NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Delhi: దిల్లీ మెట్రోలో భద్రతా పెంపు.. రహస్య పోలీసు అధికారుల మోహరింపు 
    తదుపరి వార్తా కథనం
    Delhi: దిల్లీ మెట్రోలో భద్రతా పెంపు.. రహస్య పోలీసు అధికారుల మోహరింపు 
    దిల్లీ మెట్రోలో భద్రతా పెంపు.. రహస్య పోలీసు అధికారులు మోహరింపు

    Delhi: దిల్లీ మెట్రోలో భద్రతా పెంపు.. రహస్య పోలీసు అధికారుల మోహరింపు 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Sep 16, 2024
    12:09 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దిల్లీ మెట్రో స్టేషన్లలో ప్రయాణికుల సంఖ్య భారీగా ఉన్నా, మహిళలపై నేరాలు, దొంగతనాలు పెరిగిపోతున్నాయి.

    ప్రయాణికుల భద్రత పెంచడానికి, దిల్లీ పోలీసులు 190 మెట్రో స్టేషన్ల డేటాను సేకరించి, నేర సంఘటనల సంఖ్య ఎక్కువగా ఉన్న 32 స్టేషన్లను గుర్తించారు.

    ఈ స్టేషన్లలో రహస్య పోలీసు అధికారులను మోహరించాలని నిర్ణయించుకున్నారు.

    ఈ రహస్య అధికారులు, అత్యంత రద్దీగా ఉండే రాజీవ్ చౌక్, కాశ్మీరీ గేట్, ఆనంద్ విహార్, యూనివర్శిటీ వంటి ప్రధాన మెట్రో స్టేషన్లలో పర్యవేక్షణ నిర్వహిస్తారు.

    Details

    ప్రయాణికులు సురక్షితంగా ఉండేందుకు కృషి

    16 ప్రత్యేక మెట్రో స్టేషన్లలో మహిళా పోలీసుల పెట్రోలింగ్‌ను కూడా పెంచేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

    మెట్రోలో ప్రయాణించే ప్రజల వస్తువుల చోరీలు, మహిళలపై వేధింపుల సంఖ్యను తగ్గించేందుకు సహాయపడతాయని ఆశిస్తున్నారు.

    డీసీపీ ర్యాంక్ అధికారులు ఈ ప్రత్యేక పెట్రోలింగ్ బృందాలను పర్యవేక్షిస్తారు.

    మెట్రోలో ప్రయాణీకుల భద్రతా ఉద్దేశ్యంతో రహస్య పోలీసు అధికారులను నియమించామని, ప్రయాణికులు సురక్షితంగా ఉండేందుకు అన్ని విధాలా కృషి చేస్తామని జాయింట్ పోలీస్ కమిషనర్ విజయ్ సింగ్ తెలిపారు

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ
    పోలీస్

    తాజా

    SRH vs RCB: ఆర్సిబి కి షాక్ .. 42 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలుపు  ఐపీఎల్
    MLC Kavitha: కేసీఆర్‌ చుట్టూ ఉన్న దెయ్యాల ఉన్నాయి.. వాటి వల్లే పార్టీకి నష్టం: ఎమ్మెల్సీ కవిత కల్వకుంట్ల కవిత
    Chandrababu: అమరావతిని రాజధానిగా నోటిఫై చేయాలని కేంద్రాన్ని కోరాం: సీఎం చంద్రబాబు చంద్రబాబు నాయుడు
    IPL 2025: టీ20లో నాలుగు వేల క్ల‌బ్‌లో అభిషేక్..  అభిషేక్ శర్మ

    దిల్లీ

    Delhi: దిల్లీలో నీటి మునిగిన కోచింగ్ సెంటర్.. ముగ్గురు సివిల్స్ అభ్యర్థులు మృతి ఇండియా
    Delhi: విద్యార్థుల మృతితో దిల్లీలోని కోచింగ్ సెంటర్లపై దాడులు ఇండియా
    Delhi: ఢిల్లీలో 3 మరణాల తర్వాత మేల్కొన్న MCD.. బేస్‌మెంట్ లో నడుస్తున్న 13 కోచింగ్ సెంటర్లు సీజ్  భారతదేశం
    Coaching Centre Tragedy : సివిల్ విద్యార్థులు మృతి.. కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇండియా

    పోలీస్

    కుమారుడి కోసం బానెట్‌పైకి దూకిన తల్లి.. ముగ్గురు పోలీసులు సస్పెండ్  మధ్యప్రదేశ్
    Hyderabad: అంబులెన్స్ సైరన్‌ల దుర్వినియోగంపై తెలంగాణ డీజీపీ సీరియస్  తెలంగాణ
    ఢిల్లీలో ఫ్యాషన్ డిజైనర్ మృతి.. హత్య.. ఆత్మహత్యా..! దిల్లీ
    Uttar pradesh: చెల్లిని నరికి చంపి, తలను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లిన యువకుడు  ఉత్తర్‌ప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025