మధ్యప్రదేశ్: వార్తలు
Gang rape: మధ్యప్రదేశ్లో నిర్భయ తరహా దారుణ ఘటన.. గిరిజన మహిళపై కామాంధుల హత్యాచారం
మధ్యప్రదేశ్లో నిర్భయ తరహా దారుణ ఘటన చోటు చేసుకుంది.
Sophia Qureshi: ఆర్మీ కల్నల్ సోఫియా ఖురేషిపై వివాస్పద వ్యాఖ్యలు.. బిజెపి మంత్రిపై మధ్యప్రదేశ్ కోర్టు ఎఫ్ఐఆర్ నమోదుకు ఆదేశం
ఆర్మీలో సేవలందిస్తున్న కల్నల్ సోఫియా ఖురేషిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ గిరిజన సంక్షేమ మంత్రి కున్వర్ విజయ్ షాపై మధ్యప్రదేశ్ హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
Sophia Qureshi: కర్నల్ సోఫియా ఖురేషీపై మధ్యప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
పాకిస్థాన్తో జరిగిన యుద్ధంపై మీడియాకు వివరాలు వెల్లడించిన సైనికాధికారిణి కర్నల్ సోఫియా ఖురేషీ గురించి మధ్యప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి విజయ్ షా చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి.
Vinay Narwal: భర్తను కోల్పోయిన నేవీ ఆఫీసర్ భార్యపై నీచ వ్యాఖ్యలు చేసిన వ్యక్తి అరెస్ట్
పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో తన భర్తను కోల్పోయి తీవ్రశోకంలో మునిగిపోయిన నేవీ ఆఫీసర్ వినయ్ నర్వాల్ భార్య హిమాన్ష్పై ఓనీచుడు అనుచితమైన వ్యాఖ్యలు చేసి ఆగ్రహానికి గురయ్యాడు.
MP: ఆస్పత్రిలో వృద్ధుడిని ఈడ్చుకెళ్లిన సిబ్బంది.. వైద్యులపై సస్సెన్షన్ వేటు
మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్ జిల్లా ప్రభుత్వాస్పత్రిలో మానవత్వాన్ని మరిచే ఘోర ఘటన వెలుగులోకి వచ్చింది.
cheetahs: బోట్స్వానా నుండి భారతదేశానికి ఎనిమిది చిరుతలు.. మొదటి నాలుగు మేలో..
దక్షిణ ఆఫ్రికాలోని బోట్స్వానా దేశం నుంచి మరో ఎనిమిది చిరుత పులులు భారత్కు రానున్నాయి.
Madhya Pradesh: భారత ఛాంపియన్స్ ట్రోఫీ విజయోత్సవ ర్యాలీపై దాడి.. రెండు వర్గాల మధ్య ఘర్షణ
భారత క్రికెట్ జట్టు 12 సంవత్సరాల విరామం తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది.
Coal Mine: మధ్యప్రదేశ్లో బొగ్గు గనిలో కూలిన పైకప్పు.. ముగ్గురు మృతి
ఓ బొగ్గు గనిలో అకస్మాత్తుగా పైకప్పు కూలిపోయింది. ఈ ఘటనలో గనిలో పనిచేస్తున్న కార్మికుల్లో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.
Supreme Court: అంధులకు న్యాయ సేవలో చోటు.. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు
న్యాయ సేవలో చేరాలనుకునే దృష్టిలోపం ఉన్నవారికి సుప్రీం కోర్టు పెద్ద ఊరటనిచ్చింది.
Mohan Yadav: మధ్యప్రదేశ్ రైతులకు శుభవార్త.. రూ.5కే శాశ్వత విద్యుత్ కనెక్షన్
మధ్యప్రదేశ్ రైతులకు కేవలం రూ.5కే శాశ్వత విద్యుత్ కనెక్షన్ మంజూరు చేయనున్నట్లు సీఎం మోహన్ యాదవ్ ప్రకటించారు. భోపాల్లో నిర్వహించిన ఓ ర్యాలీలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
Madhya Pradesh: ఇక నుంచి మహిళలకు నెలకు రూ. 3వేలు.. సీఎం కీలక హామీ!
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మహిళలకు ఇది నిజంగా పండగలాంటి వార్త. ఇప్పటివరకు నెలకు రూ.1,250 అందుకుంటున్న మహిళలు ఇకపై నెలకు రూ.3,000 పొందనున్నారు.
'Dhar Gang': దక్షిణాదిని గడగడలాడించిన 'ధార్ గ్యాంగ్' అరెస్టు
దేశంలో మోస్ట్ వాంటెడ్గా ఉన్న మధ్యప్రదేశ్కు చెందిన 'ధార్ గ్యాంగ్'ను అనంతపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Madhyapradesh: మధ్యప్రదేశ్లో ఘోర ప్రమాదం.. కూలిన మిరాజ్ 2000 యుద్ధవిమానం.. పైలట్లకు గాయాలు
మధ్యప్రదేశ్లో ఘోర ప్రమాదం సంభవించింది. శివపురి సమీపంలో మిరాజ్ 2000 యుద్ధవిమానం కూలింది.
Rashtrapati Bhavan: రాష్ట్రపతి భవన్లో చరిత్రలోనే తొలి వివాహం.. వధువు, వరుడు ఎవరంటే?
భారత రాష్ట్రపతి అధికారిక నివాసమైన రాష్ట్రపతి భవన్లో తొలిసారి ఒక వివాహ వేడుకకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఫిబ్రవరి 12న రాష్ట్రపతి భవన్ లోపల ఈ పెళ్లి వేడుక జరగనుంది.
Madhya Pradesh: నలుగురు పిల్లల్ని కనే వారికి రూ. 1 లక్ష.. మధ్యప్రదేశ్ బోర్డు ప్రకటన
మధ్యప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే పరశురామ్ కల్యాణ్ బోర్డు తమ కమ్యూనిటీని విస్తరించేందుకు నూతన చర్యలు చేపట్టింది.
Madhya Pradesh: ప్రియురాలిని చంపి 9 నెలలుగా ఫ్రిజ్లో దాచిన ప్రేమికుడు
మధ్యప్రదేశ్లోని దేవాస్లో జరిగిన దారుణ ఘటన కలకలం రేపుతోంది.
Income Tax Raids: తనిఖీలకు వెళ్లిన ఆదాయపన్ను శాఖకు షాక్.. మాజీ ఎమ్మెల్యే ఇంట్లో బంగారం,నగదుతో పాటు మొసళ్లు
మధ్యప్రదేశ్కు చెందిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే హరివంశ్ సింగ్ రాథోడ్ ఇంటిపై ఆదాయపన్ను శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు.
Madhya Pradesh : బుర్హాన్పూర్లో ఈ 5 ప్రదేశాలు జీవితంలో ఒక్కసారైనా సందర్శించాల్సిందే..
మధ్యప్రదేశ్లోని బుర్హాన్పూర్ ఒక చారిత్రక నగరం, దాని గొప్ప సాంస్కృతిక వారసత్వం, వాస్తుశిల్పానికి ప్రసిద్ధి.
Madhyapradesh: యాచకులకు డబ్బులు ఇస్తే మీపై ఎఫ్ఐఆర్ నమోదు.. జనవరి ఒకటి నుంచి అమలు
దేశంలోని వివిధ నగరాల్లో యాచన ఇప్పుడు వ్యాపారంగా మారింది. అలా యాచకులు బిక్షాటన కోసం అనేక అక్రమ మార్గాలను అనుసరిస్తున్నారు.
Guinness Record: భగవద్గీత పారాయణ కార్యక్రమానికి గిన్నిస్ వరల్డ్ రికార్డు
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్, ఉజ్జయినిల్లో నిర్వహించిన గీతా పారాయణం ప్రపంచ గిన్నిస్ రికార్డును సాధించింది.
Madhyapradesh: మధ్యప్రదేశ్'లో ఘరానా మోసం.. రూ.10 కోట్ల కుంభకోణం.. ప్యూన్, మరో ఐదుగురు అరెస్టు
మధ్యప్రదేశ్లో ఓ భారీ మోసం జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది.
Bhopal gas leak: భోపాల్ ఘటనకు 40 ఏళ్లు.. దుర్ఘటన ఆనవాళ్లు మరువలేనిది
భారతదేశ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే ఘోరమైన దుర్ఘటన 1984 డిసెంబర్ 3న మధ్యప్రదేశ్లోని భోపాల్లో చోటుచేసుకుంది.
Accident: కర్నూలు నుండి బిహార్ వెళుతున్న అంబులెన్సు బోల్తా.. నలుగురు మృతి
కర్నూలు జిల్లా నుంచి బిహార్కు వెళుతున్న ఓ అంబులెన్స్ ప్రమాదానికి గురైంది. కర్నూలు నుండి బిహార్లోని చంపారన్కు రోగిని తరలిస్తుండగా, ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
Hottest October: 120 ఏళ్లు తర్వాత అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు.. అత్యధిక వేడిగా అక్టోబర్
అక్టోబర్ 2024, భారతదేశంలో అత్యంత వేడిగా నిలిచింది.
Civil Servants Village: భారతదేశంలోని ఈ గ్రామం నుంచి 100 మందికి పైగా ఐఏఎస్లు,ఐపీఎస్లు..వీళ్ల సక్సెస్ సీక్రెట్ ఏమిటంటే ?
లక్షల మంది జనాభా ఉన్న పట్టణాల నుంచి ఒకరిద్దరు సివిల్స్ ఎగ్జామ్ ను క్రాక్ చేస్తే అదే గొప్పగా ప్రచారం జరుగుతుంది.
Road Accident: మధ్యప్రదేశ్లో బస్సు, ట్రక్కు ఢీ.. 9 మంది దుర్మరణం
మధ్యప్రదేశ్లోని మైహార్ సమీపంలో శనివారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
Madhya Pradesh: మధ్యప్రదేశ్లో ఆర్మీ రైలును పేల్చివేసేందుకు కుట్ర.. రైల్వే ఉద్యోగి అరెస్టు
మధ్యప్రదేశ్లోని బుర్హాన్పూర్లో ఆర్మీ రైలును టార్గెట్ చేస్తూ పేల్చివేసేందుకు కుట్ర పన్నిన ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
Army Officers: ఇద్దరు ఆర్మీ అధికారులపై దాడి.. స్నేహితురాలిపై సామూహిక అఘాయిత్యం
మధ్యప్రదేశ్ ఇండోర్లో ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. స్నేహితులతో కలిసి బయటకు వెళ్లిన ట్రైనీ ఆర్మీ అధికారులపై దుండగులు దాడి చేశారు.
Train Accident : మధ్యప్రదేశ్లో పట్టాలు తప్పిన రైలు
మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో శనివారం తెల్లవారుజామున సోమనాథ్ ఎక్స్ప్రెస్కు చెందిన రెండు కోచ్లు పట్టాలు తప్పాయి.
Dawood Ibrahim: దావూద్ ఇబ్రహీం కుమార్తె గౌను కుట్టిన టైలర్ తో కిడ్నాప్ చేయించి.. మాజీ ఐపీఎస్ పుస్తకంలో దావూద్ స్టోరీ
మధ్యప్రదేశ్కు చెందిన ఓ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి డాక్టర్ శైలేంద్ర శ్రీవాస్తవ రాసిన 'షాకిల్ది స్టార్మ్' పుస్తకంలో షాకింగ్ విషయాలను వెల్లడించారు.
Sajjan Singh Verma: బంగ్లాదేశ్ లాగానే మోదీ నివాసంలోకి కూడా ప్రజలు ప్రవేశిస్తారు: కాంగ్రెస్ నేత
మధ్యప్రదేశ్ కాంగ్రెస్ సీనియర్ నేత సజ్జన్ సింగ్ వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
Madhya Pradesh: మధ్యప్రదేశ్లో పెను విషాదం.. తొమ్మిది మంది చిన్నారులు మృతి
మధ్యప్రదేశ్లో పెను విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఓ గోడ కూలీ తొమ్మిది మంది చిన్నారులు మృతి చెందారు.
Bhopal: కాంగ్రెస్ సీనియర్ నేత ఆరిఫ్ అకిల్ కన్నుమూత
మధ్యప్రదేశ్ కాంగ్రెస్ సీనియర్ నేత ఆరిఫ్ కా అకిల్ కన్నుమూశారు. ఆయన చాలా కాలంగా అనారోగ్యంతో ఉన్నారు.
Madya Pradesh : పోర్న్ చూసి చెల్లెలుపై అత్యాచారం.. అపై తల్లితో కలిసి హత్య
ఫోన్లో పోర్న్ వీడియోలు చూసి చెల్లిపై అత్యాచారానికి పాల్పడి, అపై ఆ చిన్నారిని తల్లితో కలిసి బాలుడు హతమార్చిన ఘటన సంచలనం రేపుతోంది.
బెంగళూరు హాస్టల్లో మహిళ హత్య.. మధ్యప్రదేశ్లో నిందితుడు అరెస్టు
బెంగళూరులోని ఓ హాస్టల్లో 24 ఏళ్ల మహిళను ఓ వ్యక్తి దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనను సిరీయస్గా తీసుకున్న పోలీసులు నిందితుడిని మధ్యప్రదేశ్లో ఇవాళ అరెస్టు చేశారు.
Archaeological panel: భోజ్శాల కాంప్లెక్స్పై నివేదిక దాని ఆలయ ఆనవాళ్లను సూచిస్తుంది
వివాదాస్పద భోజ్షాలా-కమల్ మౌలా మసీదు సముదాయంపై ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) సోమవారం మధ్యప్రదేశ్ హైకోర్టుకు శాస్త్రీయ సర్వే నివేదికను సమర్పించింది.
Madhya Pradesh: ఆశ్రమంలో మిస్టరీ వ్యాధితో ఐదుగురు చిన్నారుల మృతి
మధ్యప్రదేశ్ ఇండోర్లోని శ్రీ యుగ్పురుష్ ధామ్ ఆశ్రమంలో అకస్మాత్తుగా, ఐదుగురు మానసిక వికలాంగుల ప్రాణాలు కోల్పోయారు.
Madhyapradesh : పాఠశాల పాఠ్యాంశాల్లో 'ఎమర్జెన్సీ' కాలాన్ని చేర్చనున్న మధ్యప్రదేశ్
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ రాష్ట్ర పాఠశాల పాఠ్యాంశాల్లో ఎమర్జెన్సీ పీరియడ్పై ఒక అధ్యాయాన్ని జోడిస్తున్నట్లు ప్రకటించారు.
Indore: ఇండోర్ లోక్సభ స్థానంలో నోటాకు 1.7 లక్షల ఓట్లు.. గోపాల్గంజ్ గత రికార్డు బద్దలు
ఇండోర్ లోక్సభ స్థానంలో నోటాకు 1.7 లక్షల ఓట్లు వచ్చాయి, గోపాల్గంజ్లో గత రికార్డును బద్దలు కొట్టింది.
Madhyapradesh: మధ్యప్రదేశ్లో ఘోర ప్రమాదం,ట్రాక్టర్-ట్రాలీ బోల్తా పడి 13 మంది మృతి
మధ్యప్రదేశ్లోని రాజ్గఢ్ జిల్లా పిప్లోధిజాద్లో ఆదివారం అర్థరాత్రి ట్రాక్టర్ ట్రాలీ బోల్తా పడిన ఘటనలో నలుగురు చిన్నారులు సహా 13 మంది మృతి చెందగా, మరో 15 మంది గాయపడ్డారు.
Madhyapradesh: కుటుంబంలో 8 మందిని నరికి .. ఆపై ఉరేసుకున్నాడు
మధ్యప్రదేశ్ చింద్వారా జిల్లాలో గిరిజన కుటుంబంలోని 8 మందిని కుటుంబ పెద్ద గొడ్డలితో హత్య చేశాడు.
Indore Road Accident: ఇండోర్-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది మృతి
ఇండోర్-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు.
MadhyaPradesh : ఓటు వేసిన బీజేపీ నాయకుడి మైనర్ కుమారుడు.. పోలింగ్ టీం సస్పెండ్.. ఎఫ్ఐఆర్ నమోదు
మధ్యప్రదేశ్లోని భోపాల్లోని బెరాసియాలో లోక్సభ ఎన్నికల సందర్భంగా ఓ మైనర్ ఓటు వేసినట్లు చూపుతున్న వీడియో ఆన్లైన్లో కనిపించడంతో గురువారం వివాదం చెలరేగింది.
Ramniwas Rawat: కాంగ్రెస్కు మరో ఎదురుదెబ్బ.. బీజేపీలో చేరిన మాజీ మంత్రి రాంనివాస్ రావత్
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్కు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మధ్యప్రదేశ్లో ఈ ట్రెండ్ ఆగే సూచనలు కనిపించడం లేదు.
Bhojasala-Madhya Pradesh-Indore: భోజశాల కాంప్లెక్స్ పై సర్వేను పూర్తి చేసిన భారత పురావస్తు శాఖ..మరో 8వారాల గడువు కోరిన ఏఎస్ ఐ
మధ్యప్రదేశ్(Madhya Pradesh)లోని ధార్(Dhar)జిల్లాలో ఉన్న భోజశాల కాంప్లెక్స్ లో భారత పురావస్తు శాఖ (ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా) (ASI) మార్చి 22న ప్రారంభించిన సర్వే మంగళవారంతో ముగిసింది.
Madhyapradesh :మధ్యప్రదేశ్ లో దారుణం.. అమ్మాయి ప్రైవేట్ పార్ట్స్ లో కారం చల్లి.. ఫెవిక్విక్తో ..
మధ్యప్రదేశ్లోని గుణాలో బాలికను బందీగా ఉంచి దారుణంగా కొట్టి చిత్రహింసలకు గురిచేసిన ఉదంతం వెలుగు చూసింది.
Kamalnath : మాజీ ముఖ్యమంత్రి ఇంటికి పోలీసులు.. విషయం ఏంటో తెలుసా?
మధ్యప్రదేశ్, చింద్వారాలోని షికార్పూర్లో సోమవారం మాజీ సిఎం,కాంగ్రెస్ నాయకుడు కమల్ నాథ్ ఇంటికి పోలీసు బృందం విచారణ కోసం చేరుకుంది.
Rewa, Madhya Pradesh: మధ్యప్రదేశ్ లో బోరుబావిలో పడ్డ ఆరేళ్ల బాలుడు...సహాయక చర్యలు ప్రారంభించిన రెస్క్యూబృందం
మధ్యప్రదేశ్ (Madhya Pradesh) లోని రేవా జిల్లాలో ఓ ఆరేళ్ల బాలుడు శుక్రవారం ఆడుకుంటూ బోరుబావి (Bore well)లో పడిపోయాడు.
Congress MP contestant's List: లోక్ సభ అభ్యర్థుల మరో జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్
పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే ఆరుగురు అభ్యర్థులతోకూడిన మరో జాబితాను కాంగ్రెస్ పార్టీ శనివారం విడుదల చేసింది.
Gwalior: మురుగు కాలువను శుభ్రం చేసిన బీజేపీ కౌన్సిలర్.. వీడియో వైరల్
మురుగు కాలువ సమస్య ఎంతకీ పరిష్కారం కాకపోవడంతో ఓ కౌన్సిలర్ తనే స్వయంగా రంగంలోకి దిగాడు.
Bhojshala Row: ధర్ భోజశాలలో తవ్వకాలపై సుప్రీంకోర్టు నిషేధం.. ASI సర్వే కొనసాగుతుంది
మధ్యప్రదేశ్లోని ధార్లోని భోజ్షాలా కాంప్లెక్స్లోని 'శాస్త్రీయ సర్వే'పై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది.
Madhya Pradesh: చెట్టును ఢీకొన్న కారు.. ముగ్గురు మృతి,ఇద్దరికి గాయాలు
మధ్యప్రదేశ్ లోని దామోహ్ పటేరా ప్రాంతం సమీపంలో కారు చెట్టును ఢీకొనడంతో ముగ్గురు మరణించగా, ఇద్దరు గాయపడ్డారు.
Madhyapradesh: మహాకాల్ ఆలయంలో ప్రమాదం.. ప్రధాన పూజారితో సహా 13 మందికి గాయాలు
మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలోని మహాకాల్ ఆలయంలో సోమవారం ఉదయం పెను ప్రమాదం జరిగింది.