NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / భారత్‌లో మే నెలలో 27% ఫిర్యాదులపై చర్యలు తీసుకున్న ఫేస్‌బుక్; నివేదిక వెల్లడి
    తదుపరి వార్తా కథనం
    భారత్‌లో మే నెలలో 27% ఫిర్యాదులపై చర్యలు తీసుకున్న ఫేస్‌బుక్; నివేదిక వెల్లడి
    మే నెలలో 27% ఫిర్యాదులపై చర్యలు తీసుకున్న ఫేస్‌బుక్; నివేదిక వెల్లడి

    భారత్‌లో మే నెలలో 27% ఫిర్యాదులపై చర్యలు తీసుకున్న ఫేస్‌బుక్; నివేదిక వెల్లడి

    వ్రాసిన వారు Stalin
    Jul 03, 2023
    07:03 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    సోషల్ మీడియా దిగ్గజం మెటా, ఫేస్‌ బుక్ భారతీయ వినియోగదారుల నుంచి మే నెలలో వచ్చిన ఫిర్యాదులలో కేవలం 27 శాతంపై మాత్రమే చర్యలు తీసుకున్నట్లు కంపెనీ ఇండియా తన నెలవారీ రిపోర్డులో వెల్లడించింది.

    అయితే ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులు లేవనెత్తిన మొత్తం ఫిర్యాదుల్లో సగానికిపైగా పరిష్కరించినట్లు నివేదిక పేర్కొంది.

    ఫేస్‌బుక్‌లో వ్యక్తిగత ఫిర్యాదులు ఏప్రిల్‌తో పోలిస్తే మేలో రెండింతలు అంటే 16,995కి పెరిగాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫిర్యాదులు 68 శాతానికి పైగా పెరిగాయి.

    కంటెంట్‌లో అశ్లీలత ఉన్నట్లు అందిన ఫిర్యాదుల్లో పదో వంతు తక్కువ వాటిపై చర్యలు తీసుకుంది ఫేస్‌బుక్ యాజమాన్యం

    ఫేస్‌బుక్

    2,325 ఫిర్యాదుల పరిష్కరించడానికి సూచనలు

    బెదిరింపు, వేధింపులు, నకిలీ ఫ్రొఫైల్స్‌కు సంబంధించి మొత్తం 16,995 ఫిర్యాదులు అందినట్లు నివేదిక పేర్కొంది.

    అందులో 2,325 ఫిర్యాదులకు సంబంధించి సమస్యలను పరిష్కరించడానికి సూచనలను అందించింది.

    మిగిలిన 14,670 ఫిర్యాదుల్లో 2,299 దరఖాస్తులపై సమీక్ష జరిపి చర్యలు తీసుకున్నారు.

    ఫేస్‌బుక్ ఏప్రిల్ 2023లో వినియోగదారుల నుంచి స్వీకరించిన 41 శాతం ఫిర్యాదులపై చర్య తీసుకుంది. అలాగే అదే నెలలో ఇన్‌స్టాగ్రామ్ 54 శాతానికి పైగా ఫిర్యాదులపై చర్య తీసుకుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఫేస్ బుక్
    సోషల్ మీడియా
    మెటా
    తాజా వార్తలు

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    ఫేస్ బుక్

    మీకోసం 2022లో విడుదలైన ఉత్తమ వాట్సాప్ ఫీచర్‌లు! మెటా
    ట్రంప్‌ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలను పునరుద్ధరించాలా? వద్దా?.. ఆరోజే తుది నిర్ణయం ఇన్‌స్టాగ్రామ్‌
    మరోసారి మెటాకు జరిమానా విధించిన EU రెగ్యులేటర్ మెటా
    అద్భుతమైన త్రైమాసిక ఫలితాలు సాధించి సామర్ధ్యాన్ని మెరగుపరచడంపై దృష్టి పెట్టిన మెటా మెటా

    సోషల్ మీడియా

    డీ సెంట్రలైజ్డ్ సామాజిక యాప్‌లపై ఆసక్తి చూపుతున్న బిలియనీర్లు మార్క్ జూకర్ బర్గ్
    సురక్షితమైన సోషల్ మీడియా అనుభవం కోసం కొత్త ఫీచర్లను ప్రకటించిన కూ భారతదేశం
    Koo: 30శాతం మంది ఉద్యోగులను తొలగించిన దేశీయ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ 'కూ'  ఎలాన్ మస్క్
    'బ్లూ టిక్‌'పై అమితాబ్ బచ్చన్ ఫన్నీ ట్వీట్; సోషల్ మీడియాలో వైరల్  ట్విట్టర్

    మెటా

    వాట్సాప్ లో త్వరలో స్టేటస్ రిపోర్ట్ చేసే ఆప్షన్ టెక్నాలజీ
    2022లో మనం వస్తాయని అనుకున్న Vs వచ్చిన ఆవిష్కరణలు టెక్నాలజీ
    ఆండ్రాయిడ్ నుండి ఆండ్రాయిడ్ కు చాట్ ట్రాన్స్ఫర్ చేసే ఫీచర్ విడుదల చేయనున్న వాట్సాప్ ఫీచర్
    వివక్షను తగ్గించడమే లక్ష్యంగా మెటా కొత్త AI ప్రకటన సాంకేతికత టెక్నాలజీ

    తాజా వార్తలు

    దిల్లీలో విద్యుదాఘాతానికి మరొకరు బలి దిల్లీ
    2022- 2023 ఆర్థిక సంవత్సరం Q4లో తగ్గిన కరెంట్ ఖాతా లోటు  ఆర్ బి ఐ
    QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో 'ఐఐటీ బాంబే'- టాప్-150లో చోటు  యూనివర్సిటీ ర్యాంకింగ్స్
    10 రాజ్యసభ స్థానాలకు జూలై 24న ఎన్నికలు రాజ్యసభ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025