NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో పెను విషాదం.. తొమ్మిది మంది చిన్నారులు మృతి
    తదుపరి వార్తా కథనం
    Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో పెను విషాదం.. తొమ్మిది మంది చిన్నారులు మృతి
    మధ్యప్రదేశ్‌లో పెను విషాదం.. తొమ్మిది మంది చిన్నారులు మృతి

    Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో పెను విషాదం.. తొమ్మిది మంది చిన్నారులు మృతి

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Aug 04, 2024
    01:14 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మధ్యప్రదేశ్‌లో పెను విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఓ గోడ కూలీ తొమ్మిది మంది చిన్నారులు మృతి చెందారు.

    షాహ్ పూర్‌లోని హర్దయాళ్ బాబా ఆలయంలో ఉత్సవాలు జరుగుతున్న సమయంలో ఈ ప్రమాదంజరిగింది.

    ఆదివారం ఉదయం జరిగిన ఈ ఘటనలో మరికొందరు గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు.

    గాయపడిన వారిని బయటికి తీసి స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

    Details

    మృతుల కుటుంబాలకు రూ.4లక్షల పరిహారం

    షాపూర్ లో ని హర్దౌల్ బాబా టెంపులో ఓ కార్యక్రమం జరుగుతుండగా ఉన్నట్టుండి ఈ గోడ కూలింది. భారీ వర్షాల కారణంగా గోడ కూలిందని పోలీసులు వెల్లడించారు.

    చనిపోయిన పిల్లలంతా 10-15 ఏళ్లలోపు వాళ్లేనని పోలీసులు గుర్తించారు.

    ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ స్పందించారు.

    మృతుల కుటుంబాలకు రూ.4 లక్షలు పరిహారం అందిస్తామని చెప్పారు. గాయపడ్డ చిన్నారులు త్వరగా కోలుకోవాలని ఆక్షాంక్షించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మధ్యప్రదేశ్
    ఇండియా

    తాజా

    Census: 2027 మార్చి 1 నుంచి జనగణన ప్రారంభం..: కేంద్రం వెల్లడి భారతదేశం
    #NewsBytesExplainer: కన్నడకు మూలం తమిళమా? కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలపై విశ్లేషణ కమల్ హాసన్
    Bengaluru: ఆర్‌సిబి విజయోత్సవ వేడుకల్లో విషాదం.. తొక్కిసలాటలో 8మంది మృతి బెంగళూరు
    Tomato: ప్రాణాంతక బ్యాక్టీరియాతో టమాటోలు.. అమెరికాలో సాల్మొనెల్లా కలకలం! అమెరికా

    మధ్యప్రదేశ్

    Dinosaur Eggs: కులదేవత అనుకుని తరతరాలుగా పూజిస్తున్నారు.. తర్వాత తెలిసింది అవి డైనోసార్ గుడ్లు అని లైఫ్-స్టైల్
    Congress: కాంగ్రెస్‌లో భారీ మార్పులు.. తెలంగాణకు కొత్త ఇన్‌చార్జ్‌.. సచిన్‌కు కీలక బాధ్యతలు  కాంగ్రెస్
    Madhya Pradesh: మధ్యప్రదేశ్ కేబినెట్ విస్తరణ.. ఓబీసీ కేటగిరీ నుంచి 11 మంది  భారతదేశం
    Madhya pradesh: మధ్యప్రదేశ్‌ బస్సులో మంటలు..13 మంది మృతి..మరో 17 మందికి గాయాలు  భారతదేశం

    ఇండియా

    Pregnancy Scam : గర్భవతిని చేస్తే రూ.13 లక్షలు.. ఎక్కడంటే? బిహార్
    Food Delivery Boy: హైదరబాద్‌లో పెట్రోల్ కష్టాలు.. గుర్రంపై వెళ్లి ఆర్డర్ డెలివరీ ఇచ్చిన జొమాటా బాయ్ హైదరాబాద్
    IAS Officers Transfer: తెలంగాణంలో 26 మంది ఐఏఎస్‌లు బదిలీ! తెలంగాణ
    Wrestlets Protest : బజరంగ్, సాక్షి మాలిక్, వినేష్‌లకు వ్యతిరేకంగా వందలాది మంది రెజ్లర్ల నిరసన రెజ్లింగ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025