NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Fraud loan app ads: మోసపూరిత లోన్ యాప్ యాడ్స్‌ను తొలగించండి..కేంద్రం ఆదేశం 
    తదుపరి వార్తా కథనం
    Fraud loan app ads: మోసపూరిత లోన్ యాప్ యాడ్స్‌ను తొలగించండి..కేంద్రం ఆదేశం 
    Fraud loan app ads: మోసపూరిత లోన్ యాప్ యాడ్స్‌ను తొలగించండి.. కేంద్రం ఆదేశం

    Fraud loan app ads: మోసపూరిత లోన్ యాప్ యాడ్స్‌ను తొలగించండి..కేంద్రం ఆదేశం 

    వ్రాసిన వారు Stalin
    Dec 27, 2023
    04:50 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    Fraud loan app ads: ఆన్‌లైన్ మోసాల కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

    ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను తమ ప్లాట్‌ఫారమ్‌లలో మోసపూరిత రుణ యాప్‌ల ప్రకటనలను చూపించవద్దని ఆదేశించింది.

    మోసపూరిత యాప్‌ల ద్వారా ఏదైనా మోసం జరిగితే.. యాప్‌లను ప్రమోట్ చేసే సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు బాధ్యత వహించాల్సి ఉంటుందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

    ఫేస్‌ బుక్, ఇన్‌స్టాగ్రామ్, గూగుల్ వంటి మెటా ప్లాట్‌ఫారమ్‌లను 7 రోజులలోపు మోసపూరిత రుణ యాప్‌ల ప్రకటనలను తొలగించాలని, కేంద్రం ఆదేశాలను పాటించాలని మంత్రిత్వ శాఖ కోరింది.

    ఆన్ లైన్

    ఐటీ నిబంధనలను సవరించే పనిలో కేంద్రం

    సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు మోసపూరిత ప్రకటనను ప్రచురించకుండా ఉండటానికి ప్రభుత్వం ఇప్పటికే ఉన్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) నిబంధనలను సవరించే పనిలో ఉందని సంబంధిత అధికారులు చెబుతున్నారు.

    కేంద్రం ఆదేశాలను పాటించకుంటే.. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

    నవంబర్‌లో ప్రభుత్వం నిషేధించిన జాబితాలో ఉన్న అనేక ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో మోసపూరిత లోన్ యాప్‌ల ప్రకటనలు కనపడుతున్నాయని కేంద్రం వెల్లడించింది.

    ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ఈ అంశంపై మంత్రిత్వ శాఖ చాలా నెలలుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ)‌తో చర్చిస్తోందన్నారు.

    ఈ సమస్యకు పరిష్కారాన్ని కనుగొనడానికి మేము ఇటీవల ప్రయత్నాలను ముమ్మరం ముమ్మరం చేసినట్లు పేర్కొన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సోషల్ మీడియా
    రుణం
    కేంద్ర ప్రభుత్వం

    తాజా

    Royal Enfield EV: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఎలక్ట్రిక్‌ మోటార్‌ సైకిల్‌.. ఈ ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో విడుదల రాయల్ ఎన్‌ఫీల్డ్
    Akashteer: దాయాది పాక్ కి దడ పుట్టించిన 'ఆకాష్‌టీర్'.. దీని ప్రత్యేకతలు ఇవే.. ఐరన్‌ డోమ్‌
    Indus treaty: 'ఇలా అయితే తీవ్ర దుర్భిక్షం నెలకుంటుంది': సింధూ జలాలపై పునఃసమీక్షించండి.. భారత్‌కు పాకిస్థాన్‌ విజ్ఞప్తి పాకిస్థాన్
    Hit3 : ఆ రోజు నుంచే హిట్-3 ఓటీటీ స్ట్రీమింగ్.. నెట్ ఫ్లిక్స్

    సోషల్ మీడియా

    డీ సెంట్రలైజ్డ్ సామాజిక యాప్‌లపై ఆసక్తి చూపుతున్న బిలియనీర్లు మార్క్ జూకర్ బర్గ్
    సురక్షితమైన సోషల్ మీడియా అనుభవం కోసం కొత్త ఫీచర్లను ప్రకటించిన కూ ప్రకటన
    Koo: 30శాతం మంది ఉద్యోగులను తొలగించిన దేశీయ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ 'కూ'  ఉద్యోగుల తొలగింపు
    'బ్లూ టిక్‌'పై అమితాబ్ బచ్చన్ ఫన్నీ ట్వీట్; సోషల్ మీడియాలో వైరల్  ట్విట్టర్

    రుణం

    బడ్జెట్ 2023లో రూ.16 లక్షల కోట్లకు చేరుకోనున్నప్రభుత్వ రుణాలు బడ్జెట్
    ఆదాయ వృద్ధి లక్ష్యాన్ని 50 శాతం తగ్గించిన అదానీ గ్రూప్ అదానీ గ్రూప్
    అదానీతో పాటు కష్టాల్లో ఉన్న భారతీయ వ్యాపారవేత్త అనిల్ అగర్వాల్ వ్యాపారం
    7,000 కోట్ల విలువైన రుణాలను ముందస్తుగా చెల్లించిన అదానీ గ్రూప్ అదానీ గ్రూప్

    కేంద్ర ప్రభుత్వం

    కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం.. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్  మహిళ
    కేంద్రం వద్ద 70కొలీజియం సిఫార్సులు పెండింగ్.. సుప్రీంకోర్టు అసహనం  సుప్రీంకోర్టు
    నేడు అమెరికా - భారత్ విదేశాంగ మంత్రుల కీలక భేటీ.. ప్రాధాన్యం కానున్న కెనడా నిజ్జర్ హత్య  అమెరికా
    హీరో విశాల్ లంచం ఆరోపణలపై కేంద్రం సీరియస్‌‌.. అవినీతిని సహించేది లేదని స్పష్టం విశాల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025