NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Road Accident: మధ్యప్రదేశ్‌లో బస్సు, ట్రక్కు ఢీ.. 9 మంది దుర్మరణం
    తదుపరి వార్తా కథనం
    Road Accident: మధ్యప్రదేశ్‌లో బస్సు, ట్రక్కు ఢీ.. 9 మంది దుర్మరణం
    మధ్యప్రదేశ్‌లో బస్సు, ట్రక్కు ఢీ.. 9 మంది దుర్మరణం

    Road Accident: మధ్యప్రదేశ్‌లో బస్సు, ట్రక్కు ఢీ.. 9 మంది దుర్మరణం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Sep 29, 2024
    01:21 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మధ్యప్రదేశ్‌లోని మైహార్ సమీపంలో శనివారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

    ప్రయాగ్‌రాజ్ నుంచి నాగ్‌పూర్ వెళ్తున్న అభా ట్రావెల్స్‌కు చెందిన హైస్పీడ్ లగ్జరీ బస్సు రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టింది.

    ఈ ఘోర ప్రమాదంలో 9 మంది మృతి చెందగా, మరో 24 మంది తీవ్రంగా గాయపడ్డారు.

    ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలను కోల్పోగా, ముగ్గురు సత్నా ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించారు.

    Details

    డ్రైవర్ సహా కొందరి పరిస్థితి విషమం

    ఇందులో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

    బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమవ్వడంతో రెస్క్యూ టీమ్ గ్యాస్ కట్టర్ సాయంతో మృతదేహాలను బయటకు తీశారు.

    45 మంది ప్రయాణికులతో నిండిన ఈ బస్సు, మైహార్ సమీపంలో నదన్ వద్ద ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టడంతో ఈ ఘటన చోటు చేసుకుంది.

    క్షతగాత్రులను మైహార్, సత్నా ఆస్పత్రులకు తరలించగా, డ్రైవర్ సహా కొందరి పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రోడ్డు ప్రమాదం
    మధ్యప్రదేశ్

    తాజా

    Bengaluru: SBIలో కన్నడ భాషా వివాదం.. స్పందించిన సీఎం సిద్ధరామయ్య  సిద్ధరామయ్య
    Ferrari 12 Cilindri: పవర్‌ఫుల్ ఫెరారీ వచ్చేసింది.. 'సిలిండ్రీ' బుకింగ్స్ స్టార్ట్! ఫెరారీ
    Operation Sindoor Outreach: ఆపరేషన్‌ సిందూర్‌ నేపథ్యంలో.. నేటినుంచి విదేశీ పర్యటనను ప్రారంభించనున్న అఖిలపక్ష బృందాలు  ఆపరేషన్‌ సిందూర్‌
    Sushmita Sen: 31 ఏళ్ల క్రితం ఫొటో షేర్‌ చేసిన మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్

    రోడ్డు ప్రమాదం

    Mathura: యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై రెండు బస్సులు ఢీ.. 40 మంది ప్రయాణికులకు గాయాలు ఉత్తర్‌ప్రదేశ్
    Tamilnadu: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం..బహుళ వాహనాలు ఢీకొని నలుగురు మృతి, 8 మందికి గాయాలు  తమిళనాడు
    Tamil Nadu: ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి తమిళనాడు
    UP: హైవేపై బస్సును ఢీకొన్న కారు.. ఐదుగురు సజీవ దహనం ఉత్తర్‌ప్రదేశ్

    మధ్యప్రదేశ్

    Kuno National Park: వీడియో ఇదిగో, కునో నేషనల్ పార్క్‌లో మూడు చిరుత పిల్లలకు జన్మనిచ్చిన జ్వాలా చిరుత  కునో నేషనల్ పార్క్
    Madhya pradesh: తల్లిదండ్రుల ముందే బాలికపై సామూహిక అత్యాచారం  భారతదేశం
    MadhyaPradesh: హర్దాలోని బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. ఆరుగురుమృతి , 59 మందికి గాయలు భారతదేశం
    PM Modi: బీజేపీ ఒంటరిగా 370 సీట్లు గెలుస్తుంది: ప్రధాని మోదీ  నరేంద్ర మోదీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025