NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Accident: కర్నూలు నుండి బిహార్ వెళుతున్న అంబులెన్సు బోల్తా.. నలుగురు మృతి
    తదుపరి వార్తా కథనం
    Accident: కర్నూలు నుండి బిహార్ వెళుతున్న అంబులెన్సు బోల్తా.. నలుగురు మృతి
    కర్నూలు నుండి బిహార్ వెళుతున్న అంబులెన్సు బోల్తా.. నలుగురు మృతి

    Accident: కర్నూలు నుండి బిహార్ వెళుతున్న అంబులెన్సు బోల్తా.. నలుగురు మృతి

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Dec 01, 2024
    05:45 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కర్నూలు జిల్లా నుంచి బిహార్‌కు వెళుతున్న ఓ అంబులెన్స్‌ ప్రమాదానికి గురైంది. కర్నూలు నుండి బిహార్‌లోని చంపారన్‌కు రోగిని తరలిస్తుండగా, ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

    ఆదివారం ఉదయం మధ్యప్రదేశ్‌లోని సియోని జిల్లాలో జరిగిన ఈ ప్రమాదంలో అంబులెన్సు ఒక పాదచారుడిని ఢీకొట్టింది. ఆ తర్వాత అదే అంబులెన్సు స్తంభాన్ని ఢీకొట్టి బోల్తా పడింది.

    ఈ ఘటన జబల్‌పుర్-నాగ్‌పుర్ హైవే (ఎన్‌హెచ్‌ 34)పై చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించగా, ఐదుగురు గాయపడ్డారు.

    Detaiils

    క్షతగాత్రుల్ని జబల్‌పుర్‌ ఆస్పత్రికి తరలింపు

    మృతుల్లో అనిష్‌ షా (18) అనే రోగిని కర్నూలు నుండి తరలించటానికి వచ్చిన ప్రమిత్‌ షా (35), ప్రిన్స్‌ షా (4), ముకేశ్‌ షా (36), సునీల్‌ షా (40) ఉన్నారు.

    ప్రమాద సమయంలో అంబులెన్సులో ఇద్దరు డ్రైవర్లు, అనిష్‌ షా కుటుంబం సభ్యులు ఆరుగురు ఉన్నారు.

    సియోని జిల్లా పోలీసులు తెలిపిన ప్రకారం, గాయపడిన వారిని జబల్‌పుర్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కర్నూలు
    మధ్యప్రదేశ్

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    కర్నూలు

    తెలుగు రాష్ట్రాలకు హై స్పీడ్ రైలు కారిడార్; 4గంటల్లోనే హైదరాబాద్ నుంచి విశాఖకు! రైల్వే శాఖ మంత్రి
    'రాయలసీమ జిల్లాలను తెలంగాణలో కలపాలి'; 'రాయల తెలంగాణ' నినాదాన్ని లేవనెత్తిన జేసీ  తెలంగాణ
    కర్నూలులో హై టెన్షన్; ఎంపీ అవినాష్‌రెడ్డి అరెస్టుకు సీబీఐ అధికారులు ప్రయత్నం! ఆంధ్రప్రదేశ్
    కర్నులు: భర్త మృతదేహాన్ని ఇంట్లోనే దహనం చేసిన భార్య  ఆంధ్రప్రదేశ్

    మధ్యప్రదేశ్

    PM Modi: బీజేపీ ఒంటరిగా 370 సీట్లు గెలుస్తుంది: ప్రధాని మోదీ  నరేంద్ర మోదీ
    Congress: తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్  కాంగ్రెస్
    Congress: కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. బీజేపీలోకి మాజీ సీఎం, అతని కుమారుడు! కాంగ్రెస్
    MadhyaPradesh: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. పికప్ వాహనం బోల్తా పడి 14 మంది మృతి  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025