NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / దిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు: మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీ ఏప్రిల్ 17వరకు పొడిగింపు
    తదుపరి వార్తా కథనం
    దిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు: మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీ ఏప్రిల్ 17వరకు పొడిగింపు
    దిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు: మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీ ఏప్రిల్ 17వరకు పొడిగింపు

    దిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు: మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీ ఏప్రిల్ 17వరకు పొడిగింపు

    వ్రాసిన వారు Stalin
    Apr 03, 2023
    04:47 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) విచారిస్తున్న మద్యం పాలసీ కేసులో మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని దిల్లీ కోర్టు సోమవారం రెండు వారాల పాటు పొడిగించింది.

    సిసోడియాను కోర్టులో హాజరుపరిచిన సీబీఐ, కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్నందున జ్యుడీషియల్ కస్టడీని పొడిగించాలని కోరింది. ఏజెన్సీ అభ్యర్థనను పరిగణలోకి తీసుకుంటూ, కోర్టు సిసోడియాను ఏప్రిల్ 17వరకు జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపింది.

    గతవారం, ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో సిసోడియా బెయిల్ పిటిషన్‌ను ప్రత్యేక సిబిఐ కోర్టు కొట్టివేసింది.

    సీబీఐ

    మద్యం కుంభకోణంలో కేసులో సిసోడియా కీలక పాత్ర: సీబీఐ

    దిల్లీ మద్యం కుంభకోణంలో కేసులో సిసోడియా కీలక పాత్ర పోషించాడని సీబీఐ అభియోగాలు మోపింది.

    అడ్వాన్స్ కిక్‌బ్యాక్ చెల్లింపుల ద్వారా సిసోడియాతో పాటు ఆయన అనుచరులు రూ.90కోట్లు- 100కోట్ల లబ్ధి పొందారని సీబీఐ ఆరోపిస్తోంది.

    స్కామ్‌తో ముడిపడి ఉన్న అవినీతి కేసులో దర్యాప్తు కీలక దశలో ఉందని సీబీఐ కోర్టుకు తెలిపింది.

    దిల్లీ ఎక్సైజ్ పాలసీని 2021-22లో రూపొందించారు. దీని రూపకల్పన, అమలు, అవినీతి ఆరోపణలకు సంబంధించిన కేసులో సిసోడియాను సీబీఐ అనేక రౌండ్లు విచారించిన తర్వాత ఫిబ్రవరి 26న కస్టడీలోకి తీసుకుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మనీష్ సిసోడియా
    సీబీఐ
    దిల్లీ
    తాజా వార్తలు

    తాజా

    Gold Rates: మళ్లీ పసిడి పరుగులు.. ఒక్కరోజే రూ.500 పెరిగిన తులం ధర బంగారం
    Acer Swift Neo: ఏసర్ స్విఫ్ట్ నియో ల్యాప్‌టాప్ విడుదల.. 14 అంగుళాల OLED డిస్‌ప్లే, 8.5 గంటల బ్యాటరీ లైఫ్  ల్యాప్ టాప్
    IPL 2025: రికార్డుల వర్షం.. ఐపీఎల్-2025లో 200+ స్కోర్ల సంచలనం! బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. 'ది రాజాసాబ్' టీజర్‌పై ఎస్‌కేఎన్ కీలక ప్రకటన ప్రభాస్

    మనీష్ సిసోడియా

    మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ విచారణ ఈనెల 10వ తేదీకి వాయిదా దిల్లీ
    దిల్లీ మద్యం కేసు: మార్చి 20వరకు సిసోడియా జ్యుడీషియల్ కస్టడీ దిల్లీ
    తీహార్ జైలులో మనీష్ సిసోడియాను ప్రశ్నించిన ఈడీ దిల్లీ
    జైలులో ఉన్న ఆప్ నేత మనీష్ సిసోడియాపై సీబీఐ మరో కేసు సీబీఐ

    సీబీఐ

    'చందా కొచ్చర్‌ అరెస్టు అక్రమం'.. బాంబే హైకోర్టు సంచలన వ్యాఖ్యలు భారతదేశం
    దిల్లీ లిక్కర్ కేసు: కవిత మాజీ ఆడిటర్‌ను అరెస్టు చేసిన సీబీఐ కల్వకుంట్ల కవిత
    దిల్లీ మద్యం కేసు: మనీష్ సిసోడియాకు మరోసారి సీబీఐ నోటీసులు జారీ దిల్లీ
    దిల్లీ: సిసోడియాకు షాకిచ్చిన కేంద్రం; పొలిటికల్ గూఢచర్యం కేసులో విచారణకు అనుమతి దిల్లీ

    దిల్లీ

    ఏ తప్పూ చేయలేదు, ఈడీ విచారణను ఎదుర్కొంటా: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత కల్వకుంట్ల కవిత
    దిల్లీ మెట్రో- అరవింద్ టెక్నో మధ్య వివాదాల పరిష్కారానికి మధ్యవర్తిగా జస్టిస్ ఎన్‌వీ రమణ నియామకం హైకోర్టు
    Women's Reservation Bill: మహిళా రిజర్వేషన్‌‌ను సాధించే వరకూ విశ్రమించేది లేదు: ఎమ్మెల్సీ కవిత కల్వకుంట్ల కవిత
    రేపు కవిత విచారణ; ఊహించని ట్విస్ట్ ఇచ్చిన రామచంద్ర పిళ్లై కల్వకుంట్ల కవిత

    తాజా వార్తలు

    ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా అజయ్ బంగా ఏకగ్రీవ ఎన్నిక! అమెరికా
    'హష్ మనీ' కేసులో ట్రంప్‌ను అరెస్టు చేస్తారా? తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోండి డొనాల్డ్ ట్రంప్
    దేశంలో కొత్తగా 3,095 మందికి కరోనా; 15వేల మార్కును దాటిన యాక్టివ్ కేసులు కోవిడ్
    ఇండోర్ గుడిలో ప్రమాదం; 35కు చేరిన మృతుల సంఖ్య మధ్యప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025