NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఇక కోర్టులోనే పోరాటం; ఆందోళన విరమించిన రెజ్లర్లు 
    తదుపరి వార్తా కథనం
    ఇక కోర్టులోనే పోరాటం; ఆందోళన విరమించిన రెజ్లర్లు 
    ఇక కోర్టులోనే పోరాటం; ఆందోళన విరమించిన రెజ్లర్లు

    ఇక కోర్టులోనే పోరాటం; ఆందోళన విరమించిన రెజ్లర్లు 

    వ్రాసిన వారు Stalin
    Jun 26, 2023
    11:47 am

    ఈ వార్తాకథనం ఏంటి

    రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన భారత అగ్రశ్రేణి రెజ్లర్లు ఈ వ్యవహారాన్ని ఇక కోర్టులోనే తేల్చుకోవాలని నిర్ణయించారు. ఈ క్రమంలో ఆందోళలను విరమిస్తున్నట్లు ప్రకటించారు.

    అగ్రశ్రేణి క్రీడాకారిణి సాక్షి మాలిక్ ట్విట్టర్‌లో ఈ విషయాన్ని ప్రకటించారు. కోర్టులో పోరాటం కొనసాగుతుందని ఆమె అన్నారు.

    బ్రిజ్ భూషణ్ సింగ్‌పై చర్యలు తీసుకోవాలని దాదాపు 5నెలల క్రితం రెజ్లర్లు పోరాటాన్ని ప్రారంభించారు.

    జూన్ 15న జరిగిన రెజ్లర్ల సమావేశంలో బ్రిజ్ భూషణ్ సింగ్‌పై చార్జ్ షీట్ దాఖలు చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది.

    ఈ మేరకు కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేసినందున నిరసనను విరమించాలని రెజ్లర్లు నిర్ణయించుకున్నారని సాక్షి తెలిపారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    సాక్షి మాలిక్ చేసిన ట్వీట్

    pic.twitter.com/qhfsJVeKeY

    — Sakshee Malikkh (@SakshiMalik) June 25, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రెజ్లింగ్
    తాజా వార్తలు

    తాజా

    Harish Rao: వినోదాల కోసం రూ.200 కోట్లు ఖర్చు పెడతారా?: హరీశ్‌రావు విమర్శలు బీఆర్ఎస్
    Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి నైజీరియా
    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్
    Rinku Singh: జూన్ 8న రింకూ సింగ్-ప్రియ నిశ్చితార్థం వేడుక..?  రింకూ సింగ్

    రెజ్లింగ్

    అనురాగ్ ఠాకూర్‌తో భారత రెజ్లర్ల సమావేశం, డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడి రాజీనామాకు డిమాండ్ అనురాగ్ సింగ్ ఠాకూర్
    డబ్ల్యూఎఫ్‌ఐ వివాదం: విచారణ పూర్తయ్యే వరకు బ్రిజ్ భూషణ్ పదవిలో ఉండరు: అనురాగ్ ఠాకూర్ అనురాగ్ సింగ్ ఠాకూర్
    రెజర్ల ఆందోళనపై ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు నోటీసులు సుప్రీంకోర్టు
    ప్రాథమిక దర్యాప్తు తర్వాత బ్రిజ్ భూషణ్ పై కేసు నమోదు చేస్తాం  సుప్రీంకోర్టు

    తాజా వార్తలు

    త్వరలో వందే భారత్ స్లీపర్ రైళ్లు రానున్నాయ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    జిన్‌పింగ్‌ ఓ నియంత: చైనా అధ్యక్షుడిపై బైడెన్ సంచలన వ్యాఖ్యలు జో బైడెన్
    ఉగ్రవాది సాజిద్ మీర్‌కు అండగా చైనా; భారత్ ఆగ్రహం ఐక్యరాజ్య సమితి
    కాంగ్రెస్ యోగా డే ట్వీట్; ప్రధాని మోదీపై శశి థరూర్ ప్రశంసలు కాంగ్రెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025