English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Madhya Pradesh: నలుగురు పిల్లల్ని కనే వారికి రూ. 1 లక్ష.. మధ్యప్రదేశ్ బోర్డు ప్రకటన
    తదుపరి వార్తా కథనం
    Madhya Pradesh: నలుగురు పిల్లల్ని కనే వారికి రూ. 1 లక్ష.. మధ్యప్రదేశ్ బోర్డు ప్రకటన
    నలుగురు పిల్లల్ని కనే వారికి రూ. 1 లక్ష.. మధ్యప్రదేశ్ బోర్డు ప్రకటన

    Madhya Pradesh: నలుగురు పిల్లల్ని కనే వారికి రూ. 1 లక్ష.. మధ్యప్రదేశ్ బోర్డు ప్రకటన

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jan 13, 2025
    03:46 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మధ్యప్రదేశ్‌ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే పరశురామ్‌ కల్యాణ్‌ బోర్డు తమ కమ్యూనిటీని విస్తరించేందుకు నూతన చర్యలు చేపట్టింది.

    ఈ క్రమంలో బ్రాహ్మణ దంపతులను ఎక్కువ సంతానం కలిగించడానికి ప్రోత్సహిస్తూ, నలుగురు పిల్లలను కనే వారికి రూ. 1 లక్ష నజరానా అందజేస్తామని ప్రకటించింది.

    ఈ ప్రకటనను భోపాల్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పరశురామ్‌ కళ్యాణ్ బోర్డు అధ్యక్షుడు పండిత్‌ విష్ణు రాజోరియా చేశారు.

    మన కుటుంబాలపై దృష్టి పెట్టడం మానేయడం వల్ల సమస్యలు ఎదురవుతున్నాయని, ఈ రోజుల్లో యువత ఒక్క బిడ్డకే పరిమితమవుతున్నారని చెప్పారు.

    Details

     బ్రాహ్మణ మహిళలకు బోర్డు తరఫున సాయం

    ఇది భవిష్యత్‌కు హానికరమన్నారు. కొత్త తరాలను కాపాడేందుకు కనీసం నలుగురు పిల్లలు ఉండేలా చూసుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు.

    అదనంగా నలుగురు పిల్లల్ని కనే బ్రాహ్మణ మహిళలకు బోర్డు తరఫున రూ. 1 లక్ష నజరానా అందజేస్తామని, తాను అధ్యక్షుడిగా తన పదవీ కాలం ముగిసిన తర్వాత కూడా ఈ అవార్డు కొనసాగుతుందని పండిత్‌ రాజోరియా తెలిపారు.

    ఈ ప్రకటన ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చర్చకు దారితీసింది.

    మీరు పూర్తి చేశారు
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మధ్యప్రదేశ్
    ఇండియా

    తాజా

    Srisailam Dam: శ్రీశైలం డ్యామ్‌ వద్ద భద్రతా లోపాలు.. ప్లంజ్‌ పూల్‌ వద్ద ప్రమాద హెచ్చరికలు! శ్రీశైలం
    Attaullah Tarar : కాల్పుల ఉల్లంఘన ఆరోపణలు నిరాధారం.. పాక్‌ మంత్రి ప్రకటన పాకిస్థాన్
    Trump: ఫార్మాపై ట్రంప్ టార్గెట్‌? దిగుమతులపై పన్నుల భారమా! డొనాల్డ్ ట్రంప్
    Ram Charan: టుస్సాడ్స్‌లో రామ్ చరణ్ మైనపు బొమ్మకు ఫ్యాన్స్ ఫిదా.. తొలిసారి పెట్‌తో పాటు విగ్రహం రామ్ చరణ్

    మధ్యప్రదేశ్

    Madhyapradesh: మహాకాల్ ఆలయంలో ప్రమాదం.. ప్రధాన పూజారితో సహా 13 మందికి గాయాలు  భారతదేశం
    Madhya Pradesh: చెట్టును ఢీకొన్న కారు.. ముగ్గురు మృతి,ఇద్దరికి గాయాలు  భారతదేశం
    Bhojshala Row: ధర్ భోజశాలలో తవ్వకాలపై సుప్రీంకోర్టు నిషేధం.. ASI సర్వే కొనసాగుతుంది భారతదేశం
    Gwalior: మురుగు కాలువను శుభ్రం చేసిన బీజేపీ కౌన్సిలర్.. వీడియో వైరల్  భారతదేశం

    ఇండియా

    Liquor Sales: మందు బాబులకు సూపర్ న్యూస్.. డిసెంబర్ 31న అమ్మకాల వేళలు పొడిగింపు! తెలంగాణ
    111 medicines fail: నాణ్యత లోపంతో 111 ఔషధాల గుర్తింపు.. సీడీఎస్‌సీఓ నివేదిక ప్రపంచం
    Koneru Hampi: వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్‌గా కోనేరు హంపి స్పోర్ట్స్
    Bhatti Vikramarka: ఇవాళ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం.. రైతు భరోసాపై కీలక చర్చలు తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025