• భారతదేశం
  • బిజినెస్
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • టెక్నాలజీ
మరింత
సినిమాఆటోమొబైల్స్లైఫ్-స్టైల్కథనాలు
English Hindi Tamil
మరింత
English Hindi Tamil
భారతదేశం
బిజినెస్
అంతర్జాతీయం
క్రీడలు
టెక్నాలజీ
సినిమా
ఆటోమొబైల్స్
లైఫ్-స్టైల్
కథనాలు

మమ్మల్ని అనుసరించండి
  • Facebook
  • Twitter
  • Linkedin
హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Delhi: DPCC సీనియర్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ ను అరెస్ట్ చేసిన సీబీఐ.. 2.39 కోట్ల నగదు స్వాధీనం 
తదుపరి వార్తా కథనం
Delhi: DPCC సీనియర్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ ను అరెస్ట్ చేసిన సీబీఐ.. 2.39 కోట్ల నగదు స్వాధీనం 
DPCC సీనియర్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ ను అరెస్ట్ చేసిన సీబీఐ

Delhi: DPCC సీనియర్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ ను అరెస్ట్ చేసిన సీబీఐ.. 2.39 కోట్ల నగదు స్వాధీనం 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 09, 2024
04:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

అవినీతి కేసులో ఇద్దరు నిందితులను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అరెస్టు చేసింది.

వీరిలో ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీకి చెందిన సీనియర్ పర్యావరణ ఇంజనీర్, ఒక ప్రైవేట్ వ్యక్తి ఉన్నారు. వీరు 91,500 లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు.

సీనియర్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్‌ వద్ద నుంచి రూ.2.39 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీబీఐ తెలిపింది.అవినీతిపై సీబీఐ జీరో టాలరెన్స్ పాలసీ కింద ఈ చర్య తీసుకున్నారు.

ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ (డీపీసీసీ),సీనియర్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్,ఢిల్లీతోపాటు నలుగురు ప్రైవేట్ వ్యక్తులపై సీబీఐ ఆదివారం కేసు నమోదు చేసింది.

సీనియర్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ ప్రైవేట్ సంస్థల ప్రతినిధుల నుంచి లంచం తీసుకుని అక్రమంగా లబ్ధి పొందినట్లు ఆరోపణలు వచ్చాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఇంజనీర్‌తో సహా ఇద్దరు వ్యక్తులు అరెస్ట్ 

Central Bureau of Investigation (CBI) has apprehended two accused including the senior environmental engineer of the Delhi Pollution Control Committee (DPCC) and the son of a middleman (private person) while exchanging the bribe amount of Rs 91,500. A cash of Rs 2.39 crore… pic.twitter.com/dPneqxjSrl

— ANI (@ANI) September 9, 2024
మీరు
50%
శాతం పూర్తి చేశారు

వివరాలు 

లంచం తీసుకుంటూ మధ్యవర్తి కొడుకు అరెస్ట్ 

అవినీతి కేసులో 6 మంది నిందితులపై సీబీఐ చర్యలు తీసుకోగా,వారిలో ఇద్దరిని అరెస్ట్ చేశారు.

ఈ నిందితులు ప్రైవేట్‌ సంస్థల ప్రతినిధుల నుంచి లంచాలు తీసుకుని అక్రమంగా లబ్ధిపొందినట్లు ఆరోపణలున్నాయి.

91,500 లంచంతో సీనియర్ పర్యావరణ ఇంజనీరు, మధ్యవర్తి కొడుకును సీబీఐ వల వేసి పట్టుకుంది.

నిందితుల ఇళ్లపై దాడులు నిర్వహించి, సీనియర్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ ఆవరణలో రూ.2.39 కోట్ల నగదు (సుమారు) కొన్ని ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

మీరు పూర్తి చేశారు
Facebook
Whatsapp
Twitter
Linkedin
సంబంధిత వార్తలు
తాజా
సీబీఐ
దిల్లీ

తాజా

 Madhavi Latha: చరిత్ర సృష్టించిన మాధవి లత.. చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ ప్రాజెక్టు కోసం 17 ఏళ్ల కృషి జమ్ముకశ్మీర్
Knife Attack: డ్రైవర్ జీతం అడిగితే.. కత్తితో దాడి చేసిన బాలీవుడ్ నిర్మాత! బాలీవుడ్
Encounter : బీజాపూర్ నేషనల్ పార్కులో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు హతం! ఎన్‌కౌంటర్
Donald Trump-Elon Musk: ట్రంప్‌పై సంచలన వ్యాఖ్యలు.. ఎలాన్ మస్క్ పోస్ట్ తొలగింపు డొనాల్డ్ ట్రంప్

సీబీఐ

వైఎస్‌ అవినాష్‌రెడ్డికి భారీ ఊరట; ముందస్తు బెయిల్ మంజూరు చేసిన తెలంగాణ హైకోర్టు  హైకోర్టు
ఒడిశా రైలు ప్రమాదంపై రాజకీయ దుమారం; సీబీఐ విచారణను కోరిన రైల్వే శాఖ  రైలు ప్రమాదం
ఒడిశా రైలు ప్రమాదంపై సీబీఐ విచారణ ఎందకంటే?  ఒడిశా
వైఎస్‌ వివేకా హత్య కేసు: కలర్ జిరాక్స్ కాపీతో నిన్‌హైడ్రిన్‌ పరీక్షకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్ వైఎస్సార్ కడప

దిల్లీ

Air pollution: దేశంలోని 10 నగరాల్లో ఏడు శాతం మరణాలకు వాయు కాలుష్యమే కారణం, అగ్రస్థానంలో ఏ రాష్ట్రం ఉందో తెలుసా?  వాయు కాలుష్యం
Delhi: ఢిల్లీలో కిడ్నీ రాకెట్ మఠా గుట్టు రట్టు..డాక్టర్ తో సహా 7గురు అరెస్ట్   భారతదేశం
Delhi: భజన్‌పురాలో జిమ్ యజమాని దారుణహత్య  భారతదేశం
Delhi: ఢిల్లీలో చేతి-కాళ్లు నోటి వ్యాధి కేసుల పెరుగుదల.. ఈ వ్యాధి లక్షణాలు, దాని నివారణ ఎలాగంటే? భారతదేశం
మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
మమ్మల్ని అనుసరించండి
Facebook Twitter Linkedin
All rights reserved © NewsBytes 2025