పోలీస్: వార్తలు
Hyderabad: లంచం తీసుకొని చెత్త డబ్బాలో దాచిన ఎస్సై.. ఏసీబీకి అడ్డంగా దొరికాడు!
శామీర్పేట ఎస్సై ఎం. పరశురాం లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) చేతికి చిక్కాడు.
Telangana Police: మత్తు పదార్థాలు వినియోగిస్తే లైసెన్సు రద్దు.. న్యూయర్ వేడుకలపై పోలీసుల హెచ్చరిక
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా హైదరాబాద్ నగర పోలీసులు అలర్ట్ అయ్యారు.
UP: విద్యార్థి ఫిర్యాదు.. పోయిన షార్ప్నర్ను వెతికి అందజేసిన పోలీసులు
ఉత్తర్ప్రదేశ్ హర్దోయ్లోని పోలీసులు ఇటీవల తమ సాధారణ డ్యూటీకి భిన్నంగా ఓ ప్రత్యేకమైన కేసును చేధించారు.
Cybercrime Police: ఏపీలో సైబర్ నేరాల పెరుగుదల.. జిల్లాకో సైబర్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సైబర్ నేరాలను సమర్థవంతంగా ఎదుర్కొనడంలో మరో ముందడుగు వేసింది. సైబర్ నేరాల పెరుగుదల క్రమంలో ప్రతి జిల్లాలోనూ సైబర్ పోలీసుస్టేషన్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
Delhi: దిల్లీ మెట్రోలో భద్రతా పెంపు.. రహస్య పోలీసు అధికారుల మోహరింపు
దిల్లీ మెట్రో స్టేషన్లలో ప్రయాణికుల సంఖ్య భారీగా ఉన్నా, మహిళలపై నేరాలు, దొంగతనాలు పెరిగిపోతున్నాయి.
Karnataka: కర్ణాటకలో గణపతి ఊరేగింపుపై రాళ్లదాడి.. రెండు వర్గాల మధ్య ఘర్షణ
కర్ణాటకలోని మాండ్యా జిల్లా నాగమంగళ పట్టణంలో గణపతి ఊరేగింపు సందర్భంగా రెండు వర్గాల మధ్య ఘర్షణలు తలెత్తడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
Tirupati: లా విద్యార్థిపై అత్యాచారం.. కీచక దంపతులు అరెస్టు
తిరుపతిలో లా విద్యార్థిని అత్యాచారం చేసి, బ్లాక్ మెయిల్ చేసిన కీచక దంపతులను పోలీసులు అరెస్టు చేశారు.
Delhi: స్పైడర్ మ్యాన్ను అరెస్టు చేసిన పోలీసులు
ట్రాఫిక్ నిబంధలను ఉల్లంఘించినందుకు స్పైడర్ మ్యాన్ వేషంలో ఉన్నవ్యక్తిని దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.
Drugs case: రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడిని అరెస్ట్ చేసిన పోలీసులు..200 గ్రాముల కొకైన్ స్వాధీనం
నటి రకుల్ ప్రీత్ సింగ్ నిర్మాత మరియు నటుడు జాకీ భగ్నానితో వివాహం గురించి చివరిగా వార్తల్లో నిలిచింది.
Road accident-Truck- Cash Ceased Andhra Pradesh: ఏపీలో వాహనం బోల్తా...అందులోంచి రూ.7కోట్లు స్వాధీనం
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో తూర్పు గోదావరి (East Godavari District)జిల్లా అనంతపురం -నల్లజర్ల రహదారిపై పోలీసులు ₹7 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు.
Gachibowli-Murder: గచ్చిబౌలిలో హోటల్ యజమాని దారుణహత్య
నగరంలోని గచ్చిబౌలిలో దారుణం చోటుచేసుకుంది.
Bomb threat e mail-Delhi- Schools:ఢిల్లీ స్కూళ్లకు బాంబు ఉందంటూ బెదిరింపు ఈ మెయిల్స్...రంగంలోకి దిగిన తనిఖీ బృందాలు
ఈ మెయిల్ (Email)ద్వారా బాంబు బెదిరింపు (Bomb threat) రావడంతో దిల్లీ (Delhi),నోయిడా (Noida)లోని పలు పాఠశాలల (Schools)ను ఖాళీ చేయించారు.
London-stabbed-injuries: లండన్ లో ఓ వ్యక్తి వీరంగం.. పలువురికి గాయాలు
లండన్ లో ఒక వ్యక్తి వీరంగం సృష్టించాడు.నార్త్ ఈస్ట్ లండన్ లోని ట్యూబ్ స్టేషన్లో ఓ 36 ఏళ్ల వ్యక్తి కత్తి పట్టుకుని దొరికిన వారు దొరికినట్టుగా పొడిచాడు.
Na Sami Ranga-Nagarjuna-Vijay Binni: 'నా సామిరంగ' ఫేం విజయ్ బిన్నీతో నాగ్ మరోసినిమా!
టాలీవుడ్ అగ్ర హీరో అక్కినేని నాగార్జున(Nagarjuan)నా సామి రంగ(Na Sami Ranga)దర్శకుడు విజయ బిన్నీ(Vijay Binny) తో మరో సినిమా కోసం ప్లాన్ చేస్తున్నారు.
Dogs attack- Infant killed: ఆడుకుంటున్నబాలికపై కుక్కల దాడి ...చిన్నారి మృతి
హైదరాబాద్ లో దారుణం చోటుచేసుకుంది.
Sydney : సిడ్నీలో దారుణం...షాపింగ్ మాల్ లో కత్తితో దాడి చేసిన వ్యక్తి...ఆరుగురు మృతి
ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో దారుణం చోటుచేసుకుంది.
Rewa, Madhya Pradesh: మధ్యప్రదేశ్ లో బోరుబావిలో పడ్డ ఆరేళ్ల బాలుడు...సహాయక చర్యలు ప్రారంభించిన రెస్క్యూబృందం
మధ్యప్రదేశ్ (Madhya Pradesh) లోని రేవా జిల్లాలో ఓ ఆరేళ్ల బాలుడు శుక్రవారం ఆడుకుంటూ బోరుబావి (Bore well)లో పడిపోయాడు.
Kurnool: కర్నూల్ జిల్లాలో గన్ కలకలం..తుపాకీతో వ్యక్తిని బెదిరించిన ఓ వర్గం
కర్నూలు జిల్లాలో గన్ కలకలం చెలరేగింది. జిల్లాలోని పెద్ద కడుబూరు మండలం పెద్ద తుంబలం గ్రామంలోని పెద్దు ఉరుకుందు వర్గానికి, మరో వర్గానికి మధ్య హులికన్వి గ్రామ పరిధిలో సర్వే నంబర్ 29లో 4.77 ఎకరాల భూ వివాదం (Land dispute) ఉంది.
Police suicide: హైదరాబాద్ పాతబస్తీలో పోలీస్ కానిస్టేబుల్ ఆత్మహత్య
హైదరాబాద్ లోని పాతబస్తీ లో హుస్సేనియాలం పోలీస్ స్టేషన్ పరిధిలోని కబూతర్ ఖానా, పోలీసు పికెట్ వద్ద కానిస్టేబుల్ బలవన్మరణానికి పాల్పడ్డాడు.
Maharashtra: పోలీస్ స్టేషన్లో తుపాకీతో రెచ్చిపోయిన బీజేపీ ఎమ్మెల్యే.. శివసేన నేతలపై కాల్పులు
మహారాష్ట్రలో బీజేపీ ఎమ్మెల్యే తుపాకీతో రెచ్చిపోయారు. ఉల్హాస్నగర్లో శుక్రవారం అర్థరాత్రి సిటీ అధ్యక్షుడు (షిండే వర్గం) మహేశ్ గైక్వాడ్పై బీజేపీ ఎమ్మెల్యే గణేష్ గైక్వాడ్ కాల్పులు జరిపారు.
ACP Son Murder: ఏసీపీ కొడుకు దారుణ హత్య.. కాలువలో విసిరేసిన మృతదేహం
దిల్లీ ఏసీపీ కుమారుడిని హత్య చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఏసీపీ కుమారుడు లక్ష్యయ్ చౌహాన్ జనవరి 23 నుంచి కనిపించకుండా పోయాడు.
Hyderabad CP: సీపీల బదిలీలు.. హైదరాబాద్ సీపీగా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వారంలోనే పోలీస్ శాఖపై ఫోకస్ పెట్టింది.
Anjani kumar: ఐపీఎస్ ఆఫీసర్ అంజనీకుమార్పై సస్పెన్షన్ ఎత్తివేతేసిన ఈసీ
తెలంగాణ కేడర్లో పని చేస్తున్న ఐపీఎస్ ఆఫీసర్ అంజనీకుమార్పై (Anjani kumar) కేంద్ర ఎన్నికల సంఘం (EC) సస్పెన్షన్ను ఎత్తివేసింది.
Padi Kaushik Reddy: హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపై కేసు నమోదు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్లో ఈటల రాజేందర్ను ఓడించి.. పాడి కౌశిక్రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందిన విషయం తెలిసిందే.
Cheddi Gang : తిరుపతిలో చెడ్డీ గ్యాంగ్ హల్చల్.. వణికిపోతున్న ప్రజలు
దొంగతనాలకు, దోపిడీలకు పాల్పడటంలో చెడ్డీ గ్యాంగ్ స్టైలే వేరు. చెడ్డీ వేసుకొని, ఇళ్లల్లోకి చొరబడి దొంగతనాలకు పాల్పడుతుంటారు.
Rajasthan rape: రాజస్థాన్లో ఘోరం.. 4ఏళ్ల దళిత బాలికపై సబ్-ఇన్స్పెక్టర్ అత్యాచారం
4-year-old raped in Rajasthan: రాజస్థాన్లో దారుణం జరిగింది. ప్రజల భద్రతను చూసుకోవాల్సిన ఓ పోలీస్ అధికారి కీచకుడయ్యాడు.
Flight: విమానంలో నిద్రపోతున్న మహిళ పట్ల 52 ఏళ్ల వ్యక్తి అసభ్య ప్రవర్తన.. అరెస్టు చేసిన పోలీసులు
విమాన ప్రయాణాల సందర్భంలో మహిళలపై ఇటీవల లైంగిక వేధింపులు ఎక్కువయ్యాయి.
Manipur: మణిపూర్లో పోలీసు అధికారిని కాల్చి చంపిన మిలిటెంట్లు.. ఖండించిన సీఎం బీరేన్ సింగ్
మణిపూర్లో మరోసారి హింస చెలరేగింది. మోరేలో మంగళవారం మిలిటెంట్ల జరిపిన కాల్పుల్లో ఓ పోలీసు అధికారి మరణించారు.
Mukesh Ambani: ముకేష్ అంబానీకి మరో బెదిరింపు.. రూ.200 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తామంటూ మెయిల్
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేష్ అంబానీకి మరో బెదిరింపు మెయిల్ వచ్చింది. గత రెండు రోజుల్లో ఇది రెండో బెదిరింపు కావడం గమనార్హం.
ప్రధాని మోదీని చంపేస్తాం: బెదిరింపు మెయిల్పై కేంద్ర ఏజెన్సీలు అప్రమత్తం
ప్రధాని నరేంద్ర మోదీని చంపేస్తామని సెంట్రల్ సెక్యూరిటీ ఏజెన్సీ ఎన్ఐఏకి బెదిరిపంపు మెయిల్ వచ్చింది. ఆ మెయిల్ ముంబయి పోలీసులను హెచ్చరిస్తున్నట్లు ఉంది.
NewsClick case: న్యూస్క్లిక్ ఎడిటర్, హెచ్ఆర్కు 7 రోజుల పోలీసు రిమాండ్
న్యూస్క్లిక్ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎడిటర్ చీఫ్ ప్రబీర్ పుర్కాయస్థ, హెచ్ఆర్ హెడ్ను చైనీస్ ఫండింగ్కు సంబంధించిన కేసులో మంగళవారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
మహిళా కానిస్టేబుల్ను హత్య చేసిన దిల్లీ పోలీస్ అరెస్ట్.. రెండేళ్ల తర్వాత గుట్టు రట్టు
దిల్లీలోని అలీపూర్ ప్రాంతంలో మహిళా కానిస్టేబుల్ను హత్య చేసి మృతదేహాన్ని కాలువలో దాచిపెట్టిన కేసు దర్యాప్తు పోలీసులు పురోగతి సాధించారు.
అవకాశం వచ్చినప్పుడల్లా బ్రిజ్ భూషణ్ మహిళా రెజ్లర్లను వేధించారు: దిల్లీ పోలీసులు
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై దిల్లీ పోలీసులు సంచలన విషయాలను రూస్ అవెన్యూ కోర్టుకు తెలిపారు. ఈ మేరకు పోలీసులు బ్రిజ్ భూషణ్పై ఛార్జిషీట్ను కోర్టుకు సమర్పించారు.
కశ్మీర్లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ముగ్గురు ఉన్నతాధికారులు వీరమరణం
జమ్ముకశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో కల్నల్ మన్ప్రీత్ సింగ్, మేజర్ ఆశిష్ ధోంచక్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హిమన్యున్ ముజామిల్ భట్ మరణించారు.
అమెరికా: జాహ్నవి మృతిపై దర్యాప్తు చేయాలని భారత్ డిమాండ్
ఈ ఏడాది జనవరిలో అమెరికాలోని సీటెల్లో రోడ్డు దాటుతుండగా పోలీసు పెట్రోలింగ్ వాహనం ఢీకొని తెలుగు విద్యార్థిని కందుల జాహ్నవి మృతి చెందిన విషయం తెలిసిందే.
అమెరికాలో తెలుగు యువతి మృతిని అపహాస్యం చేస్తూ మట్లాడిన పోలీస్ ఆఫీసర్
అమెరికాలో ఈ ఏడాది జనవరిలో పోలీసు పెట్రోలింగ్ వాహనం ఢీ కొని తెలుగు యువతి మరణించింది.
డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ ఎస్సై రాజేంద్రపై సస్పెన్షన్ వేటు
డ్రగ్స్ విక్రయిస్తూ పట్టుబడ్డ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లోని సైబర్ క్రైమ్ స్టేషన్లో పనిచేస్తున్న ఎస్ఐ కె.రాజేంద్రపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు బుధవారం సీపీ స్టీఫెన్ రవీంద్ర సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్: ఎస్సై ఉద్యోగాల ఫైనల్ రాత పరీక్షకు తేదీలు ఖరారు
ఆంధ్రప్రదేశ్లో సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల తుది రాత పరీక్షలకు షెడ్యూల్ విడుదలైంది.
Jabardasth Artist: యువతిని శారీరకంగా వాడుకున్నాడని.. జబర్దస్త్ ఆర్టిస్ట్పై కేసు నమోదు
ప్రముఖ బుల్లితెర కామెడీ షో 'జబర్దస్త్' ఆర్టిస్ట్, నవ సందీప్ పై హైదరాబాద్ లో కేసు నమోదైంది. ప్రేమ, పెళ్లి పేరుతో సందీప్ తనని మోసం చేశాడని ఓ యువతి మధురానగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
లోకల్ ట్రైన్లో బాంబు పెట్టామంటూ ముంబై పోలీసులకు ఫోన్ కాల్
ముంబైలోని లోకల్ ట్రైన్కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ట్రైన్లో బాంబులు పెట్టినట్లు ముంబై పోలీసులకు ఆదివారం ఉదయం కంట్రోల్ రూమ్కి ఈ కాల్ వచ్చింది. దీంతో ముంబై పోలీసులు అప్రమత్తయ్యారు.
Uttar pradesh: చెల్లిని నరికి చంపి, తలను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లిన యువకుడు
ఉత్తర్ప్రదేశ్ బారాబంకిలోని మిత్వారా గ్రామంలో దారణం జరిగింది. ఓ యువకుడు తన సోదరిని దారుణంగా నరికి చంపాడు. అంతేకాదు, ఆ ఆమె తలను శరీరం నుంచి వేరు చేసి, పోలీస్ స్టేషన్కు బయలుదేరగా, పోలీసులు మార్గమధ్యలో అతన్ని అరెస్ట్ చేశారు.
ఢిల్లీలో ఫ్యాషన్ డిజైనర్ మృతి.. హత్య.. ఆత్మహత్యా..!
దిల్లీలోని ఓ ఫ్యాషన్ డిజైనర్ ఇంట్లో గురువారం మృతదేహం లభ్యమైంది. ఆత్మహత్యగా అనుమానిస్తున్న పోలీసులు మృతురాలి కుటుంబ సభ్యులను విచారణ చేస్తున్నారు.
Hyderabad: అంబులెన్స్ సైరన్ల దుర్వినియోగంపై తెలంగాణ డీజీపీ సీరియస్
అంబులెన్స్ డ్రైవర్లు సైరన్లు వాడే సమయంలో బాధ్యతగా వహించాలని తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ) అంజనీ కుమార్ కోరారు.
కుమారుడి కోసం బానెట్పైకి దూకిన తల్లి.. ముగ్గురు పోలీసులు సస్పెండ్
మధ్యప్రదేశ్లో ఓ మహిళ పట్ల పోలీసులు కర్కశంగా వ్యవహరించారు. వారి తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.