం విషమం.. అత్యవసరంగా దిల్లీకి తరలింపు!

రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం మళ్లీ క్షీణించింది. రక్తంలో చక్కెర స్థాయిలు అధికమవడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

31 Mar 2025

సినిమా

Maha Kumbh Girl Monalisa: మహకుంభమేళా  వైరల్ గర్ల్ మోనాలిసా తో సినిమా.. దర్శకుడు సనోజ్ మిశ్రా అరెస్ట్‌

ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళాలో పూసలు, రుద్రాక్ష మాలలు అమ్ముతూ ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టించిన పేద కుటుంబానికి చెందిన యువతి మోనాలిసా భోంస్లే (16).

Service charge: రెస్టారెంట్ల బిల్లుల్లో సర్వీస్‌ ఛార్జీలు.. దిల్లీ హైకోర్టు సీరియస్‌ వార్నింగ్!

హోటళ్లు, రెస్టారెంట్లు ఆహార బిల్లుల్లో సర్వీస్ ఛార్జీలను కలిపి వసూలు చేస్తుండడంపై దిల్లీ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

Kejriwal: ప్రజా ధనం దుర్వినియోగం.. కేజ్రీవాల్‌పై ఎఫ్ఐఆర్ నమోదు

ఆప్ అధినేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై దిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వ నిధుల దుర్వినియోగ ఆరోపణల నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది.

Delhi Budget 2025: రూ.లక్ష కోట్లతో ఢిల్లీ బడ్జెట్ ప్రవేశపెట్టిన సీఎం రేఖాగుప్తా

దిల్లీలో బీజేపీ ప్రభుత్వం తొలి ఆర్థిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ముఖ్యమంత్రి రేఖా గుప్తా రూ. లక్ష కోట్ల బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.

Delhi HC Judge: నోట్లకట్టల వివాదం.. జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ విషయంలో దిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం

దిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ అధికార నివాసంలో భారీ మొత్తంలో నగదు కనిపించినట్లు వార్తలు వెలువడటం తీవ్ర సంచలనం రేపింది.

New Delhi: న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో భారీ రద్దీ.. తృటిలో తప్పిన తొక్కిసలాట

న్యూదిల్లీ రైల్వే స్టేషన్‌లో మరోసారి భారీ రద్దీ ఏర్పడడం కలకలం రేపింది. దీంతో తొక్కిసలాట జరిగిందనే వదంతులు వేగంగా వ్యాపించాయి.

Delhi HC Judge: దిల్లీ హైకోర్టు న్యాయమూర్తి బంగ్లాలో అగ్నిప్రమాదం - ఆర్పేందుకు వెళితే కట్టల కొద్దీ నోట్లు..!

దిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ నివాసంలో మార్చి 14న అగ్నిప్రమాదం జరిగింది.

Bill Gates: భారత పార్లమెంట్‌ను సందర్శించిన బిల్ గేట్స్.. జేపీ నడ్డాతో కీలక చర్చలు

మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో బిల్ గేట్స్ ప్రస్తుతం దిల్లీలో పర్యటిస్తున్నారు.

Delhi Airport: కేంద్రంపై దిల్లీ విమానాశ్రయం దావా.. హిండన్ ఎయిర్‌బేస్ వివాదం!

దిల్లీ విమానాశ్రయం (Delhi Airport) కేంద్ర ప్రభుత్వంపై చట్టపరమైన పోరుకు దిగింది.

British Woman: సోషల్‌ మీడియాలో పరిచయం.. స్నేహితుడి చేతిలో అత్యాచారానికి గురైన బ్రిటిష్ మహిళ 

సోషల్ మీడియా ద్వారా పరిచయమైన స్నేహితుడి మాయమాటలను నమ్మి, అతడిని కలుసుకోవడానికి ఓ యువతి బ్రిటన్ నుంచి భారత్‌కు వచ్చింది.

08 Mar 2025

బీజేపీ

Delhi CM: దిల్లీ మహిళలకు భారీ గిఫ్ట్.. బీజేపీ ప్రభుత్వం కీలక ప్రకటన 

దిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు మహిళా సమృద్ధి యోజన (Mahila Samriddhi Yojana)ను త్వరలో అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేఖా గుప్తా తెలిపారు.

IFS officer suicide: భవనంపై నుంచి దూకి.. ఐఎఫ్ఎస్ అధికారి ఆత్మహత్య

విదేశాంగశాఖ అధికారి జితేంద్ర రావత్ (Jitendra Rawat) ఆత్మహత్య చేసుకున్నారు.

Rekha Gupta: అనుభవం లేకపోయినా ముఖ్యమంత్రి.. షాయారీతో సమాధానమిచ్చిన దిల్లీ సీఎం రేఖా గుప్తా 

అనుభవం లేకున్నా ఒక్కసారిగా ఉన్నత పదవి చేపట్టడం ఎలా ఉందని దిల్లీ సీఎం రేఖాగుప్తాకు ప్రశ్న ఎదురైంది.

Delhi: 15 ఏళ్లు దాటిన వాహనాలకు ఇకపై ఇంధనం అందదు

దేశ రాజధాని దిల్లీలో కొత్త ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన వెంటనే కాలుష్య నియంత్రణపై దృష్టి సారించింది.

Delhi Rain: దిల్లీ-ఎన్‌సీఆర్‌లో భారీ వర్షం.. చెరువులను తలపిస్తున్న రోడ్లు

దేశ రాజధాని దిల్లీలో రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో వర్షం పడుతుండటంతో దిల్లీ-ఎన్‌సీఆర్‌లో జనజీవనం తీవ్రంగా ప్రభావితమైంది.

28 Feb 2025

కాగ్

CAG Report: ఢిల్లీలోని 14 ఆస్పత్రుల్లో ఐసీయూలు,మరుగుదొడ్లు లేవు.. కాగ్ నివేదిక సంచలనం

దేశ రాజధాని దిల్లీలో ఆస్పత్రుల పరిస్థితి తీవ్రంగా దిగజారిపోయిందని భారత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) నివేదిక వెల్లడించింది.

AAP: 'అసెంబ్లీలోకి రానివ్వకుండా మమ్మల్ని అడ్డుకుంటున్నారు'.. ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేల సంచలన ఆరోపణలు

దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీజేపీ ప్రభుత్వంపై ప్రతిపక్ష ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP) తీవ్ర ఆరోపణలు చేసింది.

CAG Report : ఢిల్లీ మద్యం పాలసీ వల్ల వేల కోట్ల నష్టం.. కాగ్ నివేదిక.. 

దిల్లీ ఎక్సైజ్ విధానం,మద్యం సరఫరా నియమాల అమలులో తీవ్రమైన లోపాలను కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(CAG)తాజా నివేదిక వెల్లడించింది.

1984 Anti Sikh Riots: హత్య కేసులో కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్‌కు ఢిల్లీ కోర్టు యావజ్జీవ శిక్ష 

కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ సజ్జన్‌ కుమార్‌ (Sajjan Kumar) తండ్రీకొడుకులను సజీవదహనం చేసిన కేసులో జీవితఖైదు పడింది.

Delhi: ఢిల్లీ అసెంబ్లీలో కాగ్ నివేదికపై దుమారం.. అతిషి సహా ఆప్ ఎమ్మెల్యేల సస్పెన్షన్

దిల్లీ అసెంబ్లీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.బీజేపీ ప్రభుత్వం శాసనసభలో గత ప్రభుత్వానికి సంబంధించిన కాగ్ నివేదికను ప్రవేశపెట్టింది.

Delhi speaker: ఢిల్లీ స్పీకర్‌గా బీజేపీ ఎమ్మెల్యే విజేందర్‌ గుప్తా 

దిల్లీ రాజకీయ పరిణామాల్లో ముందుగా ఊహించినట్లుగానే,బీజేపీ ఎమ్మెల్యే విజేందర్ గుప్తాకు అసెంబ్లీ స్పీకర్ పదవి లభించింది.

Delhi: ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. ప్రొటెం స్పీకర్‌గా అరవిందర్ ఎన్నిక

దిల్లీ అసెంబ్లీ తొలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. 27 సంవత్సరాల విరామం తర్వాత ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధికారంలోకి వచ్చింది.

Atishi: దిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఆతిశీ ఏకగ్రీవంగా ఎన్నిక.. తొలిసారి ఓ మహిళ బాధ్యతలు స్వీకరణ

దిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా మాజీ ముఖ్యమంత్రి ఆతిశీని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

#NewsBytesExplainer: ఢిల్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాత రేఖా గుప్తా ఎదుర్కోనున్న సవాళ్లు ఏమిటి?

ఢిల్లీ 9వ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా బాధ్యతలు చేపట్టారు. రాంలీలా మైదాన్‌లో లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు.

Bansuri Swaraj: బీజేపీ నేత బన్సూరి స్వరాజ్‌పై పరువు నష్టం కేసు.. కొట్టేసిన ఢిల్లీ కోర్టు 

క్రిమినల్‌ పరువు నష్టం కేసులో దిల్లీ బీజేపీ ఎంపీ బాన్సురీ స్వరాజ్‌కి ఊరట లభించింది.

Rekha Guptha: ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రేఖా గుప్తా

దేశ రాజధాని ఢిల్లీలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. గురువారం మధ్యాహ్నం రామ్‌లీలా మైదానంలో జరిగిన కార్యక్రమంలో రేఖా గుప్తా (Rekha Gupta) ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.

Sheesh mahal: షీష్‌మహల్‌ను మ్యూజియంగా మారుస్తాం: రేఖా గుప్తా

అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో దిల్లీలో 'శీష్‌ మహల్‌' పేరు విపరీతంగా ప్రాచుర్యంలోకి వచ్చిన విషయం తెలిసిందే.

Delhi CM Oath Ceremony: రామ్‌లీలా మైదానంలో ఇవాళ రేఖా గుప్తా ప్రమాణస్వీకారం.. హాజరుకానున్న ప్రధాని మోదీ

బీజేపీ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. దిల్లీ ముఖ్యమంత్రిగా మొదటిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించిన రేఖా గుప్తాకు బాధ్యతలు అప్పగించింది.

Delhi Cm: దిల్లీ నూతన సీఎం గా రేఖా గుప్తా ఎన్నిక.. ముఖ్యమంత్రిగా రేపు ప్రమాణ స్వీకారం 

దిల్లీలో నెలకొన్న రాజకీయ ఉత్కంఠకు ముగింపు పలుకుతూ, బీజేపీ ఎమ్మెల్యేలు రేఖా గుప్తాను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు.

Delhi Railway Station stampede: దిల్లీలో తొక్కిసలాట ఘటనపై కోర్టు ప్రశ్న.. అన్ని ఎక్కువ టికెట్లు ఎందుకు అమ్మారు..?

దేశ రాజధాని రైల్వేస్టేషన్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనపై (Delhi Railway Station stampede) కేంద్రం, భారతీయ రైల్వేపై దిల్లీ హైకోర్టు బుధవారం తీవ్రంగా స్పందించింది.

18 Feb 2025

బీజేపీ

Delhi CM: 50 మంది సినీ నటులు, పారిశ్రామికవేత్తలు,దౌత్యవేత్తలు..ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భారీగా ఏర్పాట్లు 

26 ఏళ్ల కల నిజమవుతోంది! దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన భారతీయ జనతా పార్టీ (BJP), త్వరలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.

17 Feb 2025

ఇండియా

Delhi Stampede: ప్లాట్‌ఫామ్ టిక్కెట్ల విక్రయాలపై తాత్కాలిక నిషేధం.. రైల్వేశాఖ కీలక ప్రకటన 

న్యూదిల్లీ రైల్వే స్టేషన్‌లో మహా కుంభమేళా భక్తుల తొక్కిసలాట విషాదం నింపింది.

17 Feb 2025

భూకంపం

Explained: ఢిల్లీలో భూకంపం.. ఆ సమయంలో 'బూమ్‌' శబ్దం ఎందుకొచ్చింది..?

దేశ రాజధాని దిల్లీ,పరిసర ప్రాంతాల్లో సోమవారం తెల్లవారుజామున భూకంపం సంభవించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు.

Delhi New CM: ఢిల్లీ కొత్త సీఎం ఎవరు? ఫిబ్రవరి 19న బీజేపీ శాసనసభా పక్ష సమావేశం 

దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఘన విజయాన్ని సాధించినప్పటికీ, కొత్త ముఖ్యమంత్రి ఎంపికపై ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది.

17 Feb 2025

భూకంపం

Earthquake: దిల్లీలో భూ ప్రకంపనలు.. ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టిన జనం..

దేశ రాజధాని దిల్లీలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 4.0 తీవ్రతతో భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకటించింది.

16 Feb 2025

ఇండియా

Delhi: అనౌన్స్‌మెంట్‌ పేరుతో ప్రయాణికులు గందరగోళం.. అపై తొక్కిసలాట : దిల్లీ పోలీసులు

దిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్లే రైళ్ల పేర్లలో గందరగోళమే ప్రధాన కారణంగా ఉందని పోలీసులు తెలిపారు.

Delhi : రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా 

కుంభమేళాకు వెళ్లే ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండటంతో శనివారం న్యూదిల్లీ రైల్వేస్టేషన్‌లో తీవ్ర తొక్కిసలాట చోటుచేసుకుంది.

Delhi : దిల్లీ రైల్వే స్టేషన్‌లో విషాదం.. మృతుల సంఖ్యను ఎందుకు దాస్తున్నారు..?: కాంగ్రెస్ 

న్యూదిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే శనివారం కేంద్రంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

Delhi Railway Station: దిల్లీ రైల్వే స్టేషన్‌లో విషాదం.. 18 మంది దుర్మరణం

కుంభమేళాకు వెళ్లే భక్తులు భారీగా తరలివచ్చిన నేపథ్యంలో శనివారం రాత్రి న్యూదిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు.

మునుపటి
తరువాత