NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / మరోసారి సీబీఐ విచారణకు అవినాష్ రెడ్డి గైర్హాజరు; తల్లి అనారోగ్యమే కారణం
    తదుపరి వార్తా కథనం
    మరోసారి సీబీఐ విచారణకు అవినాష్ రెడ్డి గైర్హాజరు; తల్లి అనారోగ్యమే కారణం
    మరోసారి సీబీఐ విచారణకు అవినాష్ రెడ్డి గైర్హాజరు; తల్లి అనారోగ్యమే కారణం

    మరోసారి సీబీఐ విచారణకు అవినాష్ రెడ్డి గైర్హాజరు; తల్లి అనారోగ్యమే కారణం

    వ్రాసిన వారు Stalin
    May 19, 2023
    02:44 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    వైఎస్ వివేకా హత్యకేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ అవినాష్ రెడ్డి మరోసారి సీబీఐ విచారణకు గైర్హాజరు అయ్యారు.

    వాస్తవానికి శుక్రవారం ఆయన సీబీఐ విచారణకు హాజరు కావాల్సి ఉండగా, తన తల్లికి అనారోగ్యం వల్లే రాలేకపోతున్నానని సీబీఐకి లేఖ ద్వారా సమాచారం ఇచ్చారు.

    సమయంలో తక్కువగా ఉండటం న్యాయవాదులు ద్వారా లేఖను పంపుతున్నట్లు అవినాష్ రెడ్డి పేర్కొన్నారు.

    తన తల్లికి గుండెపోటు వచ్చిందని, ఈసీ గంగిరెడ్డి ఆస్పత్రిలో చేర్పించినట్లు, అందుకోసం తాను పులివెందులకు వెళ్లాల్సి వస్తోందని అవినాష్ లేఖలో చెప్పారు.

    సీబీఐ

    ఈ వారంలో రెండోసారి గైర్హాజరు

    వాస్తవానికి ఈ నెల 16న కూడా అవినాష్‌రెడ్డి సీబీఐ విచారణకు హాజరుకాలేదు. ముందుస్తు షెడ్యూల్‌ను సాకుగా చూపుతూ విచారణకు రాలేదు.

    ఈ క్రమంలో ఆరోజు 19వ తేదీన విచారణకు రావాలని సీబీఐ అధికారులు మళ్లీ సమన్లు జారీ చేశారు. దీంతో తాజాగా మరోసారి గైర్జాజరు కావడంపై సీబీఐ అధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

    అవినాష్ దర్యాప్తు నుంచి తప్పించుకుంటున్నారని, అతను స్వేచ్ఛగా తిరుగుతూ సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ వాదిస్తోంది.

    అయితే అవినాష్ రెడ్డి గైర్హాజరుపై ఆయన తరఫు లాయర్లు మాట్లాడారు. అవినాష్ రెడ్డి సీబీఐ ఆఫీస్‌కు బయలుదేరిన తర్వాత మార్గమధ్యలో తన తల్లి అనారోగ్యం విషయం తెలిసిందని చెప్పారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సీబీఐ
    వైఎస్సార్ కడప
    తాజా వార్తలు
    ఇండియా లేటెస్ట్ న్యూస్

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    సీబీఐ

    'చందా కొచ్చర్‌ అరెస్టు అక్రమం'.. బాంబే హైకోర్టు సంచలన వ్యాఖ్యలు భారతదేశం
    దిల్లీ లిక్కర్ కేసు: కవిత మాజీ ఆడిటర్‌ను అరెస్టు చేసిన సీబీఐ కల్వకుంట్ల కవిత
    దిల్లీ మద్యం కేసు: మనీష్ సిసోడియాకు మరోసారి సీబీఐ నోటీసులు జారీ దిల్లీ
    దిల్లీ: సిసోడియాకు షాకిచ్చిన కేంద్రం; పొలిటికల్ గూఢచర్యం కేసులో విచారణకు అనుమతి దిల్లీ

    వైఎస్సార్ కడప

    వైఎస్ వివేకా హత్య కేసులో కీలక మలుపు; దర్యాప్తు అధికారిని మార్చాలని సీబీఐని ఆదేశించిన సుప్రీంకోర్టు సీబీఐ
    'అంతా ఏప్రిల్ 30లోగా అయిపోవాలి'; వైఎస్ వివేకా హత్య కేసుపై సుప్రీంకోర్టు ఆదేశాలు సుప్రీంకోర్టు
    వివేకా హత్యకు కుట్ర పన్నిన విషయం అవినాష్ రెడ్డికి ముందే తెలుసు: సీబీఐ తాజా వార్తలు
    వివేకా హత్య కేసు: తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాల్ చేసిన సునీత ఆంధ్రప్రదేశ్

    తాజా వార్తలు

    భారతీయ వంటకానికి మస్క్ ఫిదా; ప్రశంసిస్తూ ట్వీట్  ఎలాన్ మస్క్
    డెంగ్యూ వ్యాక్సిన్‌ ట్రయల్స్‌లో రెండు కంపెనీలు: ఐసీఎంఆర్ డీజీ టీకా
    కేరళకు నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం, జూన్ 4న వచ్చే అవకాశం: ఐఎండీ ఐఎండీ
    ఆ మంచు కరిగిందా అంతే సంగతులు; ప్రమాదంలో మానవాళి భూమి

    ఇండియా లేటెస్ట్ న్యూస్

    బారికేడ్లను ఛేదించుకొని వచ్చి రెజ్లర్లకు మద్దతు తెలిపిన రైతులు దిల్లీ
    కరీనంగర్ మామిడి ఉత్తర భారతం ఫిదా కరీంనగర్
    పీకల్లోతు కష్టాల్లో ఉన్న 'గో ఫస్ట్' మళ్లీ టేకాఫ్ అవుతుందా?  విమానం
    తిరుమలో భద్రతా లోపం: 'ఆనంద నిలయం' దృశ్యాలను ఫోన్‌లో చిత్రీకరించిన భక్తుడు  తిరుపతి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025