NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Madhya Pradesh: ఆశ్రమంలో మిస్టరీ వ్యాధితో ఐదుగురు చిన్నారుల మృతి 
    తదుపరి వార్తా కథనం
    Madhya Pradesh: ఆశ్రమంలో మిస్టరీ వ్యాధితో ఐదుగురు చిన్నారుల మృతి 
    Madhya Pradesh: ఆశ్రమంలో మిస్టరీ వ్యాధితో ఐదుగురు చిన్నారుల మృతి

    Madhya Pradesh: ఆశ్రమంలో మిస్టరీ వ్యాధితో ఐదుగురు చిన్నారుల మృతి 

    వ్రాసిన వారు Stalin
    Jul 03, 2024
    03:02 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మధ్యప్రదేశ్‌ ఇండోర్‌లోని శ్రీ యుగ్‌పురుష్ ధామ్ ఆశ్రమంలో అకస్మాత్తుగా, ఐదుగురు మానసిక వికలాంగుల ప్రాణాలు కోల్పోయారు.

    గుర్తుతెలియని అనారోగ్యం 3 రోజుల వ్యవధిలో వీరిని బలిగొంది.మొదటి బాధితుడు, ఎనిమిదేళ్ల బాలుడు ఆదివారం మరణించాడు.

    మరుసటి రోజు మరో ఇద్దరు బాలురు మరణించారు.మంగళవారం మరో ఇద్దరు మరణించారు. అతి పిన్న వయస్కురాలు మూడేళ్ల పసిబిడ్డ.

    మొత్తం 206 మంది పిల్లలు ఉన్న ఆశ్రమంలో మూడవ మరణం సంభవించే వరకు వైద్య సహాయం అందలేదని వార్తలు చెబుతున్నాయి.

    ముగుస్తున్న సంక్షోభం 

    అనారోగ్యం కాలక్రమం, ప్రభుత్వ ప్రతిస్పందన 

    కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారుల సంఖ్య కూడా 38కి పెరిగింది. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని జిల్లా కలెక్టర్ ఆశీష్ సింగ్ బుధవారం తెలిపారు.

    అస్వస్ధకు గురైన వారందరూ నగరంలోని ప్రభుత్వ చాచా నెహ్రూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

    నలుగురు ఇంటెన్సివ్ కేర్ యూనిట్ వార్డులో చేరారు. తినే ఆహారం కలుషితం కావటం వల్లే ఈ అకాల మృతువులు సంభవించాయని తెలుస్తుంది.

    అయితే ఈ సంగతిని పోస్ట్‌మార్టం నివేదికలు నిర్ధారించాల్సి వుంది.

    వివరాలు 

    వివాదాస్పద ప్రవర్తన,విచారణ జరుగుతోంది 

    "రాబోయే 48 గంటలపాటు తాము ఆశ్రమాన్ని నిశితంగా పరిశీలిస్తామని కలెక్టర్ వివరించారు. ఏదైనా పిల్లలలో ఏవైనా లక్షణాలు కనిపిస్తే, వారిని ఆసుపత్రిలో చేర్చుతామని " తెలిపారు.

    కాగా వాంతులు, విరేచనాల వల్ల డీహైడ్రేషన్‌తో ఆసుపత్రి పాలైన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది.

    ఇదిలా వుంటే , శ్రీ యుగ్‌పురుష్ ధామ్ ఆశ్రమం నిర్వాహకులు 10 మంది పిల్లలకు "బ్లడ్ ఇన్‌ఫెక్షన్" ఉందని పేర్కొన్నారు..అయితే దీనిని ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మధ్యప్రదేశ్

    తాజా

    #NewsBytesExplainer: పెద్దధన్వాడలో 9 నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తత వెనక అసలు కారణం ఏంటి ?అక్కడేం జరుగుతోంది? గద్వాల
    MLA Gopinath: బీఆర్ఎస్ జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ తీవ్ర అస్వస్థత.. AIG ఆసుపత్రిలో చికిత్స తెలంగాణ
    Kannappa: మా అమ్మే నాకు 'కన్నప్ప'.. ప్రత్యేక వీడియో షేర్‌ చేసిన నటుడు మోహన్ బాబు  మోహన్‌ బాబు
    Dulquer Salman : దుల్కర్ సల్మాన్, సంయుక్త మలయాళం సినిమా ఇప్పుడు తెలుగులో.. దుల్కర్ సల్మాన్

    మధ్యప్రదేశ్

    నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రులు  ఛత్తీస్‌గఢ్
    Mohan Yadav sworn: మధ్యప్రదేశ్ సీఎంగా మోహన్ యాదవ్‌, ఇద్దరు డిప్యూటీలు ప్రమాణస్వీకారం.. ప్రధాని మోదీ హాజరు  నరేంద్ర మోదీ
    Madhya Pradesh Deputy Chief Minister:మధ్యప్రదేశ్ కొత్త ఉప ముఖ్యమంత్రిగా జగదీష్ దేవదా.. ఆయన ఎవరంటే..!  భారతదేశం
    Congress: డిసెంబర్ 21న CWC సమావేశం.. 2024 ఎన్నికల వ్యూహంపై చర్చ  కాంగ్రెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025