NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Delhi: DPCC సీనియర్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ ను అరెస్ట్ చేసిన సీబీఐ.. 2.39 కోట్ల నగదు స్వాధీనం 
    తదుపరి వార్తా కథనం
    Delhi: DPCC సీనియర్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ ను అరెస్ట్ చేసిన సీబీఐ.. 2.39 కోట్ల నగదు స్వాధీనం 
    DPCC సీనియర్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ ను అరెస్ట్ చేసిన సీబీఐ

    Delhi: DPCC సీనియర్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ ను అరెస్ట్ చేసిన సీబీఐ.. 2.39 కోట్ల నగదు స్వాధీనం 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 09, 2024
    04:04 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అవినీతి కేసులో ఇద్దరు నిందితులను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అరెస్టు చేసింది.

    వీరిలో ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీకి చెందిన సీనియర్ పర్యావరణ ఇంజనీర్, ఒక ప్రైవేట్ వ్యక్తి ఉన్నారు. వీరు 91,500 లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు.

    సీనియర్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్‌ వద్ద నుంచి రూ.2.39 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీబీఐ తెలిపింది.అవినీతిపై సీబీఐ జీరో టాలరెన్స్ పాలసీ కింద ఈ చర్య తీసుకున్నారు.

    ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ (డీపీసీసీ),సీనియర్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్,ఢిల్లీతోపాటు నలుగురు ప్రైవేట్ వ్యక్తులపై సీబీఐ ఆదివారం కేసు నమోదు చేసింది.

    సీనియర్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ ప్రైవేట్ సంస్థల ప్రతినిధుల నుంచి లంచం తీసుకుని అక్రమంగా లబ్ధి పొందినట్లు ఆరోపణలు వచ్చాయి.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    ఇంజనీర్‌తో సహా ఇద్దరు వ్యక్తులు అరెస్ట్ 

    Central Bureau of Investigation (CBI) has apprehended two accused including the senior environmental engineer of the Delhi Pollution Control Committee (DPCC) and the son of a middleman (private person) while exchanging the bribe amount of Rs 91,500. A cash of Rs 2.39 crore… pic.twitter.com/dPneqxjSrl

    — ANI (@ANI) September 9, 2024

    వివరాలు 

    లంచం తీసుకుంటూ మధ్యవర్తి కొడుకు అరెస్ట్ 

    అవినీతి కేసులో 6 మంది నిందితులపై సీబీఐ చర్యలు తీసుకోగా,వారిలో ఇద్దరిని అరెస్ట్ చేశారు.

    ఈ నిందితులు ప్రైవేట్‌ సంస్థల ప్రతినిధుల నుంచి లంచాలు తీసుకుని అక్రమంగా లబ్ధిపొందినట్లు ఆరోపణలున్నాయి.

    91,500 లంచంతో సీనియర్ పర్యావరణ ఇంజనీరు, మధ్యవర్తి కొడుకును సీబీఐ వల వేసి పట్టుకుంది.

    నిందితుల ఇళ్లపై దాడులు నిర్వహించి, సీనియర్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ ఆవరణలో రూ.2.39 కోట్ల నగదు (సుమారు) కొన్ని ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సీబీఐ
    దిల్లీ

    తాజా

    Operation Sindoor: పాకిస్థాన్ అధికారిని అవాంఛనీయ వ్యక్తిగా ప్రకటించిన భారత్.. 24 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని ఆదేశం పాకిస్థాన్
    Mohan Lal: మోహన్‌లాల్ పుట్టినరోజున 'వృషభ' ఫస్ట్ లుక్ విడుదల.. భీకర యోధుడి అవతారంలో లాలెట్టన్ మాలీవుడ్
    Google I/O 2025: గూగుల్ కొత్త ఏఐ మోడ్‌తో షాపింగ్ ఇక స్మార్ట్‌గా.. ట్రై-ఆన్, ట్రాకింగ్, తక్షణ చెల్లింపుల సౌలభ్యం! గూగుల్
    #NewsBytesExplainer: ఫేక్ ప్రామిస్‌తో శారీరక సంబంధం పెట్టుకోవడం నేరం.. చట్టం ఏం చెబుతుందంటే? న్యాయస్థానం

    సీబీఐ

    వైఎస్‌ అవినాష్‌రెడ్డికి భారీ ఊరట; ముందస్తు బెయిల్ మంజూరు చేసిన తెలంగాణ హైకోర్టు  హైకోర్టు
    ఒడిశా రైలు ప్రమాదంపై రాజకీయ దుమారం; సీబీఐ విచారణను కోరిన రైల్వే శాఖ  రైలు ప్రమాదం
    ఒడిశా రైలు ప్రమాదంపై సీబీఐ విచారణ ఎందకంటే?  ఒడిశా
    వైఎస్‌ వివేకా హత్య కేసు: కలర్ జిరాక్స్ కాపీతో నిన్‌హైడ్రిన్‌ పరీక్షకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్ వైఎస్సార్ కడప

    దిల్లీ

    Air pollution: దేశంలోని 10 నగరాల్లో ఏడు శాతం మరణాలకు వాయు కాలుష్యమే కారణం, అగ్రస్థానంలో ఏ రాష్ట్రం ఉందో తెలుసా?  వాయు కాలుష్యం
    Delhi: ఢిల్లీలో కిడ్నీ రాకెట్ మఠా గుట్టు రట్టు..డాక్టర్ తో సహా 7గురు అరెస్ట్   భారతదేశం
    Delhi: భజన్‌పురాలో జిమ్ యజమాని దారుణహత్య  భారతదేశం
    Delhi: ఢిల్లీలో చేతి-కాళ్లు నోటి వ్యాధి కేసుల పెరుగుదల.. ఈ వ్యాధి లక్షణాలు, దాని నివారణ ఎలాగంటే? భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025