NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / సీబీఐ కేసుల డేటాను వెల్లడించిన కేంద్ర విజిలెన్స్ కమిషన్... 20ఏళ్లు గడిచినా పూర్తికాని అవినీతి కేసులు 
    తదుపరి వార్తా కథనం
    సీబీఐ కేసుల డేటాను వెల్లడించిన కేంద్ర విజిలెన్స్ కమిషన్... 20ఏళ్లు గడిచినా పూర్తికాని అవినీతి కేసులు 
    20 ఏళ్లకుపైగా వందలాది అవినీతి కేసులు పెండింగ్‌.. వెల్లడించిన కేంద్ర విజిలెన్స్

    సీబీఐ కేసుల డేటాను వెల్లడించిన కేంద్ర విజిలెన్స్ కమిషన్... 20ఏళ్లు గడిచినా పూర్తికాని అవినీతి కేసులు 

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Aug 21, 2023
    06:20 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశవ్యాప్తంగా వందలాది అవినీతి కేసులు దాదాపు 20 ఏళ్లకుపైగా అపరిష్కృతంగానే ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌ (CVC) నివేదిక విడుదల చేసింది.

    దేశవ్యాప్తంగా సీబీఐ దర్యాప్తు చేసిన అనివీతి కేసులు, కోర్టు విచారణకు సంబంధించి 6,841 అవినీతి కేసులు వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయని వెల్లడించింది.

    అయితే వీటిల్లో దాదాపుగా 300కిపైగా కేసులు 20 ఏళ్లకుపైగా విచారణలు కొనసాగుతూనే ఉన్నాయని పేర్కొంది. మరోవైపు దాదాపు 10 నుంచి 20 సంవత్సరాలుగా 2,039 కేసులలో ఇప్పటికీ విచారణ కొనసాగుతోంది.

    5 నుంచి 10 ఏళ్లుగా సుమారు 2,324 కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు నివేదిక స్పష్టం చేసింది. 3 నుంచి 5 ఏళ్లుగా 842 కేసుల విచారణ సాగుతున్నట్లు నివేదిక వివరించింది.

    details

    సిబ్బంది కొరత, అధిక పనిభారం లాంటి కారణాలతోనే కేసుల పెండింగ్

    ఇక 1,323 కేసులు మూడేళ్ల కంటే తక్కువ కాలంలోనే అపరిష్కృతంగా ఉండటం గమనార్హం. అవే కాకుండా అవినీతి కేసులకు సంబంధించి 12,408 అప్పీళ్లు, రివిజన్లు సుప్రీంకోర్టు సహా పలు రాష్ట్రాల హైకోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి.

    అయితే 417 అప్పీళ్లు 20 సంవత్సరాల కిందవేనని పేర్కొంది.కేంద్ర దర్యాప్తు సంస్థ వద్ద 692 అవినీతి కేసులు దర్యాప్తు దశలోనే నిలిచిపోయినట్లు CVC వెల్లడించింది.

    ఐదేళ్లకుపైబడి 42 కేసులు అపరిష్కృతంగా ఉన్నాయని తెలిపింది.మామూలుగా అవినీతి కేసును సీబీఐ నమోదు చేస్తే ఏడాదిలోగా దర్యాప్తు పూర్తి చేయాల్సి ఉంటుంది.

    సిబ్బంది కొరత, సుదూర ప్రాంతాల్లోని సాక్షుల చిరుమానాల గుర్తింపు, అధిక పనిభారం లాంటివాటితో దర్యాప్తులు జాఫ్యం అవుతున్నట్లు కేంద్ర విజినెల్స్ కమిషన్ తమ నివేదిక ద్వారా బహిర్గతం చేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సీబీఐ
    సుప్రీంకోర్టు

    తాజా

    Agroterrorism Weapon: చైనా ల్యాబ్‌లో డేంజర్‌ ఫంగస్‌ సృష్టి? అమెరికాలో ఇద్దరు శాస్త్రవేత్తల అరెస్ట్‌.. అమెరికా
    Gold Rate: తెలుగు రాష్ట్రాల్లో పసిడి పరుగులు.. రూ. 99 వేలకి చేరువ! బంగారం
    Pakistan: భారత కార్యక్రమాలకు పాకిస్థాన్ అభ్యంతరం.. సున్నితంగా తిరస్కరించిన మలేషియా మలేషియా
    Ukraine-Russia: ఏప్రిల్ 2026 నాటికి ఉక్రెయిన్‌కు 100,000 డ్రోన్‌లు: బ్రిటన్  బ్రిటన్

    సీబీఐ

    'చందా కొచ్చర్‌ అరెస్టు అక్రమం'.. బాంబే హైకోర్టు సంచలన వ్యాఖ్యలు భారతదేశం
    దిల్లీ లిక్కర్ కేసు: కవిత మాజీ ఆడిటర్‌ను అరెస్టు చేసిన సీబీఐ కల్వకుంట్ల కవిత
    దిల్లీ మద్యం కేసు: మనీష్ సిసోడియాకు మరోసారి సీబీఐ నోటీసులు జారీ దిల్లీ
    దిల్లీ: సిసోడియాకు షాకిచ్చిన కేంద్రం; పొలిటికల్ గూఢచర్యం కేసులో విచారణకు అనుమతి దిల్లీ

    సుప్రీంకోర్టు

    తెలంగాణ, ఏపీలతో పాటు 7 హైకోర్టులకు కొత్త సీజేలు.. సుప్రీం కొలీజియం సిఫారసు హైకోర్టు
    Manipur violence: మణిపూర్‌లో హింసను పెంచేందుకు సుప్రీంకోర్టు వేదిక కాకూడదు: సీజేఐ మణిపూర్
    దిల్లీ ఆర్డినెన్స్‌పై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు దిల్లీ
    Article 370: ఆర్టికల్ 370 పిటిషన్లపై ఆగస్టు 2 నుంచి సుప్రీంకోర్టులో విచారణ  ఆర్టికల్ 370
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025