NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Manipur: మణిపూర్ ప్రభుత్వానికి నేషనల్ పీపుల్స్ పార్టీ మద్దతు ఉపసంహరణ
    తదుపరి వార్తా కథనం
    Manipur: మణిపూర్ ప్రభుత్వానికి నేషనల్ పీపుల్స్ పార్టీ మద్దతు ఉపసంహరణ
    మణిపూర్ ప్రభుత్వానికి నేషనల్ పీపుల్స్ పార్టీ మద్దతు ఉపసంహరణ

    Manipur: మణిపూర్ ప్రభుత్వానికి నేషనల్ పీపుల్స్ పార్టీ మద్దతు ఉపసంహరణ

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 18, 2024
    09:37 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఈశాన్య రాష్ట్రం మణిపూర్ ప్రస్తుతం తీవ్ర అల్లర్లు, నిరసనలతో రగిలిపోతుంది.

    రెండు వేర్వేరు జాతుల మధ్య వైరస్పద పరిస్థితి ఇప్పటికే ఏడాదిన్నర నుంచి నెలకొని, శాంతి స్ధాపనకు ప్రభుత్వాలు విఫలమయ్యాయి.

    ఈ నేపథ్యంలో, బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం మణిపూర్‌లో శాంతి సాధించలేకపోవడంతో, ఎన్‌పీపీ (నేషనల్ పీపుల్స్ పార్టీ) తమ మద్దతును ఉపసంహరించుకుంది.

    మణిపూర్ శాసనసభలో ఎన్పీపీకి 7 మంది ఎమ్మెల్యేలున్నా, బీజేపీకి సొంత మెజారిటీ ఉండటం వల్ల ప్రభుత్వం పై ఎలాంటి ప్రభావం లేదు.

    తాజాగా శనివారం రాత్రి మణిపూర్‌లో మరోసారి హింస చెలరేగింది.

    వివరాలు 

    ఐదు జిల్లాల్లో నిరవధిక కర్ఫ్యూ

    జిరిబామ్ జిల్లాలో కుకీల తగిలిన ఆరుగురు మైటీ వర్గానికి చెందిన వారిని చంపిన సంఘటనపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతూ, నిరసనకారులు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేల నివాసాలను లక్ష్యంగా దాడులు చేశారు. ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ ఇంటిపై కూడా దాడి జరిగింది.

    ఇలాంటి పరిస్థితిలో, అస్సాం రైఫిల్స్, బీఎస్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగి, నిరసనకారులను చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్, రబ్బరు బుల్లెట్లను వాడారు.

    ఇప్పటికే అనేక మంది నిరసనకారులను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు పంపించారు.

    దీంతో, మణిపూర్ ప్రభుత్వం ఐదు జిల్లాల్లో నిరవధిక కర్ఫ్యూ విధిస్తూ, కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మణిపూర్

    తాజా

    IPL 2025: ముంబయి ఇండియన్స్ పై 7 వికెట్ల తేడాతో గెలిచి అగ్రస్థానం కైవసం చేసుకున్న పంజాబ్‌ ఐపీఎల్
    Mumbai metro: మునిగిన కొత్తగా ప్రారంభించిన మెట్రో స్టేషన్.. రైలు నుంచి దిగని ప్రయాణీకులు.. చివరికి.. ముంబై
    #NewsBytesExplainer: తెలుగు సినిమా ఇండస్ట్రీలో రెంటల్, పర్సంటేజ్ బేసిస్ వివాదం.. అసలు వివాదం ఎక్కడ మొదలైందంటే?  టాలీవుడ్
    YSR Kadapa: వైఎస్సార్ జిల్లాకు మళ్లీ పాత పేరు.. జీవో జారీ చేసిన ఏపీ ప్రభుత్వం కడప

    మణిపూర్

    Manipur: మణిపూర్‌లో బుల్లెట్ గాయాలతో రెండు మృతదేహాలు లభ్యం  భారతదేశం
    Manipur: మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్ వాహనంపై మిలిటెంట్లు మెరుపుదాడి భారతదేశం
    UFO: ఇంఫాల్ విమానాశ్రయంపై గుర్తు తెలియని వస్తువు కోసం రాఫెల్ జెట్లతో గాలింపు  తాజా వార్తలు
    Manipur: మణిపూర్‌లో రెండు గ్రూపుల మధ్య కాల్పులు, 13 మంది మృతి తాజా వార్తలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025