కర్ణాటక: వార్తలు
DK Shivakumar: డీకే కేబినెట్లో అసంతృప్తి సెగలు.. పదవికి రాజీనామా చేసిన కొత్త మంత్రి
కర్ణాటక రాజకీయాల్లో కొత్త పరిణామం చోటుచేసుకుంది.
Visakhapatnam: జులై 9, 10న విశాఖలో వరల్డ్ ఫుడ్ ఇండియా సదస్సు..
కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రతిష్ఠాత్మక వరల్డ్ ఫుడ్ ఇండియా-2026 దక్షిణాది రాష్ట్రాల సదస్సుకు విశాఖపట్టణం ఆతిథ్యం ఇవ్వనుంది.
DK Shivakumar: కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం.. ఉప ముఖ్యమంత్రిగా పరమేశ్వర
కర్ణాటక రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ బుధవారం ప్రమాణస్వీకారం చేశారు.
DK Shivakumar: కర్ణాటక సీఎంగా నేడు డీకే శివకుమార్ పట్టాభిషేకం.. తొలి విడతలో 13 మంది మంత్రుల ప్రమాణం
కర్ణాటక రాజకీయాల్లో నేడు కీలక పరిణామం చోటుచేసుకోనుంది.
Pm Modi:పీఎం మోదీ ఐదు దేశాల నేతలకు బహూకరించిన ఆ ఐదు బియ్యం ప్యాకెట్లు ఏంటంటే?
ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల 5 దేశాల్లో పర్యటించారు. ఈ పర్యటనలో ఆయన జపాన్, అమెరికా, ఆస్ట్రేలియా, అలాగే BRICS దేశాల సదస్సులో పాల్గొన్నారు.
DK Shivakumar: జూన్ 3న డీకే సీఎం ప్రమాణస్వీకారం..? కర్ణాటకలో కాంగ్రెస్ కీలక నిర్ణయం!
కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ పేరు దాదాపు ఖరారైనట్లు కాంగ్రెస్ వర్గాలు సూచిస్తున్నాయి.
Siddaramaiah: రాహుల్తో సిద్ధరామయ్య భేటీ.. కుమారుడికి కీలక శాఖ కోరిన మాజీ ముఖ్యమంత్రి
కర్ణాటక ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకున్న అనంతరం మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శుక్రవారం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలిశారు.
Karnataka: కర్ణాటకలో కాంగ్రెస్ కొత్త వ్యూహం.. యువ నేతలకు పెద్దపీట వేసే యోచన!
కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
Siddaramaiah: సీఎం పదవికి సిద్దరామయ్య గుడ్బై.. ఢిల్లీలో డీకే శివకుమార్ కీలక భేటీలు
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామాను గవర్నర్ థావర్చంద్ గహ్లోత్ ఆమోదించారు. దీంతో రాష్ట్రంలోని ప్రస్తుత మంత్రివర్గం కూడా తక్షణమే రద్దయింది.
Karanataka : కర్ణాటక సీఎంల చరిత్ర.. పూర్తి కాలం పూర్తి చేసిన నేతలు ఎవరంటే?
కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పుపై గత కొన్ని నెలలుగా వినిపించిన ప్రచారం చివరకు నిజమైంది.
Siddaramaiah: కర్ణాటక తదుపరి సీఎంగా డీకేను ప్రతిపాదించిన సిద్ధూ..!
కర్ణాటకలో నాయకత్వ మార్పు దాదాపు ఖరారైనట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
Siddaramaiah: కర్ణాటకలో కీలక పరిణామం.. సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా
కర్ణాటక రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి.
DK Shivakumar: సిద్దరామయ్య కాళ్లకు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్న డీకే శివకుమార్
కర్ణాటక రాజకీయాల్లో వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
Polavaram: పోలవరం-బనకచర్లపై కేంద్ర జలశక్తి శాఖకు కర్ణాటక లేఖ.. 64.75 టీఎంసీలు ఇవ్వాలని వినతి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై కర్ణాటక రాష్ట్రం కీలక అభ్యర్థన చేసింది.
Karnataka: కర్ణాటక రాజకీయాల్లో ట్విస్ట్.. ముంబైకి గవర్నర్..
కర్ణాటక రాజకీయాలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
Karnataka: కర్ణాటక రాజకీయాల్లో ఉత్కంఠ.. సిద్ధరామయ్య రాజీనామాపై హైడ్రామా
దిల్లీలో మంగళవారం ప్రారంభమైన కర్ణాటక రాజకీయ పరిణామాలు రోజురోజుకీ మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి.
Karanataka: కర్ణాటక కాంగ్రెస్లో కీలక పరిణామాలు.. మే 30న కొత్త ముఖ్యమంత్రి ప్రమాణం?
కర్ణాటకలో నాయకత్వ మార్పుపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.
Karnataka: కర్ణాటక కాంగ్రెస్లో నాయకత్వ మార్పు సంకేతాలు.. సీఎం పదవి వదులుకునే దిశగా సిద్ధరామయ్య?
కర్ణాటక రాజకీయాల్లో ముఖ్యమంత్రి మార్పుపై ఊహాగానాలు మరింత వేగం పుంజుకున్నాయి.
Dr. R. Ganesh: అవధాన కళకు పునర్జీవం.. డాక్టర్ ఆర్. గణేష్కు పద్మభూషణ్
భారతదేశంలోని అత్యంత అరుదైన, ప్రాచీన కళారూపాల్లో ఒకటైన 'అవధానం' కళలో విశేష ప్రతిభ కనబరిచిన కర్ణాటకకు చెందిన 63 ఏళ్ల పండితుడు సదావధాని డాక్టర్ ఆర్. గణేష్కు పద్మభూషణ్ పురస్కారం ప్రకటించారు.
Anke Gowda: 20 లక్షల పుస్తకాలతో అద్భుత లైబ్రరీ… అంకె గౌడకు పద్మశ్రీ
పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన అంకె గౌడ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అసలు ఎవరీ అంకె గౌడ ? సమాజానికి ఏం చేశారు?
Law banning hijab: కర్ణాటకలో హిజాబ్ నిషేధం రద్దు.. కొత్త మార్గదర్శకాలు విడుదల
కర్ణాటకలో విద్యాసంస్థల్లో హిజాబ్ సహా మతపరమైన చిహ్నాలపై విధించిన నిషేధాన్ని ప్రభుత్వం రద్దు చేసింది.
Inflation: ఏప్రిల్ ద్రవ్యోల్బణంలో దక్షిణాది రాష్ట్రాల హవా.. తొలి రెండు స్థానాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్
దేశంలో ఏప్రిల్ నెల ద్రవ్యోల్బణ గణాంకాల్లో దక్షిణాది రాష్ట్రాలు ముందంజలో నిలిచాయి.
Sunetra Pawar: బారామతి ఉపఎన్నికలో సునేత్ర పావార్ ఆధిక్యం
మహారాష్ట్రలోని బారామతి ఉపఎన్నికలో జాతీయవాద కాంగ్రెస్ పార్టీకి చెందిన సునేత్ర పావార్ ముందంజలో కొనసాగుతున్నారు.
EVM Strongroom: కర్ణాటకలో ఈవీఎం స్ట్రాంగ్రూమ్ తాళాలు మాయం.. కౌంటింగ్కు ఆటంకం
కర్ణాటకలో ఈవీఎం స్ట్రాంగ్రూమ్ తాళాలు మాయమవడంతో పోలింగ్ అధికారుల్లో ఆందోళన నెలకొంది.
Karnataka: అమెరికా పర్యాటకురాలిపై హోం స్టే సిబ్బంది అత్యాచారం.. రంగంలోకి రాయబార కార్యాలయం
భారత పర్యాటక రంగం క్రమంగా పుంజుకుంటున్న వేళ, ప్రపంచ దేశాల నుంచి పర్యాటకులు మన దేశంలోని ప్రసిద్ధ దర్శనీయ ప్రాంతాలను సందర్శించేందుకు ఆసక్తి చూపుతున్నారు.
VHP: దేశవ్యాప్తంగా కార్పొరేట్లతో విహెచ్పీ భేటీ.. మహిళల భద్రతే అజెండా
హిందూ మహిళలు ఉద్యోగ ప్రదేశాల్లో లక్ష్యంగా మారకుండా చూడాలని దేశవ్యాప్తంగా కార్పొరేట్ సంస్థలు, పరిశ్రమల సంఘాలను సంప్రదించనున్నట్లు Vishwa Hindu Parishad (విహెచ్పీ) సీనియర్ నాయకుడు మిలింద్ పరాండే తెలిపారు.
Kurnool: కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి, 13 మందికి గాయాలు
కర్నూలు జిల్లాలో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
Hampi Express: హంపీ ఎక్స్ప్రెస్లో మంటలు.. భయంతో పరుగులు తీసిన ప్రయాణికులు
కర్ణాటకలో హుబ్బళ్లి నుంచి మైసూరుకు వెళ్తున్న హంపీ రైలులో భయానక ఘటన చోటుచేసుకుంది.
Karnataka: కులమతాల దాడులకు చెక్.. ప్రేమ జంటల కోసం కర్ణాటకలో కొత్త బిల్లు ఆమోదం
పరువు హత్యలను అరికట్టుతూ, ప్రేమ జంటలకు రాజ్యాంగబద్ధమైన రక్షణ కల్పించేందుకు కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Omkareshwar Temple: మూసీ ఒడ్డున ఓంకారేశ్వర ఆలయం.. 28న సీఎం రేవంత్ శంకుస్థాపన
మూసీ నది పరీవాహక ప్రాంతాన్ని మత సామరస్యానికి ప్రతీకగా తీర్చిదిద్దాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
Bengaluru: బెంగళూరులో నిమ్మరసానికి గ్యాస్ ఛార్జ్.. వినియోగదారుల ఆగ్రహం
గ్యాస్ సిలిండర్ల కొరత ప్రభావం ఇప్పుడు వినియోగదారుల జేబులపై పడుతోంది.
Telangana: రెండు రోజులు అలర్ట్.. తెలంగాణలో తేలికపాటి వర్షాలు
కర్ణాటక, తమిళనాడు దిశగా విస్తరించి కొమరిన్ ప్రాంతం వరకూ ఏర్పడిన ద్రోణి ప్రభావంతో సోమవారం తెలంగాణలోని పలు ప్రాంతాల్లో స్వల్ప వర్షాలు నమోదయ్యాయి.
Ballari: బళ్లారి గురుకుల పాఠశాలలో విషాదం.. నిద్రిస్తున్న విద్యార్థులపై దాడి
కర్ణాటకలోని బళ్లారిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది.
Karnataka: కర్ణాటకలోని పురాతన దేవాలయాల సముదాయం.. తప్పక దర్శించాల్సిన క్షేత్రాలు!
కర్ణాటక, దక్షిణ భారతదేశంలో ఉన్న ఒక రాష్ట్రం. ఇక్కడ చాలా అందమైన పాత ప్రదేశాలు ఉన్నాయి.
Social Media: 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేదించిన మొదటి రాష్ట్రంగా కర్ణాటక
కర్ణాటక (Karnataka) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా (Social Media) ఉపయోగించకుండా నిషేధం విధించాలని నిర్ణయించినట్లు ప్రకటించింది.
Adoni: మహిళల వేషాల్లో పురుషులు.. రతీమన్మథుల పూజలతో హోలీ వైభవం.. అదే ఆ ఊరి ప్రత్యేకత
ఆ పల్లెల్లో హోలీ పండుగకు ప్రత్యేకమైన శోభ ఉంటుంది. పురుషులు మహిళల వేషాలు ధరించి ఊరేగింపుల్లో పాల్గొనడం ఇక్కడి ప్రత్యేక ఆకర్షణ.
Flights resume: గల్ఫ్లో చిక్కుకున్న భారతీయులకు ఊరట.. పరిమిత విమాన సర్వీసులు ప్రారంభం
ఇరాన్-అమెరికా యుద్ధ ఉద్రిక్తతల మధ్య గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న భారతీయులకు కొంత ఊరట లభించింది.
Shia Muslims protest: ఖమేనీ మృతి.. లక్నో నుంచి హైదరాబాద్ వరకు షియా ముస్లింల నిరసనలు
ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త సైనిక దాడిలో మృతి చెందడంతో భారత దేశవ్యాప్తంగా షియా ముస్లింలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Kodava wedding: కొడగు సంప్రదాయంలో రష్మిక పెళ్లి.. వైరల్ అవుతున్న కొడవ వెడ్డింగ్
స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక వివాహ బంధంతో కొత్త జీవితానికి శ్రీకారం చుట్టారు.
ViRoshWedding : 'విరోషి' జంట ఒక్కటైంది.. శుభముహూర్తంలో మంగళసూత్రం కట్టిన విజయ్
టాలీవుడ్లో అత్యంత అభిమానాన్ని సంపాదించిన జంటగా గుర్తింపు పొందిన విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న పెళ్లి బంధంతో ఒకటయ్యారు.
Udaipur: రంగుల పండుగకు గ్లోబల్ క్రేజ్.. రాజస్థాన్ నగరాలకు టూరిస్టుల వెల్లువ
హోలీ పండుగ దగ్గరపడుతుండటంతో దేశవ్యాప్తంగా టూరిజం రంగంలో భారీ ఉత్సాహం కనిపిస్తోంది.
Karnataka: 16 ఏళ్లలోపు విద్యార్థులకు మొబైల్ నిషేధం?.. రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆలోచన!
స్మార్ట్ఫోన్లు, సోషల్ మీడియా వినియోగం విద్యార్థుల జీవితాలపై ప్రతికూల ప్రభావం చూపుతోందన్న ఆందోళనలు పెరుగుతున్నాయి.
Karnataka: రైతు కుటుంబ యువతులకు 20% రిజర్వేషన్.. పెళ్లికి రూ.10 లక్షల డిపాజిట్
రైతు కుటుంబాల నుంచి వచ్చిన యువతులకు ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని, అలాగే వారికి పెళ్లి జరిగే వరకు రూ.10లక్షల మేర డిపాజిట్ ఏర్పాటు చేయాలని కర్ణాటకలోని రైతు సంఘాల ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
Helicopter Unit: కర్ణాటక వేమగల్లో దేశ తొలి ప్రైవేటు హెలికాప్టర్ అసెంబ్లింగ్ కేంద్రం ప్రారంభం
కర్ణాటక రాష్ట్రం కోలారు జిల్లా వేమగల్లో భారతదేశంలోనే తొలి ప్రైవేటు రంగ హెలికాప్టర్ అసెంబ్లింగ్ కేంద్రాన్ని మంగళవారం ప్రారంభించారు.
Israeli Tourist Gang Rape: ఇజ్రాయెల్ టూరిస్ట్పై ఘోర అత్యాచారం.. ముగ్గురికి మరణశిక్ష
కర్ణాటక రాష్ట్రం కొప్పళ జిల్లాలో జరిగిన ఘోర ఘటనలో ఇజ్రాయెల్ పర్యాటకురి సహా ఇద్దరు మహిళలపై అత్యాచారానికి పాల్పడిన ముగ్గురు నిందితులకు మరణశిక్ష విధించారు.
IPL 2026: ఆర్సీబీ ఫ్యాన్స్కు శుభవార్త.. చిన్నస్వామిలో మళ్లీ ఐపీఎల్ సందడి!
కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో అంతర్జాతీయ ఐపీఎల్ లీగ్ 2026 సీజన్ మ్యాచ్లు నిర్వహించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Vijayapura Aircraft Crash: కర్ణాటకలో కుప్పకూలిన ప్రైవేట్ జెట్.. ముక్కలైన విమానం!
కర్ణాటకలోని విజయపుర జిల్లాలో రెడ్ బర్డ్ ఏవియేషన్కు చెందిన ప్రైవేట్ జెట్ విమానం ప్రమాదానికి గురైంది. ఈ ఘటన విజయపుర జిల్లా బాలాసోర్ తాలూకాలోని మంగళూరు గ్రామ సమీపంలో చోటుచేసుకుంది.
CJ Roy: సీజే రాయ్ మృతి చుట్టూ మిస్టరీ.. విభిన్న వాదనలు, 'ట్యాక్స్ టెర్రరిజం' ఆరోపణలు
కర్ణాటకలో ప్రముఖ వ్యాపారవేత్త, కాన్ఫిడెంట్ గ్రూప్ చైర్మన్ సీజే రాయ్ (CJ Roy) ఆత్మహత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
Padmashree Anke Gowda: 20 లక్షల పుస్తకాలతో అక్షరాల ఆలయం నిర్మించిన సాధకుడు
మల్లాది రామకృష్ణశాస్త్రి అన్నట్లే 'మది శారదాదేవి మందిరం' అనిపించేలా అంకెగౌడ జీవితం రూపుదిద్దుకుంది.
Bike taxi: కర్ణాటకలో బైక్ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత: కొత్త నిబంధనలతో రవాణా శాఖ సిద్ధం
కర్ణాటకలో బైక్ టాక్సీ సేవలపై గతంలో ఉన్న నిషేధాన్ని తొలగిస్తూ,హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
Hubballi : హుబ్బళ్లిలో సుఖసాగర్ మెట్రో మాల్లో భారీ అగ్నిప్రమాదం
కర్ణాటకలోని హుబ్బళ్లిలో గురువారం అర్థరాత్రి సుఖసాగర్ మెట్రో మాల్లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
Karnataka DGP: అశ్లీల వీడియోల వివాదం.. కర్ణాటక డీజీపీ సస్పెన్షన్ వెనుక అసలు కథ ఇదే!
సివిల్ రైట్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) రామచంద్రరావును కర్ణాటక ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
Karnataka DGP: బాధ్యత మరిచిన డీజీపీ.. సోషల్ మీడియాలో వీడియోలు వైరల్.. డీజీపీపై వేటు
భాద్యతాయుతమైన హోదాలో ఉండి, అదే భాద్యతను మరిచేలా డీజీపీ స్థాయి అధికారి వ్యవహరించిన ఘటన తీవ్ర దుమారం రేపింది.
Karnataka: డీజిల్కు గుడ్బై.. ప్రజారవాణాలో విద్యుత్తు బస్సుల విప్లవం
కర్ణాటక రాష్ట్రంలో పెరుగుతున్న వాయు మాలిన్యాన్ని నియంత్రించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్తు ఆధారిత వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నాయి.