ఎన్నికల సంఘం: వార్తలు

MLC Election: హైదరాబాద్‌ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్‌ విడుదల 

తెలంగాణలో ఇటీవల ముగిసిన ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల గురించి అందరికీ తెలిసిందే.

MLC Elections: తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల  

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది.

CEC: కొత్త ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా జ్ఞానేష్ కుమార్?.. వచ్చే వారం మోదీ నేతృత్వంలోని ఎంపిక కమిటీ సమావేశం 

నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) ఎంపిక కోసం ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎంపిక కమిటీ ఫిబ్రవరి 17న సమావేశం కానున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.

Supreme Court: కౌంటింగ్ పూర్తయిన తర్వాత ఈవీఎం డేటాని తొలగించొద్దు.. ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..

కౌంటింగ్ పూర్తయిన తర్వాత కూడా ఈవీఎంల నుంచి డేటాను తొలగించకూడదని దాఖలైన పిటిషన్‌పై, పోలింగ్ ముగిసిన తర్వాత ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (EVM) ప్రామాణిక ఆపరేటింగ్ విధానం ఏమిటని ప్రశ్నించింది.

EC: మహారాష్ట్ర ఎన్నికల్లో అవకతవకలు జరిగాయన్న రాహుల్.. లిఖిత పూర్వకంగా సమాధానం ఇస్తామన్న ఎన్నికల సంఘం

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అనేక అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు తెలిసిందే.

31 Jan 2025

బీజేపీ

BJP: 2024 లోక్‌సభ ఎన్నికల కోసం బిజెపి రూ. 1,737 కోట్లకు పైగా ఖర్చు 

గత ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ మొత్తం రూ.1,737.68 కోట్లు ఖర్చు చేసింది.

29 Jan 2025

తెలంగాణ

MLC Elections: ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల

తెలుగు రాష్ట్రాలలో ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో ప్రతీ రాష్ట్రంలో మూడు చోట్ల ఎన్నికలు జరగనున్నాయి.

EC: రాత్రి 8 కల్లా ఆధారాలు చూపించండి.. యమునాలో 'విషం' ఆరోపణలపై కేజ్రీవాల్‌కు ఈసీ ఆదేశాలు

హర్యానాలోని అధికార బీజేపీ యమునా నదిలో విషం కలిపేందుకు ప్రయత్నించిందని ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌ చేసిన ఆరోపణలపై ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది.

Narendra Modi: ఎన్నికల సంఘంపై ప్రధాని మోదీ పొగడ్తల వర్షం

దేశంలో ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించడంలో కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) చేసిన కృషిని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ప్రశంసించారు.

07 Jan 2025

దిల్లీ

Delhi Elections: ఫిబ్రవరి 5న దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు.. ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన ఈసీ

దేశ రాజధాని దిల్లీలో శాసనసభ ఎన్నికలకు నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం ఈ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది.

06 Jan 2025

తెలంగాణ

Telangana Voters: తెలంగాణలో ఓటర్ల జాబితా విడుదల.. పంచాయితీ ఎన్నికలకు ముందస్తు ప్రక్రియ?

పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ రాకముందే, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారులు ఏర్పాట్లను వేగవంతం చేశారు.

ECI: 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన 86% అభ్యర్థులు డిపాజిట్ కోల్పోయారు: ఎన్నికల సంఘం

2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 8,360 మంది అభ్యర్థులు పోటీ చేశారు.

ECI: లోక్‌సభ ఎన్నికల డేటాసెట్'ను విడుదల చేసిన ఎన్నికల సంఘం

భారత ఎన్నికల సంఘం (ECI) గురువారం లోక్‌సభ ఎన్నికల డేటా సెట్‌ను విడుదల చేసింది.

Congress: ఎన్నికల నిబంధనలలో సవరణలు.. సుప్రీంలో కాంగ్రెస్ పిటిషన్ 

కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘంపై కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఎన్నికల నిర్వహణ నిబంధనల్లో ఇటీవల ఈసీ సవరణలు చేసింది.

26 Nov 2024

రాజ్యసభ

Rajayasabha: ఆంధ్రప్రదేశ్‌ సహా నాలుగు రాష్ట్రాల్లో రాజ్యసభ ఉపఎన్నికలకు ఈసీ షెడ్యూల్‌

ఆంధ్రప్రదేశ్‌ సహా నాలుగు రాష్ట్రాల్లో రాజ్యసభ ఉపఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) షెడ్యూల్‌ను విడుదల చేసింది.

Sudarshan Reddy: కొత్త ఓటరుగా నమోదుకు, జాబితాల్లో సవరణలకు ఈనెల 28 వరకు అవకాశం: చీఫ్‌ ఎలక్టోరల్‌ అధికారి

కొత్త ఓటరుగా నమోదు చేసుకోవడానికి, జాబితాల్లో సవరణలు చేయడానికి ఈనెల 28వ తేదీ వరకు అవకాశం ఉందని రాష్ట్ర చీఫ్‌ ఎలక్టోరల్‌ అధికారి (సీఈవో) సుదర్శన్‌రెడ్డి తెలిపారు.

By-elections: ఉత్తరప్రదేశ్, కేరళ,పంజాబ్‌లలో ఉప ఎన్నికలు వాయిదా..

ఎన్నికల సంఘం ఉప ఎన్నికల తేదీలపై కీలక నిర్ణయం తీసుకుంది. తొలుత నవంబర్ 13న జరగాల్సిన కేరళ, పంజాబ్, ఉత్తర ప్రదేశ్ (యూపీ)లోని ఉప ఎన్నికలను నవంబర్ 20కి వాయిదా వేసింది.

EC: ఎగ్జిట్ పోల్స్ తప్పుగా ఉంటే ఈవీఎంలను ఎందుకు నిందిస్తారు?విమర్శలపై ఈసీ ఫుల్ క్లారిటీ

హర్యానాలో ఎగ్జిట్ పోల్స్ అన్ని కాంగ్రెస్ గెలుస్తాయని సూచించినా, చివరికి బీజేపీ విజయం సాధించింది.

Election Schedule: మహారాష్ట్ర.. జార్ఖండ్ అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల..పోలింగ్ ఎప్పుడంటే..! 

దేశవ్యాప్తంగా మరోసారి ఎన్నికల నగారా మోగింది. మహారాష్ట్ర, జార్ఖండ్ శాసనసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది.

Assembly Elections: మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలకు నేడు షెడ్యూల్ ప్రకటన

దేశంలో మరోసారి ఎన్నికల సైరెన్ మోగబోతోంది. మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం సర్వ సన్నద్ధంగా ఉంది.

EC: పట్టభద్రుల నియోజవర్గ పరిధిలో ఓటర్ల నమోదుకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ

ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంలో ఓటర్ల నమోదు కోసం ఎన్నికల సంఘం (ఈసీ) నోటిఫికేషన్‌ జారీ చేసింది.

16 Sep 2024

దిల్లీ

AAP: దిల్లీ ముందస్తు ఎన్నికలకు ఆప్‌ డిమాండ్‌.. ఎన్నికలపై ఈసీ కీలక నిర్ణయం..!

ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) రాజీనామా ప్రకటన దిల్లీ రాజకీయాల్లో కీలక పరిణామాన్ని తీసుకువచ్చింది.

20 Aug 2024

తెలంగాణ

Telangana Voters List: నేటి నుంచి కొత్త ఓటు నమోదు,సవరణ ప్రారంభం.. ఇంటింటికీ వెళ్లనున్న బీఎల్‌వోలు

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నక్రమంలో ఎన్నికల సంఘం నూతన ఓటర్ల నమోదు,సవరణ కార్యక్రమాన్నినేటి నుంచి చేపట్టనుంది.

Election schedule: అసెంబ్లీ ఎన్నికల తేదీల ప్రకటన.. జమ్ముకశ్మీర్‌లో 3 దశల్లో పోలింగ్, అక్టోబర్ 4న ఫలితాలు 

దేశంలోని నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది.

Elections: నేడు జమ్ముకశ్మీర్‌ సహా 4 రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధం!

అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఎన్నికల సంఘం నేడు ప్రకటించనుంది. ఈ మేరకు మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికల సంఘం విలేకరుల సమావేశం నిర్వహించనుంది.

Jammu and Kashmir: జమ్ముకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలు.. ఆగస్టు 20లోగా ఓటరు జాబితా సిద్ధం చేయాలని ఆదేశాలు 

జమ్ముకశ్మీర్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలే అన్నారు. ఇప్పుడు దీనికి సంబంధించి సన్నాహాలు కూడా ముమ్మరం చేశారు.

Lok Sabha elections 2024: 642 మిలియన్ల మంది ఓటేశారు.. ప్రపంచ రికార్డు సృష్టించామన్న EC 

భారత ఎన్నికల సంఘం(ECI)సోమవారం లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా విలేకరుల సమావేశాన్ని నిర్వహించింది.

28 May 2024

కేరళ

Rajyasabha: కేరళలోని 3 రాజ్యసభ స్థానాలకు వచ్చే నెలలో ఎన్నికలు.. జూన్ 6న నోటిఫికేషన్ విడుదల 

కేరళలో మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికల తేదీని ఎన్నికల సంఘం ప్రకటించింది. ప్రస్తుత సభ్యుల పదవీకాలం జూలై 1తో ముగియనుంది.

CEC chief Rajiv Kumar: ఓటింగ్ డేటా వివాదంపై సిఈసి వివరణకు సుప్రీం ఓకే 

ఓటరు ఓటింగ్ డేటా వివాదంపై సుప్రీం కోర్టు అడిగిన వివరణలకు కేంద్ర ఎన్నికల కమిషనర్ (సిఈసి) రాజీవ్ కుమార్ ఇవాళ తగిన వివరణ ఇచ్చారు.

Supreme Court: 'ఎన్నికల మధ్య ఓటింగ్‌కు సంబంధించిన డేటాను విడుదల చేయాలని ECని ఆదేశించలేము'.. పిటిషన్‌పై విచారణ వాయిదా వేసిన సుప్రీం 

వెబ్‌సైట్‌లోని డేటాను అప్‌డేట్ చేయడానికి ఉద్యోగులను నియమించడం ఎన్నికల కమిషన్‌కు కష్టమని సుప్రీంకోర్టు శుక్రవారం పేర్కొంది.

Form 17C: ఫారం 17C అంటే ఏమిటి? సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏడీఆర్ .. సరికాదన్న ఎన్నికల సంఘం 

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఫారం 17సీ దేశంలో తరచూ చర్చనీయాంశంగా మారింది.

ECI: కట్టు బాట్లు దాటొద్దు :కాంగ్రెస్,బీజేపీలకు ఈసి లేఖ 

స్టార్ క్యాంపెయినర్లందరూ ప్రవర్తనా నిమావళిని ఖచ్చితంగా పాటించాలని ఎన్నికల సంఘం(ఈసి) ఆదేశించింది.

22 May 2024

మాచర్ల

Pinnelli Ramakrishna Reddy: ఈవీఎంల ధ్వంసం కేసులో పిన్నెల్లికి ఊహించని కష్టాలు !

విధ్వంసం, అరాచకానికి మారు పేరుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అడ్డంగా దొరికి పోయారు.

20 May 2024

తెలంగాణ

Telangana: నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. ఈసీ షరతులతో కూడిన ఆమోదం 

భారత ఎన్నికల సంఘం తెలంగాణలో ఇవాళ మంత్రివర్గ సమావేశం పెట్టుకోవడానికి షరతులతో కూడిన ఆమోదం తెలపడంతో సోమవారం ఇక్కడ సమావేశం కానుంది.

18 May 2024

పల్నాడు

Palanadu: పల్నాడు జిల్లా కలెక్టరుగా లత్కర్ శ్రీకేష్ బాలాజీ.. ఈరోజే బాధ్యతలు చేపట్టాలన్న ఈసీ

పోలింగ్ ముగిసి ఐదు రోజులు కావస్తున్నా పల్నాడు ప్రాంతం ఇంకా ఉద్రిక్తంగానే ఉంది.

AP Violence: మూడు రోజులైనా ఎపిలో ఆగని హింసపై సీఈసీ సీరియస్ .. సీఎస్, డీజీపీ ఢిల్లీ రావాలని ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల తరుణంలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై ఎన్నికల సంఘం సీరియస్‌ అయ్యింది.

11 May 2024

తెలంగాణ

Election cmapiagn -Completed: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఎన్నికల ప్రచారం..144 సెక్షన్​ అమలు

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం ముగిసింది.

Lok Sabha Elections 2024 :మూడో దశలో 65.68% ఓటింగ్.. 4రోజుల తర్వాత తుది పోలింగ్‌ను విడుదల చేసిన ఎన్నికల సంఘం 

లోక్‌సభ ఎన్నికల మూడో దశ పోలింగ్ ముగిసిన నాలుగు రోజుల తర్వాత ఎన్నికల సంఘం మొత్తం ఓటింగ్ శాతం గణాంకాలను విడుదల చేసింది.

Election Notification: లోక్ సభ ఎన్నికల ఏడో దశ నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే..?

దేశంలో సార్వత్రిక ఎన్నికల కోలాహాలం నెలకొంది. ఏడు దశల్లో భాగంగా ఇప్పటికే మూడు ఫేజ్‌ల పోలింగ్ కంప్లీట్ కాగా.. మరో నాలుగు దశల ఎన్నికలు జరగాల్సి ఉంది.

01 May 2024

జనసేన

Janasena: గాజు గ్లాస్ గుర్తుపై ఈసీ వివరణ 

ఇండిపెండెంట్ అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించడంపై జనసేన దాఖలు చేసిన పిటిషన్ పై హై కోర్టులో విచారణ జరిగింది.

28 Apr 2024

మణిపూర్

Loksabha Elections 2024: ఏప్రిల్ 30న మణిపూర్‌లోని 6 పోలింగ్ స్టేషన్లలో రీపోలింగ్ : కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశం

మణిపూర్(Manipur)పార్లమెంటరీ నియోజకవర్గంలోని ఆరు పోలింగ్ స్టేషన్లలో శుక్రవారం నిర్వహించిన ఎన్నికలను(Elections)భారత ఎన్నికల సంఘం(Central Election Commission)శనివారం చెల్లదని ప్రకటించింది.

Election Commission: ప్రధాని మోదీ-రాహుల్ గాంధీ ప్రసంగాలపై ఎన్నికల సంఘం నోటీసు 

ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ ప్రసంగాలను స్వయంచాలకంగా పరిగణిస్తూ ఎన్నికల సంఘం ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన ఆరోపణలపై నోటీసులు జారీ చేసింది.

EVM-VVPAT-Supreme Court: 'మేము ఎన్నికలను నియంత్రించలేము': సుప్రీం కోర్టు

ఈవీఎం(EVM)లలో పోలైన ఓట్లను వీవీపాట్(VVPAT)తో సరిపోల్చి చూడాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు (Supreme Court) కీలక తీర్పునిచ్చింది.

ECI-Jagan: జగన్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన ఈసీ.. ఇద్దరు ఐపీఎస్‌లపై వేటు 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి భారత ఎన్నికల సంఘం (ECI) షాక్ ఇచ్చింది.

మునుపటి
తరువాత