NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / MadhyaPradesh : ఓటు వేసిన బీజేపీ నాయకుడి మైనర్ కుమారుడు.. పోలింగ్ టీం సస్పెండ్.. ఎఫ్ఐఆర్ నమోదు 
    తదుపరి వార్తా కథనం
    MadhyaPradesh : ఓటు వేసిన బీజేపీ నాయకుడి మైనర్ కుమారుడు.. పోలింగ్ టీం సస్పెండ్.. ఎఫ్ఐఆర్ నమోదు 
    ఓటు వేసిన బీజేపీ నాయకుడి మైనర్ కుమారుడు.. పోలింగ్ టీం సస్పెండ్..

    MadhyaPradesh : ఓటు వేసిన బీజేపీ నాయకుడి మైనర్ కుమారుడు.. పోలింగ్ టీం సస్పెండ్.. ఎఫ్ఐఆర్ నమోదు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 09, 2024
    05:31 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లోని బెరాసియాలో లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఓ మైనర్ ఓటు వేసినట్లు చూపుతున్న వీడియో ఆన్‌లైన్‌లో కనిపించడంతో గురువారం వివాదం చెలరేగింది.

    లోక్‌సభ ఎన్నికల మూడో విడత పోలింగ్‌ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది.

    ఆ బాలుడు స్థానిక భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకుడు వినయ్ మెహర్ కుమారుడు.

    వీడియో వైరల్ కావడంతో పోలింగ్ ఇన్‌ఛార్జ్‌తో పాటు మొత్తం పోలింగ్ టీమ్‌ను సస్పెండ్ చేశారు.

    ఈ వ్యవహారంపై ఎఫ్‌ఐఆర్ కూడా నమోదైంది. బీజేపీ నాయకుడి తరపున మెహర్ కుమారుడు ఓటు వేసినట్లు వీడియోలో చూడవచ్చు.

    Details 

    బీజేపీ యూపీకి చెందిన ఎక్స్ ఖాతా నుంచి బాలిక వీడియో పోస్ట్

    భోపాల్ జిల్లా మేజిస్ట్రేట్ జాతీయ మీడియాతో మాట్లాడుతూ..ఈకేసులో పోలింగ్ బృందాన్ని సస్పెండ్ చేయడం,కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నబీజేపీ నాయకుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ద్వారా కఠినమైన చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.

    కాంగ్రెస్ వీడియోను వైరల్ చేసిందని మెహర్ ఆరోపించారు.మరోవైపు ఈ ఘటనపై కాంగ్రెస్‌ బీజేపీపై మండిపడింది.

    బీజేపీ ప్రభుత్వంలో శాంతిభద్రతలు లేవని కాంగ్రెస్ రాష్ట్ర మీడియా ఇంచార్జి ముఖేష్ నాయక్ ఆరోపించారు.

    ఎంపీ భోపాల్‌లో లోక్‌సభ ఎన్నికలకు మూడో దశలో మే 7న పోలింగ్ జరిగింది.

    కాంగ్రెస్ అభ్యర్థి అరుణ్ శ్రీవాస్తవపై బీజేపీ అభ్యర్థి అలోక్ శర్మ పోటీ చేస్తున్నారు.

    భోపాల్‌తో పాటు రాష్ట్రంలోని ఇతర ఎనిమిది నియోజకవర్గాల్లో కూడా ఓటింగ్ జరిగింది.లోక్‌సభ ఎన్నికల తొలి నాలుగు దశల్లో మధ్యప్రదేశ్‌లో పోలింగ్ జరుగుతోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మధ్యప్రదేశ్
    భోపాల్

    తాజా

    Singireddy Narayana Reddy: పాటలలో పరవశించిన కవి.. తెలుగు గేయానికి తాళం చెక్కిన తాత్వికుడు 'సినారే'! టాలీవుడ్
    Kamal Haasan: ఆ విషయంలో తమిళనాడు ఒంటరి కాదు.. ఆంధ్ర, కర్ణాటకకు అండగా ఉంటా : కమల్‌ హాసన్ కమల్ హాసన్
    Covid Cases: దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా.. 65 మంది మృతి! కోవిడ్
    Starlink Kit: స్టార్‌లింక్‌ సర్వీస్‌కు ముందు భారీ ఖర్చు.. కిట్ ధర ఎంతంటే? స్టార్‌లింక్‌

    మధ్యప్రదేశ్

    Assembly results: మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ హవా అసెంబ్లీ ఎన్నికలు
    Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో బీజేపీ మళ్లీ గెలవడానికి కారణం ఇదే: సీఎం శివరాజ్ చౌహాన్  బీజేపీ
    Congress: ఆ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమి ప్రభావం 'ఇండియా'లో కూటమిలో సీట్ల పంపకంపై ఉంటుందా? ఇండియా
    Mamata Banerjee: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అందుకే ఓడిపోయింది: మమతా బెనర్జీ  మమతా బెనర్జీ

    భోపాల్

    హైదరాబాద్‌లో ఉగ్రవాదుల కదలికలపై దర్యాప్తు ముమ్మరం- మరొకరి అరెస్టు హైదరాబాద్
    భోపాల్‌: ప్రభుత్వ భవనాల సముదాయంలో అగ్నిప్రమాదం; వైమానిక దళం సాయం కోరిన సీఎం  తాజా వార్తలు
    భోపాల్‌: ప్రభుత్వ భవనాల సముదాయంలో అదుపులోకి వచ్చిన మంటలు  మధ్యప్రదేశ్
    Girls missing: అక్రమంగా నిర్వహిస్తున్న చిల్డ్రన్స్ హోమ్ నుంచి 26 మంది బాలికలు మిస్సింగ్  మధ్యప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025