LOADING...
Ghaziabad girls suicide: చివరి టాస్క్ 'సూసైడ్': ముగ్గురు అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య కేసులో తండ్రి
చివరి టాస్క్ 'సూసైడ్': ముగ్గురు అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య కేసులో తండ్రి

Ghaziabad girls suicide: చివరి టాస్క్ 'సూసైడ్': ముగ్గురు అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య కేసులో తండ్రి

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 04, 2026
01:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

గాజియాబాద్‌లో మూడు అక్కాచెల్లెలు ఆత్మహత్య చేసుకోవడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ విషయంలో, వారు ఆడిన కొరియన్ గేమింగ్ యాప్ ప్రధాన కారణంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ ఆన్‌లైన్ ఆటలో ఆత్మహత్యే చివరి టాస్క్‌ అని బాలికల తండ్రి మీడియాకు వెల్లడించారు. 'మా ముగ్గురు పిల్లలు రెండున్నరేళ్లుగా ఈ గేమ్‌లో బానిసలయ్యారు. దీని వల్ల వారు క్రమంగా కుటుంబానికి దూరమవుతూ వచ్చారు. రోజంతా ఫోన్లను పట్టుకుని, వారి గదుల్లోనే ఉంటారు. వీరి మధ్య ఒకరు ఇన్‌స్ట్రక్టర్‌లా వ్యవహరిస్తే, మిగతా ఇద్దరు ఆ ఆదేశాలను తప్పకుండా పాటించేవారు. వారి ఫోన్లలో చివరి టాస్క్‌ సూసైడ్‌ అని ఉందని దర్యాప్తు అధికారులు మాకు చెప్పారు' అని మీడియాకు వెల్లడించారు

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రెండున్నరేళ్లుగా ఈ గేమ్‌ ఆడుతున్న అక్కాచెల్లెళ్లు 

Advertisement