తదుపరి వార్తా కథనం
Madhyapradesh: మధ్యప్రదేశ్లో ఘోర ప్రమాదం.. కూలిన మిరాజ్ 2000 యుద్ధవిమానం.. పైలట్లకు గాయాలు
వ్రాసిన వారు
Sirish Praharaju
Feb 06, 2025
04:12 pm
ఈ వార్తాకథనం ఏంటి
మధ్యప్రదేశ్లో ఘోర ప్రమాదం సంభవించింది. శివపురి సమీపంలో మిరాజ్ 2000 యుద్ధవిమానం కూలింది.
ప్రమాదం జరిగిన సమయంలో అది సాధారణ శిక్షణ విమానంలో ఉండగా అందులో ఇద్దరు పైలట్లు ఉన్నారు.
విమానం కూలిపోయే ముందు పైలట్లిద్దరూ విమానం నుంచి బయటకు దూకారు. దీంతో పైలట్లిద్దరూ సురక్షితంగా ఉన్నారని, స్వల్పంగా గాయపడినట్లు సమాచారం.
వారిని తీసుకెళ్లేందుకు వైమానిక దళం హెలికాప్టర్ అక్కడికి చేరుకుంది, అనంతరం ఇద్దరినీ గ్వాలియర్కు తరలించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
కూలిన మిరాజ్ 2000 యుద్ధవిమానం
A Mirage 2000 fighter aircraft today crashed near Shivpuri in Madhya Pradesh while on a routine training sortie. This was a twin seater aircraft.
— Satyaagrah (@satyaagrahindia) February 6, 2025
Pilots are safe and with locals.
Join | https://t.co/bq8DAxMRoA pic.twitter.com/rsOjElPhx1