NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Hottest October: 120 ఏళ్లు తర్వాత అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు.. అత్యధిక వేడిగా అక్టోబర్
    తదుపరి వార్తా కథనం
    Hottest October: 120 ఏళ్లు తర్వాత అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు.. అత్యధిక వేడిగా అక్టోబర్
    120 ఏళ్లు తర్వాత అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు.. అత్యధిక వేడిగా అక్టోబర్

    Hottest October: 120 ఏళ్లు తర్వాత అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు.. అత్యధిక వేడిగా అక్టోబర్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Nov 02, 2024
    05:25 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అక్టోబర్ 2024, భారతదేశంలో అత్యంత వేడిగా నిలిచింది.

    వాతావరణ శాఖ ప్రకటించిన ప్రకారం, గతంలో 1951 అక్టోబర్ అత్యంత వేడి నెలగా నమోదైన విషయాన్ని గుర్తు చేస్తూ, ఈ ఏడాది మళ్లీ 120 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ ఘటన చోటు చేసుకుంది.

    మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ వంటి ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 1901 అక్టోబర్‌లో ఉత్తర-పశ్చిమ భారతదేశంలో కూడా అధిక ఉష్ణోగ్రతలు ఉన్నట్లు తెలిసింది.

    నవంబర్ మొదటి రెండు వారాల్లో దేశంలో ఉష్ణోగ్రతలు సాధారణంగా కంటే ఎక్కువగా ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. అయితే రెండో వారంలో కొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గొచ్చు.

    Details

    నవంబర్ లో ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం

    నవంబర్ చివర్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.

    ఈ ఏడాది అక్టోబర్‌లో ఉన్న వేడి కారణాలపై ఐఎండీ చీఫ్ మృత్యుంజయ్ మహపాత్ర వివరణ ఇచ్చారు.

    నాలుగు అల్పపీడన వ్యవస్థలు, వేసవి రుతుపవనాల ఆలస్యం, అక్టోబర్‌లో పశ్చిమ భంగం వంటి కారణాలు ఈ వేడి పరిస్థితులను కలిగించాయని వివరించారు.

    వాతావరణ శాఖ చలి వాతావరణం ఎలా ఉంటుందో అంచనా వేయడం కష్టం అని తెలిపారు. లా నినా ఏర్పాటు కాకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. నవంబర్-డిసెంబర్‌లో లా నినా ఏర్పడాలని వాతావరణ శాఖ భావిస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మధ్యప్రదేశ్
    మహారాష్ట్ర

    తాజా

    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని

    మధ్యప్రదేశ్

    MadhyaPradesh: హర్దాలోని బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. ఆరుగురుమృతి , 59 మందికి గాయలు భారతదేశం
    PM Modi: బీజేపీ ఒంటరిగా 370 సీట్లు గెలుస్తుంది: ప్రధాని మోదీ  నరేంద్ర మోదీ
    Congress: తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్  కాంగ్రెస్
    Congress: కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. బీజేపీలోకి మాజీ సీఎం, అతని కుమారుడు! తాజా వార్తలు

    మహారాష్ట్ర

    Dhruv Rathi: బీజేపీ నేత ఫిర్యాదుపై యూట్యూబర్ ధ్రువ్ రాఠికి నోటీసులు ​​జారీ ఇండియా
    Maharastra: మహారాష్ట్రలో భారీ వర్షాలు..పూణెలో నలుగురు మృతి.. పాఠశాలలు, కళాశాలలు బంద్  భారీ వర్షాలు
    Maharastra: జైలు నుంచి విడుదలైన గ్యాంగ్‌స్టర్.. వెంటనే మళ్లీ అరెస్ట్..  భారతదేశం
    Maharastra: నవీ ముంబైలో దుండగులు కాల్పులు.. దుకాణంలో రూ.11 లక్షలు దోచుకుని పరార్  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025