NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Train Accident : మధ్యప్రదేశ్‌లో పట్టాలు తప్పిన రైలు 
    తదుపరి వార్తా కథనం
    Train Accident : మధ్యప్రదేశ్‌లో పట్టాలు తప్పిన రైలు 
    మధ్యప్రదేశ్‌లో పట్టాలు తప్పిన రైలు

    Train Accident : మధ్యప్రదేశ్‌లో పట్టాలు తప్పిన రైలు 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Sep 07, 2024
    09:35 am

    ఈ వార్తాకథనం ఏంటి

    మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో శనివారం తెల్లవారుజామున సోమనాథ్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన రెండు కోచ్‌లు పట్టాలు తప్పాయి.

    ఈ రైలు ప్రమాదం జబల్‌పూర్ రైల్వే స్టేషన్‌కు 150 మీటర్ల దూరంలో ఉదయం 5.50 గంటలకు చోటుచేసుకుంది.

    ఇండోర్-జబల్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైలు (22191) "డెడ్ స్టాప్ స్పీడ్" వద్ద ప్రమాదానికి గురైంది.

    పశ్చిమ మధ్య రైల్వే రైలు ఇండోర్ నుంచి జబల్‌పూర్ స్టేషన్ ప్లాట్‌ఫారమ్ నంబర్ 6కి చేరుకుంటున్న సమయంలో ముందు ఉన్న రెండు కోచ్‌లు పట్టాలు తప్పాయని సీపీఆర్‌వో హర్షిత్ శ్రీవాస్తవ చెప్పారు.

    Details

    ఇటీవల తరుచూ రైలు ప్రమాదాలు

    ఇటీవల కాలంలో ఈ తరహా ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో సబర్మతి ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పిన నెల రోజుల్లోనే ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

    జులై 30న జార్ఖండ్‌లో హౌరా-ముంబై సీఎస్‌ఎమ్‌టీ మెయిల్ కూడా ప్రమాదానికి గురై, 18 కోచ్‌లు పట్టాలు తప్పాయి.

    ఈ ఘటనలో ఇద్దరు మరణించగా 20 మంది గాయపడ్డారు. దేశవ్యాప్తంగా ఇటీవలి కాలంలో రైలు ప్రమాదాలు పెరగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మధ్యప్రదేశ్
    రైలు ప్రమాదం

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    మధ్యప్రదేశ్

    Madhya pradesh: మధ్యప్రదేశ్‌ బస్సులో మంటలు..13 మంది మృతి..మరో 17 మందికి గాయాలు  భారతదేశం
    Truck, bus drivers protest : దేశవ్యాప్తంగా డ్రైవర్లు సమ్మె.. హైవేలు దిగ్బంధనం.. పెట్రోల్ బంకులకు పోటెత్తిన జనం  కేంద్ర ప్రభుత్వం
    Girls missing: అక్రమంగా నిర్వహిస్తున్న చిల్డ్రన్స్ హోమ్ నుంచి 26 మంది బాలికలు మిస్సింగ్  భోపాల్
    Kuno National Park: వీడియో ఇదిగో, కునో నేషనల్ పార్క్‌లో మూడు చిరుత పిల్లలకు జన్మనిచ్చిన జ్వాలా చిరుత  కునో నేషనల్ పార్క్

    రైలు ప్రమాదం

    ఒడిశా: బార్‌గఢ్‌లో మరో రైలు ప్రమాదం  ఒడిశా
    ఒడిశా రైలు విషాదం: ఇంకా గుర్తించని 101 మృతదేహాలు  ఒడిశా
    ప్రతి రిలే గది వద్ద 'డబుల్ లాకింగ్' ఏర్పాటు; రైల్వే శాఖ కీలక ఆదేశాలు  ఒడిశా
    ఒడిశా రైలు ప్రమాదంపై సీబీఐ విచారణ ఎందకంటే?  ఒడిశా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025