జార్ఖండ్: వార్తలు
Jharkhand: అనుమానాస్పద స్థితిలో జార్ఖండ్ కర్ణిసేన రాష్ట్ర అధ్యక్షుడు వినయ్ సింగ్ మృతి
జార్ఖండ్లో ఓ విషాదకర సంఘటన వెలుగుచూసింది. కర్ణిసేన రాష్ట్ర అధ్యక్షుడు వినయ్ సింగ్ (వయస్సు 46) మృతదేహం అనుమానాస్పద పరిస్థితుల్లో కనబడింది.
Jharkhand: జార్ఖండ్లో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు.. ఆరుగురు మావోయిస్టులు మృతి
జార్ఖండ్ రాష్ట్రంలోని బొకారో జిల్లాలోని లాల్పానియా ప్రాంతంలో మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య తీవ్ర కాల్పులు చోటుచేసుకున్నాయి.
Rail Accident: జార్ఖండ్లోఘోర రైలు ప్రమాదం..రెండు గూడ్స్ రైళ్లు ఢీకొని భారీ అగ్నిప్రమాదం.. లోకో పైలెట్లు సహా ముగ్గురు మృతి..!
జార్ఖండ్లోని సాహిబ్గంజ్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. రెండు గూడ్స్ రైళ్లు ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి.
Jharkhand: శివరాత్రి సందర్భంగా అల్లర్లు.. హజారీబాగ్లో రెండు వర్గాల మధ్య ఘర్షణ
శివరాత్రి పర్వదినం రోజున జార్ఖండ్లోని హజారీబాగ్ జిల్లాలో మత ఘర్షణలు చెలరేగాయి.
JMM:మహాకుంభమేళాకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం.. కారు ట్రక్కును ఢీకొట్టడంతో జేఎంఎం ఎంపీ మహువా మజీకి గాయలు
మహాకుంభమేళా (Maha Kumbh) నుండి తిరిగి వస్తుండగా బుధవారం తెల్లవారుజామున జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన రాజ్యసభ ఎంపీ మహువా మాజీ (Mahua Maji) వాహనం ప్రమాదానికి గురైంది.
University Scam: ఆ యూనివర్సిటీలో టీ, బిస్కెట్ల కోసం రూ. 8లక్షల ఖర్చు.. ఆపై రూ.44లక్షలు కుంభకోణం
జార్ఖండ్లోని ప్రసిద్ధ వినోబా భావే విశ్వవిద్యాలయంలో కోట్ల రూపాయల కుంభకోణం వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ నిర్వహించిన దర్యాప్తులో, విశ్వవిద్యాలయంలో రూ.44 లక్షల అవకతవకలు జరిగినట్లు నిర్ధారణ అయింది.
Jharkhand: జార్ఖండ్ రాజకీయాల్లో కీలక పరిణామం.. సీతా సోరెన్ చూపు జేఎంఎం వైపు?
జార్ఖండ్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుసుంది. బీజేపీ మహిళా నేత సీతా సోరెన్ తిరిగి జెఎంఎంలో చేరే అవకాశంపై చర్చలు మళ్లీ ఊపందుకున్నాయి.
Jharkhand: హేమంత్ సోరెన్ కేబినెట్ విస్తరణ.. మంత్రులుగా 11 మంది ప్రమాణం
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఇటీవల కేబినెట్ను విస్తరించారు.
Jharkand: సీఎంగా నేడు హేమంత్ ప్రమాణస్వీకారం.. హాజరుకానున్న పలువురు నేతలు
జార్ఖండ్ 14వ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ (49) గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Jharkhand: జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్.. ప్రమాణ స్వీకారం ఆరోజే!
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి సునామి విజయం సాధించింది.
Maharashtra and Jharkhand elections: మహారాష్ట్రలో మహాయతి దూకుడు.. జార్ఖండ్ లో బీజేపీ ముందంజ
మహారాష్ట్ర, జార్ఖండ్ శాసనసభల ఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడుతున్నాయి. మహారాష్ట్రలో అధికార మహాయుతి జోరు కొనసాగిస్తుండగా, ఝార్ఖండ్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది.
Maharashtra and Jharkhand elections: మహారాష్ట్ర, ఝార్ఖండ్లో ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ.. కౌంటింగ్ ప్రారంభం
మహారాష్ట్ర, జార్ఖండ్ శాసనసభ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠకు మరికొద్ది గంటల్లో తెరపడనుంది.
Exit Polls: మహారాష్ట్ర,జార్ఖండ్ల ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయ్.. ఏ రాష్ట్రంలో ఎవరి ప్రభుత్వం ఏర్పడుతోంది?
మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి.
Harsh Goenka: ప్రజాస్వామ్యం కోసం సంపన్నులు ఎదురుచూస్తారా..? గోయెంకా వివాదాస్పద పోస్ట్!
ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా సామాజిక మాధ్యమాల్లో చాలా చురుగ్గా ఉంటున్న విషయం తెలిసిందే. ఆయన చేసిన పోస్టులు, వీడియోలు ప్రజల్లో స్ఫుర్తిని నింపుతాయి.
Assembly elections: మహారాష్ట్ర, జార్ఖండ్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
మహారాష్ట్ర, జార్ఖండ్లో అసెంబ్లీ ఎన్నికల కోసం పోలింగ్ ప్రారంభమైంది. మహారాష్ట్రలో ఒక్క విడతలోనే 288 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరుగుతోంది.
PM Modi: ప్రధాని మోడీ విమానంలో సాంకేతిక లోపం..టేకాఫ్ కాలేదు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రయాణించాల్సిన విమానంలో సాంకేతిక సమస్య ఏర్పడింది.
Jharkhand Polls: జార్ఖండ్లో ముగిసిన తొలి విడత ఓటింగ్.. పోలింగ్ శాతమెంతంటే..!
జార్ఖండ్లో 13న తొలి విడత ఎన్నికల పోలింగ్ సమపూర్ణంగా ముగిసింది. రాష్ట్రం మొత్తం 81 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నా, ఈసారి 43 నియోజకవర్గాల్లోనే తొలి విడత ఓటింగ్ జరిగింది.
Jharkhand: ఎన్నికలకు సిద్ధమైన జార్ఖండ్.. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక అంశాలు ఇవే..
అసెంబ్లీ ఎన్నికలకు ఆదివాసీ రాష్ట్రం జార్ఖండ్ సిద్ధమైంది. రాష్ట్రంలో 81 అసెంబ్లీ స్థానాలున్నాయి.
Narendra Modi: ఐక్యతే భద్రతకు మూలం.. ప్రజలు ఐక్యంగా ఉండాలి: ప్రధాని మోదీ
కాంగ్రెస్-జేఎంఎం ప్రజల్లో విభజన రేకెత్తించేందుకు కుట్రలు పన్నుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. జార్ఖండ్ ఎన్నికల్లో భాగంగా ఆయన మాట్లాడారు.
Jharkhand Elections: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల కోసం.. బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసిన కేంద్ర హోంమంత్రి
జార్ఖండ్లో రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాంచీలో బీజేపీ మేనిఫెస్టోను ఆవిష్కరించారు.
MS Dhoni: జార్ఖండ్ ఎన్నికలకు బ్రాండ్ అంబాసిడర్గా ఎంఎస్ ధోనీ
జార్ఖండ్లో త్వరలో జరగే అసెంబ్లీ ఎన్నికలకు భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని బ్రాండ్ అంబాసిడర్గా నియమితులయ్యారు.
Salman Khan: లారెన్స్ బిష్ణోయ్ పేరుతో సల్మాన్ ఖాన్కు బెదిరింపులు .. కూరగాయల వ్యాపారి అరెస్ట్
బాలీవుడ్ ప్రముఖ హీరో సల్మాన్ ఖాన్ గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి వరుస బెదిరింపులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.
Jharkhand assembly polls: కాంగ్రెస్-జేఎంఎం కూటమి 70 స్థానాల్లో ఎన్నికల్లో పోటీ..
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార కూటమి పార్టీలైన జేఎంఎం, కాంగ్రెస్ మధ్య పొత్తు కుదిరింది.
Congress: మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికలు.. తెలంగాణ కాంగ్రెస్ నేతలకు కీలక బాధ్యతలు
మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ సీనియర్ పరిశీలకులను నియమించినట్లు ఏఐసీసీ ఉత్తర్వులు విడుదల చేసింది.
Jharkhand polls: జేఎంఎం నేతృత్వంలోని కూటమి మొత్తం 81 స్థానాల్లో పోటీ చేస్తుంది: హేమంత్ సోరెన్
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ (CM Hemant Soren) జేఎమ్ఎం నేతృత్వంలోని కూటమి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని 81 స్థానాల్లో పోటీ చేస్తుందని ప్రకటించారు.
Assembly Elections: మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలకు నేడు షెడ్యూల్ ప్రకటన
దేశంలో మరోసారి ఎన్నికల సైరెన్ మోగబోతోంది. మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం సర్వ సన్నద్ధంగా ఉంది.
Elections: జమ్ముకశ్మీర్,హర్యానా తర్వాత ఇప్పుడు ఈ రాష్ట్రాల్లో ఎన్నికలు.. త్వరలోనే ప్రకటన
జమ్ముకశ్మీర్,హర్యానా అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. జమ్మూ కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సి), కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుండగా, హర్యానాలో బీజేపీ వరుసగా మూడోసారి అధికారంలో వస్తోంది.
Jharkhand: పరీక్షల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్నెట్ నిలిపివేత
పోటీ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ సమస్య దేశవ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జార్ఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Champai Soren: తనపై నిఘా ఉంచడంతోనే బీజేపీలో చేరా.. చంపాయ్ సోరెన్
జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి చంపాయ్ సోరెన్ శుక్రవారం బీజేపీలో చేరారు. తనపై నిఘా ఉంచారన్న విషయం తెలిసి తాను కాషాయ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నానని చెప్పారు.
Champai Soren: బీజేపీలో చేరిన జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి చంపాయ్ సోరెన్
జార్ఖండ్లో గత కొన్ని రోజులుగా మాజీ ముఖ్యమంత్రి చంపాయ్ సోరెన్ విషయంలో రాజకీయ ప్రకంపనలు శుక్రవారంతో ముగిశాయి.
Champai Soren: సస్పెన్స్ వీడింది! ఆగస్టు 30న బీజేపీలో చేరనున్న చంపై సోరెన్
చంపై సోరెన్పై వస్తున్న ఊహాగానాలకు తెరపడింది. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి చంపాయ్ సోరెన్ బీజేపీలో చేరనున్నట్లు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ ప్రకటించారు.
Champai Soren: చంపై సోరెన్ బీజేపీలో చేరడం వల్ల హేమంత్ సోరెన్ ప్రభుత్వం పడిపోతుందా, గణాంకాలు ఏమి చెబుతున్నాయి?
జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి చంపాయ్ సోరెన్ బీజేపీలో చేరే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Jharkhand: జార్ఖండ్లో తీవ్ర విషాదం.. హాకీ మ్యాచ్లో పిడుగుపడి.. ముగ్గురు క్రీడాకారులు మృతి
జార్ఖండ్లోని సిమ్డేగా జిల్లాలో బుధవారం సాయంత్రం ఓ విషాద ఘటన చోటుచేసుకుంది.
NEET: జార్ఖండ్లో నీట్-పేపర్ లీక్ కేసులో సీబీఐ రెండో అరెస్టు
జార్ఖండ్ లోని ధన్బాద్లో నీట్-యూజీ పేపర్ లీక్ కేసులో సీబీఐ రెండో అరెస్టు చేసింది.
Hemant Soren: భూ కుంభకోణం కేసులో హేమంత్ సోరెన్కు బెయిల్
జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్కు జార్ఖండ్ హైకోర్టు నుంచి ఊరట లభించింది.
Jharkhand : జార్ఖండ్లోని పశ్చిమ సింగ్భూమ్లో జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు నక్సలైట్లు మృతి
జార్ఖండ్లోని పశ్చిమ సింగ్భూమ్ జిల్లాలో సోమవారం భద్రతా బలగాలు మరియు నక్సలైట్ల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఇందులో నలుగురు నక్సలైట్లు మృతి చెందారు.
Jharkhand : రీల్స్ పిచ్చితో 100 అడుగుల ఎత్తు నుంచి నీళ్లలోకి దూకి..యువకుడు మృతి
జార్ఖండ్లోని సాహిబ్గంజ్ జిల్లాలో ఓ ఆశ్చర్యకరమైన కేసు వెలుగులోకి వచ్చింది.
Manipur Shooting: మణిపూర్లో జార్ఖండ్కు చెందిన ముగ్గురు కూలీలు కాల్చివేత
మణిపూర్లో హింసాత్మక ఘటనలు ఆగడం లేదు. తాజా కేసులో జార్ఖండ్కు చెందిన ముగ్గురు కూలీలపై కాల్పులు జరగ్గా, అందులో ఒకరు మృతి చెందారు.
Jharkhand : 34.23 కోట్ల నగదు రికవరీ .. జార్ఖండ్ మంత్రి వ్యక్తిగత కార్యదర్శి, సహాయకుడు అరెస్టు
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మంగళవారం జార్ఖండ్ మంత్రి అలంగీర్ ఆలం వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్ లాల్, అతని సహాయకుడిని అరెస్టు చేసింది.
Jharkhand: జార్ఖండ్ మంత్రి సెక్రటరీ ఇంటిపై ఈడీ దాడులు.. రూ.20 కోట్లు స్వాధీనం
జార్ఖండ్ మంత్రి అలంగీర్ అలాన్ వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్ లాల్ ఇంటితో సహా రాంచీలోని పలు ప్రాంతాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోమవారం దాడులు ప్రారంభించింది.
New India-PM Modi-Pakistan: ఇది సరికొత్త భారత్...పాక్ పప్పులుడకట్లేదు: ప్రధాని నరేంద్రమోదీ
దేశ భద్రతపై కాంగ్రెస్(congress)అనుసరించిన విధానాలను ప్రధాని నరేంద్ర మోడీ(Naredra Modi)తీవ్రంగా విమర్శించారు.
Jharkhand : జార్ఖండ్లో ట్రిపుల్ మర్డర్.. మద్యం మత్తులో భార్య, ఇద్దరు కూతుళ్లను గొడ్డలితో నరికి చంపిన వ్యక్తి
జార్ఖండ్లోని చైబాసాలో సంచలనాత్మక ట్రిపుల్ మర్డర్ కేసు వెలుగులోకి వచ్చింది. మద్యం మత్తులో ఓ వ్యక్తి తన ఇద్దరు అమాయక కూతుళ్లను, భార్యను గొడ్డలితో నరికి చంపాడు.
Sita Soren: బీజేపీలో చేరిన జార్ఖండ్ నేత సీతా సోరెన్
జార్ఖండ్ ముక్తి మోర్చా(JMM)కి రాజీనామా చేసిన కొన్ని గంటల తర్వాత,పార్టీ చీఫ్ శిబు సోరెన్ పెద్ద కోడలు సీతా సోరెన్ మంగళవారం భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరారు.
Jharkhand: జార్ఖండ్లో ఆర్కెస్ట్రా ట్రూప్ సింగర్ పై సామూహిక అత్యాచారం
జార్ఖండ్లోని పాలము జిల్లాలో 21 ఏళ్ల ఆర్కెస్ట్రా ట్రూప్ లో పాటలు పాడే యువతి పై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
Jharkhand: జార్ఖండ్లో స్పానిష్ మహిళపై సామూహిక అత్యాచారం
జార్ఖండ్లోని దుమ్కా జిల్లాలో అత్యంత అమానవీయ సంఘటన వెలుగులోకి వచ్చింది. భారత్కు వచ్చిన ఓ విదేశీ మహిళా పర్యాటకురాలిపై సామూహిక అత్యాచారం జరిగింది.
Jharkhand: జార్ఖండ్లో ఘోర రైలు ప్రమాదం.. 12మంది మృతి
జార్ఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం సాయంత్రం జార్ఖండ్లోని జంతారా సమీపంలో రైలు ఢీకొనడంతో కనీసం పన్నెండు మంది ప్రాణాలు కోల్పోయారు.
Geeta Koda: కాంగ్రెస్కు బిగ్ షాక్.. బీజేపీలో చేరిన ఏకైక ఎంపీ
లోక్సభ ఎన్నికల వేళ జార్ఖండ్లో కాంగ్రెస్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
Rahul Gandhi: అమిత్ షాపై చేసిన వ్యాఖ్యల కేసులో రాహుల్ గాంధీకి చుక్కెదురు
కేంద్ర హోంమంత్రి అమిత్ షాను హత్యా నిందితుడిగా అభివర్ణిస్తూ దాఖలైన క్రిమినల్ పరువునష్టం దావాలో ట్రయల్ కోర్టులో తనపై విచారణను రద్దు చేయాలంటూ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్ను జార్ఖండ్ హైకోర్టు శుక్రవారం కొట్టివేసింది.
Champai Soren: విశ్వాస పరీక్షల్లో నెగ్గిన చంపాయ్ సోరెన్
జార్ఖండ్ ముఖ్యమంత్రి చంపాయ్ సోరెన్ సోమవారం అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో మొత్తం 47 మంది సంకీర్ణ ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతు ఇవ్వడంతో బలపరీక్షలో విజయం సాధించారు. ప్రతిపక్షానికి 29 ఓట్లు వచ్చాయి.
Jharkhand floor test: నేడు జార్ఖండ్లో చంపయ్ సోరెన్ ప్రభుత్వానికి బలపరీక్ష
మనీలాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్ను అరెస్టు తర్వాత జార్ఖండ్ కొత్త సీఎంగా చంపయ్ సోరెన్ ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే.
Champai Soren: జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన చంపై సోరెన్
రాంచీలోని రాజ్భవన్లో జార్ఖండ్ ముఖ్యమంత్రిగా జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) ఉపాధ్యక్షుడు చంపై సోరెన్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు.
Hemant Soren:హేమంత్ సోరెన్ పిటిషన్ను నిరాకరించిన సుప్రీంకోర్టు.. హై కోర్టు కి వెళ్ళమని సూచన
భూ కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ దాఖలు చేసిన పిటిషన్ను విచారించేందుకు సుప్రీంకోర్టు శుక్రవారం నిరాకరించింది.
Jharkhand CM: జార్ఖండ్ ముఖ్యమంత్రిగా చంపై సోరెన్.. నేడు ప్రమాణ స్వీకారం.. 10 రోజుల్లో బలపరీక్ష
జార్ఖండ్ ముక్తి మోర్చా నేత చంపై సోరెన్ శుక్రవారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Jharkhand CM: హేమంత్ సోరెన్ అరెస్టు.. జార్ఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా చంపయ్ సోరెన్
భూ కుంభకోణం కేసులో జార్ఖండ్ (Jharkhand) ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్(Hemant Soren)ను ఈడీ అరెస్టు చేసింది. దీంతో ఆయన తన సీఎం పదవికి రాజీనామా చేశారు.
జార్ఖండ్లో రాజకీయ సంక్షోభం..హేమంత్ సోరెన్ ఎక్కడ? సీఎంగా ఆయన సతీమణి?
జార్ఖండ్లో రాజకీయ సంక్షోభం కనిపిస్తోంది. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ గత మూడు రోజులుగా కనిపించకపోవడంతో పరిస్థితులు గందరగోళంగా మారాయి.
Hemant Soren : సీఎం హేమంత్ సోరెన్ సన్నిహితుడి ఇంట్లో ఈడీ సోదాలు
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ (Hemant Soren) సన్నిహితుడి ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు నిర్వహిస్తోంది.
Jharkhand woman gangrape:జార్ఖండ్లో మహిళపై సామూహిక అత్యాచారం.. ఇద్దరు అరెస్టు
జార్ఖండ్లోని పలము జిల్లాలో 32 ఏళ్ల మహిళపై ఇద్దరు సీనియర్ అధికారుల డ్రైవర్లు అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు గురువారం తెలిపారు.
Hemant Soren: భూ కుంభకోణం కేసు.. జార్ఖండ్ సీఎం సోరెన్కు ఈడీ మరోసారి సమన్లు
భూ కుంభకోణం కేసుకు సంబంధించి జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్కు సోమవారం ఈడీ సమన్లు జారీ చేసింది.
Dheeraj Sahu IT raids: కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు ఇంట్లో నల్లధనం కొండ.. నాలుగు రోజులైనా తేలని లెక్క
ఒడిశా, జార్ఖండ్లోని కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ధీరజ్ సాహుకు చెందిన స్థావరాల్లో ఆదాయపు పన్ను శాఖ దాడులు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నారు.
9 Vande Bharat trains launched: తొమ్మిది వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 9 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు.
భూ కుంభకోణం కేసు.. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్కు ఈడీ సమన్లు
భూ కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్కు మంగళవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది.
కోర్టు ప్రాంగణంలో నాలుగో పెళ్లి పంచాయతీ.. లాయర్ భర్తను చితకబాదిన ముగ్గురు భార్యలు
జార్ఖండ్లోని ఓ కోర్టులో ఓ భార్త, ముగ్గురు భార్యలకు మధ్య పంచాయితీ మొదలైంది. భర్తను ముగ్గురు సతీమణులు కలిసి చితకబాదిన సంఘటన రాంచీ సివిల్ కోర్టు ప్రాంగణంలో చోటు చేసుకుంది.
బొట్టు పెట్టుకుని స్కూలుకు వెళ్తే టీచర్ కొట్టాడు.. మనస్తాపంతో విద్యార్థిని ఆత్మహత్య
జార్ఖండ్ ధన్బాద్ పట్టణంలోని ఓ తరగతి గదిలో దారుణం జరిగింది. ఓ విద్యార్థిని పట్ల పాఠశాల ఉపాధ్యాయుడు ఉన్మాదిలా వ్యవహరించాడు.
మైనింగ్ స్కామ్ కేసులో బిహార్, జార్ఖండ్, బెంగాల్లోని 27చోట్ల ఈడీ సోదాలు
బిహార్లో రెండు ప్రైవేట్ సంస్థల ప్రమేయం ఉన్న రూ.250 కోట్ల అక్రమ మైనింగ్ స్కామ్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వెలికి తీసిందని అధికారులు తెలిపారు.
అక్రమ మైనింగ్ తో కుప్పకూలిన బొగ్గుగని.. అక్కడిక్కడే ముగ్గురి దుర్మరణం
ఓ బొగ్గు గని కుప్పకూలిన ఘోర ఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని ధన్బాద్లో చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో ముగ్గురు కార్మికులు ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందడం కోల్ మైన్స్ లో కలకలం రేపుతోంది.
నక్సల్స్ సానుభూతిపరులే లక్ష్యంగా జార్ఖండ్, బిహార్లోని ఏడు చోట్ల ఎన్ఐఏ దాడులు
2018లో మావోయిస్టులు నరేష్ సింగ్ భోక్తాను దారుణంగా హత్య చేసిన ఘటనకు సంబంధించి బిహార్, జార్ఖండ్లోని ఏడు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) గురువారం తెలిపింది.
రాజధాని ఎక్స్ప్రెస్కు తప్పిన ప్రమాదం; రైల్వే గేటును ఢీకొట్టిన ట్రాక్టర్
ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. దాదాపు ఆ పెను ప్రమాదం 288మందిని బలితీసుకుంది. ఒడిశా రైలు ప్రమాదం తర్వాత, ట్రైన్ యాక్సిడెంట్ అంటేనే ప్రజలు భయపడిపోతున్నారు.
పీఎల్ఎఫ్ఐ టెర్రర్ ఫండింగ్ కేసు: జార్ఖండ్లో ఎన్ఐఏ సోదాలు; ఆయుధాలు స్వాధీనం
పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎల్ఎఫ్ఐ) ఉగ్రదాడులకు నిధులు సమకూర్చిన కేసులో గత రెండు రోజులుగా జార్ఖండ్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) స్థానిక పోలీసుల సహకారంతో విస్తృతంగా సోదాలు నిర్వహిస్తోంది.
కోస్తా అంధ్ర సహా తూర్పు భారతాన్ని మరింత హడలెత్తించనున్న వేడిగాలులు
రాబోయే నాలుగు రోజుల్లో తూర్పు భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో వేడిగాలులు మరింత హడలెత్తించనున్నట్లు వాతావరణ కార్యాలయం సోమవారం తెలిపింది.
Assembly Election 2023: మేఘాలయ, నాగాలాండ్లో ఓటింగ్; 4రాష్ట్రాల్లో అసెంబ్సీ బై పోల్
మేఘాలయ, నాగాలాండ్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సోమవారం కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రారంభమైంది.ఉదయం నుంచే పోలింగ్ స్టేషన్ల ఎదుట బారులుదీరిన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్కు తీవ్ర అస్వస్థత-ఆస్పత్రిలో చేరిక
జార్ఖండ్ ముక్తి మోర్చా అధినేత, మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులను అయన్ను వెంటనే రాంచీలోని మేదాంత ఆసుపత్రికి తరలించారు.
ధన్బాద్: అపార్ట్మెంట్లో ఘోర అగ్నిప్రమాదం, 15 మంది సజీవ దహనం
జార్ఖండ్లోని ధన్బాద్లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 15మంది సజీవ దహనమయ్యారు. ధన్బాద్లోని ఆశీర్వాద్ టవర్ అపార్ట్మెంట్లో మంటలు చేలరేగడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ధన్బాద్ డీఎస్పీ ప్రకటించారు.