NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో ఆర్మీ రైలును పేల్చివేసేందుకు కుట్ర.. రైల్వే ఉద్యోగి అరెస్టు 
    తదుపరి వార్తా కథనం
    Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో ఆర్మీ రైలును పేల్చివేసేందుకు కుట్ర.. రైల్వే ఉద్యోగి అరెస్టు 
    మధ్యప్రదేశ్‌లో ఆర్మీ రైలును పేల్చివేసేందుకు కుట్ర.. రైల్వే ఉద్యోగి అరెస్టు

    Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో ఆర్మీ రైలును పేల్చివేసేందుకు కుట్ర.. రైల్వే ఉద్యోగి అరెస్టు 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Sep 23, 2024
    04:23 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్‌లో ఆర్మీ రైలును టార్గెట్ చేస్తూ పేల్చివేసేందుకు కుట్ర పన్నిన ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది.

    రైల్వే ట్రాక్‌పై 10 డిటోనేటర్లను అమర్చిన సబీర్ అనే రైల్వే ఉద్యోగిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

    ఈ ఘటన దర్యాప్తును కేంద్ర దర్యాప్తు సంస్థలు చేపడుతున్నాయి. సబీర్ అనే వ్యక్తి, సెప్టెంబర్ 18న మధ్యప్రదేశ్‌లోని నేపానగర్ వద్ద రైల్వే ట్రాక్‌పై 10 డిటోనేటర్లు అమర్చాడు.

    దీనిపై సమాచారం అందుకున్న నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ), యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్), ఆర్పీఎఫ్ వంటి సంస్థలు ఘటనాస్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించాయి.

    Details

    దర్యాప్తును వేగవంతం చేసిన విచారణ సంస్థలు

    ఇదే తరహా మరో కుట్ర ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో వెలుగులోకి వచ్చింది.

    రైల్వే ట్రాక్‌పై ఎల్‌పీజీ సిలిండర్‌ను ఉంచి ప్రమాదం చేయాలని పన్నిన కుట్రను రైల్వే సిబ్బంది సమయానికి గుర్తించి ఆపివేశారు.

    అక్కడ గ్యాస్ సిలిండర్‌తో పాటు పెట్రోల్, గన్‌ పౌడర్‌ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనలు రైల్వే ట్రాక్‌ల భద్రతపై కొత్త ప్రశ్నలను రేకెత్తించాయి.

    ఇద్దరు నిందితుల ఉద్దేశ్యం ఏంటో ఇంకా తెలియనప్పటికీ, సంబంధిత విచారణ సంస్థలు అనుమానితుల నుండి సమగ్రంగా సమాచారాన్ని సేకరిస్తున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మధ్యప్రదేశ్
    రైలు ప్రమాదం

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    మధ్యప్రదేశ్

    Girls missing: అక్రమంగా నిర్వహిస్తున్న చిల్డ్రన్స్ హోమ్ నుంచి 26 మంది బాలికలు మిస్సింగ్  భోపాల్
    Kuno National Park: వీడియో ఇదిగో, కునో నేషనల్ పార్క్‌లో మూడు చిరుత పిల్లలకు జన్మనిచ్చిన జ్వాలా చిరుత  కునో నేషనల్ పార్క్
    Madhya pradesh: తల్లిదండ్రుల ముందే బాలికపై సామూహిక అత్యాచారం  భారతదేశం
    MadhyaPradesh: హర్దాలోని బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. ఆరుగురుమృతి , 59 మందికి గాయలు భారతదేశం

    రైలు ప్రమాదం

    ఒడిశా రైలు ప్రమాదంపై సీబీఐ విచారణ ఎందకంటే?  ఒడిశా
    ఇండియన్ రైల్వేస్ కి ఏమైందీ..మళ్లీ పట్టాలు తప్పిన రైలు.. ఈసారి ఆయిల్ ట్యాంకర్ మధ్యప్రదేశ్
    రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం; రైల్వే గేటును ఢీకొట్టిన ట్రాక్టర్  జార్ఖండ్
    ఒడిశా: దుర్గ్-పూరీ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు; ప్రయాణికుల హడల్  ఒడిశా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025