NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Manipur: యూనివర్సిటీ క్యాంపస్‌లో బాంబు పేలుడు.. ఒకరు మృతి 
    తదుపరి వార్తా కథనం
    Manipur: యూనివర్సిటీ క్యాంపస్‌లో బాంబు పేలుడు.. ఒకరు మృతి 
    Manipur: యూనివర్సిటీ క్యాంపస్‌లో బాంబు పేలుడు.. ఒకరు మృతి

    Manipur: యూనివర్సిటీ క్యాంపస్‌లో బాంబు పేలుడు.. ఒకరు మృతి 

    వ్రాసిన వారు Stalin
    Feb 24, 2024
    10:28 am

    ఈ వార్తాకథనం ఏంటి

    మణిపూర్ ఇంఫాల్‌లోని ధన్‌మంజురి (DM) విశ్వవిద్యాలయంలో బాంబు పేలుడు కలకలం రేపింది.

    ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరొకరు గాయపడ్డారు. క్యాంపస్‌లో ఉన్న ఆల్ మణిపూర్ స్టూడెంట్స్ యూనియన్ (AMSU) కార్యాలయం వద్ద శుక్రవారం రాత్రి 9.25 గంటల ప్రాంతంలో గుర్తుతెలియని దుండగులు బాంబును పేల్చారు.

    ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం నగరంలోని ఆసుపత్రికి తరలించగా.. ఓయినమ్ కెనెగి (24) అనే వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు.

    సలామ్ మైఖేల్ (24) అనే వ్యక్తి ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. దాడి చేసిన వారిని గుర్తించేందుకు పోలీసులు విచారణను ముమ్మరం చేశారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    ప్రమాదంలో మరొకరికి గాయాలు

    #BreakingNews: The heavy explosion was heard far and wide. Two persons sustained injuries in the blast. They have been evacuated to Raj Medicity at North AOC, #Imphal. #BombBlast #Manipur
    Update: Oinam Kenegy (24) is said to have passed away in Raj Medicity.

    Must read |… pic.twitter.com/mgw6x7IfoB

    — Ukhrul Times (@ukhrultimes) February 23, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మణిపూర్
    తాజా వార్తలు

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    మణిపూర్

    మణిపూర్‌లో భీకర కాల్పులు.. 8 మంది మృతి, భారీగా పేలుడు పదర్థాలు స్వాధీనం భారతదేశం
    'ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా' సభ్యులపై మణిపూర్ ప్రభుత్వం ఎఫ్ఐఆర్ తాజా వార్తలు
    మణిపూర్‌: కర్ఫ్యూను దిక్కరించి వీధుల్లోకి వచ్చిన నిరసనకారులు.. రబ్బరు బుల్లెట్లతో కాల్పులు తాజా వార్తలు
    మణిపూర్‌లో మళ్ళీ హింస: భద్రతా బలగాలు,సాయుధులకు మధ్య కాల్పులు భారతదేశం

    తాజా వార్తలు

    Tata Group: పాకిస్థాన్ జీడీపీని అధిగమించిన టాటా గ్రూప్ మార్కెట్ విలువ  టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్
    Kavitha: రోస్టర్ పాయింట్ల తొలగింపుతో ఉద్యోగ నియామకాల్లో మహిళలకు అన్యాయం: కవిత కల్వకుంట్ల కవిత
    UP: యూపీలో కాంగ్రెస్‌కు 15 సీట్లు ఇవ్వడానికి అఖిలేష్ సిద్ధం! అఖిలేష్ యాదవ్
    Chandigarh: బ్యాలెట్ పేపర్‌ను ట్యాంపరింగ్ చేసినట్లు సుప్రీంకోర్టులో ఒప్పుకున్న రిటర్నింగ్ అధికారి  సుప్రీంకోర్టు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025