NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Koo: 30శాతం మంది ఉద్యోగులను తొలగించిన దేశీయ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ 'కూ' 
    తదుపరి వార్తా కథనం
    Koo: 30శాతం మంది ఉద్యోగులను తొలగించిన దేశీయ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ 'కూ' 
    30శాతం మంది ఉద్యోగులను తొలగించిన దేశీయ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ 'కూ'

    Koo: 30శాతం మంది ఉద్యోగులను తొలగించిన దేశీయ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ 'కూ' 

    వ్రాసిన వారు Stalin
    Apr 20, 2023
    02:33 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ట్విట్టర్‌కు పోటీగా భారత్‌లో పురుడుపోసుకున్న దేశీయ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ కూ(Koo) తాజాగా 200 మంది ఉద్యోగులను తొలగించింది.

    తాజాగా లేఆఫ్స్‌తో కలిపి 'కూ' ఇప్పటి వరకు తన సిబ్బందిలో 30 శాతం మందిని తొలగించినట్లు బ్లూమ్‌బర్గ్ నివేదిక పేర్కొంది.

    ట్విట్టర్‌లో 1500మంది ఉద్యోగులు మాత్రమే మిగిలి ఉన్నారని, గత రెండు నెలల్లో 7000 మందికి పైగా తొలగించబడ్డారని ఎలోన్ మస్క్ చెప్పిన అనంతరం 'కూ' సైతం లేఆఫ్స్‌ను ముమ్మరం చేసింది.

     కూ

    భారీగా తగ్గిన 'కూ' స్టార్టప్ ఫండింగ్ 

    ప్రస్తుత గ్లోబల్ సెంటిమెంట్ మధ్య కంపెనీ సామర్థ్యం, యూనిట్ ఎకనామిక్స్‌పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నందున 'కూ' తన ఉద్యోగాలను తగ్గించిందని బ్లూమ్‌బెర్గ్ నివేదిక చెప్పింది.

    తన ప్లాట్‌ఫారమ్‌లోని కంటెంట్‌పై భారత అధికారులతో ట్విట్టర్ గొడవ కారణంగా కూ మొదట్లో ప్రజాదరణ పొందింది.

    చాలా మంది భారతీయ ప్రముఖులు ప్రత్యామ్నాయంగా 'కూ' వైపు మళ్లారు. ఇదిలా ఉంటే 'కూ'కు వచ్చే స్టార్టప్ ఫండింగ్ కూడా తగ్గింది.

    గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే మార్చితో ముగిసిన త్రైమాసికంలో 'కూ' ఫండింగ్‌లో 75 శాతం తగ్గుదలని నివేదించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సోషల్ మీడియా
    ట్విట్టర్
    ఎలాన్ మస్క్
    తాజా వార్తలు

    తాజా

    Dry fruit lassi: పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టపడే డ్రై ఫ్రూట్ లస్సీ ఇలా తయారు చేసుకోండి! జీవనశైలి
    Tabu: మళ్లీ వార్తల్లో కృష్ణజింక కేసు.. సైఫ్‌, టబు, నీలం, సోనాలీపై విచారణ కొనసాగుతోంది బాలీవుడ్
    Neeraj Chopra: 90 మీటర్ల మార్క్ దాటిన నీరజ్‌ చోప్రా.. అభినందనలు తెలిపిన నరేంద్ర మోదీ నీరజ్ చోప్రా
    ChatGPT: చాట్‌జీపీటీలో నిమిషాల్లో కోడింగ్‌, బగ్స్‌ ఫిక్స్‌ చేసే ఏఐ టూల్ చాట్‌జీపీటీ

    సోషల్ మీడియా

    డీ సెంట్రలైజ్డ్ సామాజిక యాప్‌లపై ఆసక్తి చూపుతున్న బిలియనీర్లు మార్క్ జూకర్ బర్గ్
    సురక్షితమైన సోషల్ మీడియా అనుభవం కోసం కొత్త ఫీచర్లను ప్రకటించిన కూ భారతదేశం

    ట్విట్టర్

    వచ్చే వారం ట్విట్టర్ అల్గోరిథం సోర్స్ ఓపెన్ చేయనున్న ఎలోన్ మస్క్ ఎలాన్ మస్క్
    'సార్' సినిమా 8 రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర రూ. 75 కోట్లు వసూలు చేసింది సినిమా
    దర్శకుడు కె. విశ్వనాథ్ సతీమణి జయలక్ష్మి కన్నుమూత సినిమా
    ఇంటర్నెట్‌లో చర్చకు దారితీసిన CRED సిఈఓ కునాల్ షా జీతం వ్యాపారం

    ఎలాన్ మస్క్

    టెస్లా స్టాక్ అమ్మకాలు నిలిపివేయడంపై ఇన్వెస్టర్లకు ఎలోన్ మస్క్ సృష్టం ట్విట్టర్
    2022లో అతిపెద్ద విలీనాల గురించి తెలుసుకుందాం టెక్నాలజీ
    వెబ్ నుండి సైన్ ఇన్ కావడంలో సమస్యను ఎదుర్కొన్న ట్విట్టర్ యూజర్లు ట్విట్టర్
    టెస్లా షార్ట్ సెల్లర్లకు $17 బిలియన్ల మార్కెట్ ఆదాయం టెక్నాలజీ

    తాజా వార్తలు

    అమెరికా దాడిలో ఇస్లామిక్ స్టేట్ టాప్ లీడర్ హతం సిరియా
    హర్యానా: రైస్‌మిల్లు కుప్పకూలి నలుగురు మృతి; 20మందికి గాయాలు హర్యానా
    'ఓటర్లను ఏ, బీ, సీలుగా విభజించండి, వారితో ఒట్టు వేయించుకోండి'; ధర్మాన వ్యాఖ్యలు వైరల్ ధర్మాన ప్రసాద రావు
    దిల్లీలో టీఎంసీ నేత ముకుల్ రాయ్ ప్రత్యక్షం; మిస్సింగ్‌పై వీడిన ఉత్కంఠ పశ్చిమ బెంగాల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025