NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఆంధ్రప్రదేశ్‌: ఎస్సై ఉద్యోగాల ఫైనల్ రాత పరీక్షకు తేదీలు ఖరారు 
    తదుపరి వార్తా కథనం
    ఆంధ్రప్రదేశ్‌: ఎస్సై ఉద్యోగాల ఫైనల్ రాత పరీక్షకు తేదీలు ఖరారు 
    ఆంధ్రప్రదేశ్‌: ఎస్సై ఉద్యోగాల ఫైనల్ రాత పరీక్షకు తేదీలు ఖరారు

    ఆంధ్రప్రదేశ్‌: ఎస్సై ఉద్యోగాల ఫైనల్ రాత పరీక్షకు తేదీలు ఖరారు 

    వ్రాసిన వారు Stalin
    Aug 30, 2023
    06:27 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల తుది రాత పరీక్షలకు షెడ్యూల్ విడుదలైంది.

    అక్టోబర్‌ 14, 15 తేదీల్లో రాత పరీక్షలు నిర్వహించనున్నట్లు ఏపీ పోలీస్‌ నియామక మండలి ప్రకటించింది. ఈ మేరకు ఒక ప్రకటన రిలీజ్ చేసింది.

    ఎస్సై ఉద్యోగాల నియామకానికి సంబంధించిన దేహదారుఢ్య పరీక్షలు ప్రస్తుతం జరుగుతున్నాయి. దేహదారుఢ్య ఫలితాలు విడుదలైన వెంటనే రాత పరీక్ష హాల్‌టికెట్లు విడుదల చేయనున్నారు.

    రాత పరీక్షల కోసం విశాఖపట్నం, గుంటూరు, కర్నూలు, ఏలూరులో కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ఏపీ పోలీస్‌ నియామక మండలి ఛైర్మన్‌ తెలిపారు.

    ఉద్యోగాలు

    ఎస్సై రాత పరీక్షలో నాలుగు పేపర్లు

    ఎస్సై రాత పరీక్షలో నాలుగు పేపర్లు ఉంటాయి. ఇందులో రెండు పేపర్లు డిస్క్రిప్టివ్‌ పద్ధతిలో ఉంటాయి. ఇంకో రెండు పేపర్లు ఆబ్జెక్టివ్‌ టైప్ ఉంటాయి.

    అక్టోబర్‌ 14వ తేదీన పేపర్‌ 1 పరీక్ష ఉదయం 10 గంటలు- మధ్యాహ్నం 1గంట వరకు ఉంటుంది. అదే రోజు పేపర్ 2 పరీక్షను మధ్యాహ్నం 2.30 గంటలు- సాయంత్రం 5.30గంటల వరకు నిర్వహిస్తారు.

    అక్టోబర్‌ 15న పేపర్ 3 పరీక్ష ఉదయం 10గంటలు- మధ్యాహ్నం 1గంట వరకు ఉంటుంది. అదే రోజు పేపర్ 4 పరీక్ష మధ్యాహ్నం 2.30గంటలు నుంచి సాయంత్రం 5.30గంటల వరకు ఉంటుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    ఉద్యోగం
    తాజా వార్తలు
    పోలీస్

    తాజా

    PBKS vs DC : పంజాబ్ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం ఢిల్లీ క్యాపిటల్స్
    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా

    ఆంధ్రప్రదేశ్

    పోలవరంపై ఏపీ మంత్రి కీలక వ్యాఖ్యలు.. దిల్లీలో కేంద్రమంత్రిని కలిసిన అంబటి రాంబాబు పోలవరం
    అన్నమయ్య జిల్లాలో హై టెన్షన్.. టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య దాడులు అన్నమయ్య జిల్లా
    విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో అరుదైన శస్త్ర చికిత్స.. యువతి పొట్టలో వెంట్రుకల చుట్ట తొలగింపు  ప్రభుత్వం
    టీటీడీ బోర్డు కొత్త సారథిగా భూమన కరుణాకర్‌ రెడ్డి నియమాకం టీటీడీ

    ఉద్యోగం

    ఏడాది పూర్తి కాకముందే ప్రెసిడెంట్ గ్రెగ్ టోంబ్‌ను తొలగించిన జూమ్ ఉద్యోగుల తొలగింపు
    ఉద్యోగ కోతల్లో తన టీంతో పాటు మైక్రోసాఫ్ట్ లో ఉద్యోగం కోల్పోయిన భారతీయ టెక్కీ మైక్రోసాఫ్ట్
    ఆంధ్రప్రదేశ్: నిరుద్యోగులకు శుభవార్త; డీఎస్సీ నోటీఫికేషన్‌పై క్లారిటీ ఇచ్చిన మంత్రి బొత్స ఆంధ్రప్రదేశ్
    ఆంధ్రప్రదేశ్: గ్రూప్ 4 మెయిన్స్ పరీక్ష తేదీని ప్రకటించిన ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్

    తాజా వార్తలు

    పశ్చిమ బెంగాల్‌: బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. ఏడుగురు మృతి పశ్చిమ బెంగాల్
    PM Modi address B20: అన్ని సమస్యలకు భారత్ దగ్గరే పరిష్కారం: బీ20 సదస్సులో ప్రధాని మోదీ  నరేంద్ర మోదీ
    ముంబై: ప్రముఖ హోటల్‌లో అగ్ని ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం ముంబై
    Hero Karizma XMR 210: కొత్త బైక్ కోసం చూస్తున్నారా? ఒకసారి 'ఎక్స్ఎంఆర్ 201' బైక్‌పై ఓ లుక్కేయండి  హీరో మోటోకార్ప్‌

    పోలీస్

    కుమారుడి కోసం బానెట్‌పైకి దూకిన తల్లి.. ముగ్గురు పోలీసులు సస్పెండ్  మధ్యప్రదేశ్
    Hyderabad: అంబులెన్స్ సైరన్‌ల దుర్వినియోగంపై తెలంగాణ డీజీపీ సీరియస్  తెలంగాణ
    ఢిల్లీలో ఫ్యాషన్ డిజైనర్ మృతి.. హత్య.. ఆత్మహత్యా..! దిల్లీ
    Uttar pradesh: చెల్లిని నరికి చంపి, తలను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లిన యువకుడు  ఉత్తర్‌ప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025