NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / సీబీఐకి షాకిచ్చిన సీఎం స్టాలిన్; అనుమతులుంటేనే తమిళనాడులోకి ఎంట్రీ
    తదుపరి వార్తా కథనం
    సీబీఐకి షాకిచ్చిన సీఎం స్టాలిన్; అనుమతులుంటేనే తమిళనాడులోకి ఎంట్రీ
    సీబీఐకి షాకిచ్చిన సీఎం స్టాలిన్; అనుమతులుంటేనే తమిళనాడులోకి ఎంట్రీ

    సీబీఐకి షాకిచ్చిన సీఎం స్టాలిన్; అనుమతులుంటేనే తమిళనాడులోకి ఎంట్రీ

    వ్రాసిన వారు Stalin
    Jun 15, 2023
    02:02 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కేసుల విచారణకు సీబీఐకి ఇచ్చే మద్దతును ఉపసంహరించుకుంటున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు.

    దిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్, 1946లోని సెక్షన్ 6 ప్రకారం, ఏదైనా కేసులో దర్యాప్తు చేయడానికి ముందు సీబీఐ సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి పొందాల్సి ఉంటుంది.

    పైన పేర్కొన్న నిబంధన ప్రకారం 1989-1992లో కొన్ని రకాల కేసులకు ఇచ్చిన మద్దతును ఉపసంహరించుకుంటూ తమిళనాడు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

    దీని ప్రకారం, రాష్ట్రంలో దర్యాప్తు చేసేందుకు సీబీఐ ఇక నుంచి తమిళనాడు ప్రభుత్వ అనుమతిని పొందవలసి ఉంటుంది.

    సీబీఐ

    10 రాష్ట్రాల్లో సీబీఐకి నో ఎంట్రీ

    తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీని జాబ్ కుంభకోణంలో ఈడి అరెస్టు చేసిన కొన్ని గంటల తర్వాత, రాష్ట్ర ప్రభుత్వం బుధవారం సీబీఐకి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంది.

    దేశంలో మొత్తం తొమ్మిది రాష్ట్రాలు సీబీఐకి తమ మద్దతును ఉహసంహరించుకున్నాయి.

    గతేడాది ఆగస్టు 30న తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

    పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్, పంజాబ్, రాజస్థాన్, జార్ఖండ్, మిజోరం, మేఘాలయ, కేరళ, తెలంగాణ, తమిళనాడుతో కలిపి మొత్తం రాష్ట్రాలు సీబీఐకి సాధారణ సమ్మతిని ఉపసంహరించుకున్నాయి.

    మహారాష్ట్రలో ఎంవీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మద్దతును ఉపసంహరించుకుంది. ఏన్ నాథ్ షిండ్ సీఎం అయ్యాక మళ్లీ పునరుద్ధరించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తమిళనాడు
    సీబీఐ
    తాజా వార్తలు

    తాజా

    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు

    తమిళనాడు

    ఘోర రోడ్డు ప్రమాదం.. 8మంది అయ్యప్ప భక్తులు మృతి భారతదేశం
    15వందల ఎకరాల్లో.. భారీ ఎలక్ట్రిక్ వెహికల్స్ పార్క్‌‌ ఏర్పాటుకు 'ఓలా' ప్రణాళిక ఎలక్ట్రిక్ వాహనాలు
    సీఎం వర్సెస్ గవర్నర్: తమిళనాడులో ముదురుతున్న వివాదం.. రాజ్‌భవన్ ముట్టడికి ప్లాన్! గవర్నర్
    తమిళనాడు పేరును మార్చాలన్న ఉద్దేశం నాకు లేదు: గవర్నర్ రవి గవర్నర్

    సీబీఐ

    'చందా కొచ్చర్‌ అరెస్టు అక్రమం'.. బాంబే హైకోర్టు సంచలన వ్యాఖ్యలు భారతదేశం
    దిల్లీ లిక్కర్ కేసు: కవిత మాజీ ఆడిటర్‌ను అరెస్టు చేసిన సీబీఐ కల్వకుంట్ల కవిత
    దిల్లీ మద్యం కేసు: మనీష్ సిసోడియాకు మరోసారి సీబీఐ నోటీసులు జారీ దిల్లీ
    దిల్లీ: సిసోడియాకు షాకిచ్చిన కేంద్రం; పొలిటికల్ గూఢచర్యం కేసులో విచారణకు అనుమతి దిల్లీ

    తాజా వార్తలు

    ఆర్మీ జవాన్ భార్యపై వేధింపుల ఆరోపణలపై తమిళనాట దుమారం  తమిళనాడు
    మా దేశంలో ఉన్న ఆ ఒక్క భారతీయ జర్నలిస్టు వెళ్లిపోవాల్సిందే: చైనా  చైనా
    ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో వాయిస్ స్కామ్‌లు; తస్మాత్ జాగ్రత్త  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    దిల్లీలో బైక్ ట్యాక్సీలకు బ్రేక్ వేసిన సుప్రీంకోర్టు  దిల్లీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025