LOADING...

ఉప రాష్ట్రపతి: వార్తలు

25 Aug 2025
కేరళ

Kerala: ఉపరాష్ట్రపతి నామినేషన్‌లో ఎంపీల సంతకాలను ఫోర్జరీ చేసిన కేరళ అభ్యర్థి 

దేశ ఉప రాష్ట్రపతి ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో పెద్ద ఎత్తున మోసం బయటపడింది.

18 Aug 2025
భారతదేశం

Vice President: సీపీ రాధాకృష్ణన్‌కు ప్రత్యర్థి ఎవరు? NDA,INDIA ఉపరాష్ట్రపతి అభ్యర్థుల సంఖ్యా బలం ఏంటి?

మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో NDA అభ్యర్థిగా ప్రకటించింది.

Vice President Election: ఉపరాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్‌ విడుదల - సెప్టెంబర్ 9న ఓటింగ్ 

దేశ రెండో అత్యున్నత రాజ్యాంగ స్థానం అయిన ఉప రాష్ట్రపతి (Vice President of India) పదవికి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది.

24 Jul 2025
భారతదేశం

Vice President: బీజేపీ భావజాలానికి అనుగుణంగా వ్యవహరించే నాయకుడే.. నెక్స్ట్ ఉప రాష్ట్రపతి..!

ఉప రాష్ట్రపతి పదవి ఖాళీ కావడంతో ఎన్డీయే కూటమి ఎవరిని అభ్యర్థిగా ఎంపిక చేస్తుందన్నదానిపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

23 Jul 2025
భారతదేశం

Vice President: ఉప రాష్ట్రపతి ఎన్నికలు నెల రోజుల్లో పూర్తి..! ఎన్నిక ప్రక్రియ ఎలా ఉంటుందంటే..? 

ఉప రాష్ట్రపతిగా ఉన్నజగదీప్ ధన్కర్ తన పదవికి రాజీనామా చేయడంతో,ఆ స్థానం కోసం ఎవరిని ఎంపిక చేస్తారు అనే అంశం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.

PM Modi: ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఉపరాష్ట్రపతిని పరామర్శించిన ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ దిల్లీలోని ఎయిమ్స్‌ ఆస్పత్రికి వెళ్లి, అక్కడ చికిత్స పొందుతున్న ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

09 Mar 2025
ఇండియా

Jagdeep Dhankar: ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్‌కు అస్వస్థత.. ఎయిమ్స్‌లో చికిత్స

భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ అస్వస్థతకు గురికావడంతో ఆయనను దిల్లీలోని ఎయిమ్స్‌లో చేర్పించారు.

08 Jan 2025
తెలంగాణ

Venkaiah Naidu: 'తెలుగు మాట్లాడని వారికి ఓటేయొద్దు'.. వెంకయ్యనాయుడు హెచ్చరిక

తెలుగులో మాట్లాడని వారికి ఓటు వేయకూడదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగులో పాలించని ప్రభుత్వాలను ఇంటికి సాగనంపాలని ఆయన సూచించారు.

Jadgeep Dhankhar: ఉప రాష్ట్రపతిని మిమిక్రీ చేయడం దురదృష్టకరం: ప్రధాని మోదీ 

ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్‌ను తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపి కళ్యాణ్ బెనర్జీ అవమానకరంగా మిమిక్రీ చేయడం దురదృష్టకరమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.