కేరళ: వార్తలు
Karnataka: ఆవును చంపిందన్న కోపంతో.. పులులకు విషం పెట్టిన వ్యక్తి అరెస్టు
తమిళనాడు-కేరళ సరిహద్దుల్లోని కర్ణాటక రాష్ట్ర చామరాజనగర జిల్లా హనూరు తాలూకాలో ఉన్న మలెమహదేశ్వర వన్యప్రాంతంలో ఇటీవల ఐదు పులులు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందిన ఘటనపై అటవీ శాఖ అధికారులు విచారణ జరిపారు.
F 35B Fighter Jet: తిరువనంతపురంలో నిలిచిన బ్రిటన్ ఎఫ్-35.. 10 రోజులుగా రన్వే పైనే!
ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన యుద్ధ విమానాల్లో ఒకటైన బ్రిటన్ ఎఫ్-35బీ (F-35B) ఫైటర్ జెట్ ప్రస్తుతం కేరళలోని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలోనే ఉంది.
Corona Virus: దేశంలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు.. 24 గంటల్లో 163 కేసులు
దేశంలో కోవిడ్ వైరస్ కేసులు తగ్గుముఖం పట్టాయి. కొన్ని రోజులుగా 300కిపైగా నమోదవుతున్న కేసులు ఇప్పుడు 200లోపే నమోదవుతున్నాయి.
British F 35 Fighter Jet: ఎఫ్-35 యుద్ధ విమానం కేరళలో ఎమర్జెన్సీ ల్యాండింగ్
కేరళలోని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో బ్రిటన్కు చెందిన ఎఫ్-35బీ యుద్ధ విమానం అత్యవసరంగా ల్యాండింగ్ చేసిన ఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది.
Kerala: కేరళ తీరంలో సింగపూర్ జెండాతో కూడిన ఓడలో పేలుడు.. స్పందించిన నేవీ
కేరళ సముద్ర తీరంలో సోమవారం ఉదయం భారీ నౌకా ప్రమాదం సంభవించింది.
Covid Cases: దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా.. 65 మంది మృతి!
భారతదేశంలో కోవిడ్ మహమ్మారి మళ్లీ క్రమంగా విజృంభిస్తోంది.
Kerala: 270 సంవత్సరాల తర్వాత పద్మనాభస్వామి ఆలయంలో అరుదైన 'మహా కుంభాభిషేకం'
ఘనమైన చరిత్ర కలిగిన కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో ఉన్న శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో సుదీర్ఘ విరామం తర్వాత ఒక మహత్తరమైన ఆధ్యాత్మిక ఘట్టం జరగనుంది.
Jyoti Malhotra: జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనకు సీఎం అల్లుడు స్పాన్సర్.. బీజేపీ సంచలన ఆరోపణలు
పాకిస్థాన్ నిఘా సంస్థలకు భారత్కు చెందిన సున్నితమైన సమాచారాన్ని అందిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్టయ్యింది.
Kerala: రుతుపవనాల కారణంగా కురుస్తున్న భారీ వర్షాలతో కేరళ అతలాకుతలం .. అనేక ప్రాంతాల్లో నిలిచిన విద్యుత్ సరఫరా
రుతుపవనాల ప్రభావంతో కేరళ రాష్ట్రంలో తీవ్రమైన వర్షాలు కురుస్తున్నాయి.
Covid-19: దేశంలో మళ్లీ కరోనా అలెర్ట్.. వెయ్యి దాటిన యాక్టివ్ కేసులు!
దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. భారత్లో యాక్టివ్ కేసుల సంఖ్య 1010కు చేరినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారికంగా వెల్లడించింది.
Kerala: కొచ్చిన్ తీరంలో లైబీరియా నౌకకి ప్రమాదం.. తీరానికి కొట్టుకొస్తున్న నీట మునిగిన కంటెయినర్లు
కేరళ రాష్ట్రంలోని కొచ్చిన్ తీరంలో ప్రమాదానికి గురైన లైబీరియా నౌక ఘటనలో,మునిగిన కంటెయినర్లలో కొన్ని సోమవారం తీరానికి చేరుకున్నాయి.
Delhi rains: దిల్లీని ముంచెత్తిన భారీ వర్షాలు.. 180కి పైగా విమానాలపై ప్రభావం
దేశ రాజధాని దిల్లీలో శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు ఎడతెరిపిలేకుండా కురిసిన భారీ వర్షాలు నగరాన్ని ముంచెత్తాయి.
Hazardous cargo: కేరళ తీరంలో లైబీరియా నౌక మునిగింది.. హై అలర్ట్ ప్రకటించిన అధికారులు
లైబీరియాకు చెందిన భారీ నౌక 'ఎంఎస్సీ ఎల్సా-3' కేరళ తీరానికి 38 నాటికల్ మైళ్ల దూరంలో శనివారం ప్రమాదానికి గురైంది. మొదట నౌక ఒక వైపు ఒరిగిపోవడంతో పలు కంటైనర్లు సముద్రంలోకి పడిపోయాయి.
Bypolls 2025: ఆ నాలుగు రాష్ట్రాల్లో బైఎలక్షన్స్.. ఈసీ షెడ్యూల్ విడుదల
దేశంలో మరోసారి ఎన్నికల జోష్ నెలకొననుంది.
IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
వచ్చే వారం కేరళలో విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది.
South West Monsoon: ఈసారి ముందుగానే నైరుతి రుతుపవనాలు.. మే 27న కేరళలోకి ఎంట్రీ!
ఈసారి నైరుతి రుతుపవనాలు (South West Monsoon) సాధారణ తేదీ కంటే ముందే దేశంలోకి ప్రవేశించనున్నాయి.
Vizhinjam Seaport: అదానీ గ్రూప్ అభివృద్ధి చేసిన విజిన్జమ్ అంతర్జాతీయ ఓడరేవును జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ
కేరళలో నిర్మించిన కొత్త విజిన్జం బహుళ ప్రయోజనాల పోర్టును (Vizhinjam Seaport) ప్రధాని నరేంద్ర మోదీ దేశానికి అంకితమిచ్చారు.
Kerala: కశ్మీర్ ఉగ్రవాద దాడి నుండి తృటిలో తప్పించుకున్న కేరళ హైకోర్టు న్యాయమూర్తులు,ఎమ్మెల్యేలు
జమ్ముకశ్మీర్లోని పహల్గాం ప్రాంతంలో ఇటీవల ఉగ్రవాదులు జరిపిన దారుణ దాడి దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది.
Kerala Tour: హౌస్బోట్లో అరేబియా తీర విహారం.. స్వర్గం లాంటి అనుభూతి
టెక్నాలజీతో మెరుగైన రూపం దిద్దుకున్న రామాయణ గాథ, అరేబియా సముద్రాన్ని తాకిన గంగాధరుని విగ్రహం, అనంత సంపదను నిధులుగా దాచిన అనంత పద్మనాభ స్వామి ఆలయం, భారతీయ మూర్తులకు పాశ్చాత్య రీతిలో రంగులు నింపిన రవివర్మ చిత్రకళా భవనం... ఇవన్నీ కేరళ సుందర దృశ్యాల కథలు.
MA Baby: వామపక్ష పార్టీకి నూతన సారధి.. సీపీఎం చీఫ్గా ఎం.ఎ.బేబీ ఎంపిక
వామపక్ష రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీపీఎం నూతన ప్రధాన కార్యదర్శిగా కేరళ మాజీ మంత్రి ఎం.ఎ.బేబీ (M.A. Baby)ని ఎంపిక చేశారు.
Kerala: కేరళలో అధిక స్థాయిలో అతినీలలోహిత కిరణాలు.. పాలక్కాడ్లో రెడ్ అలర్ట్ జారీ
కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో ఆ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ రెడ్ అలర్ట్ ప్రకటించింది.
Sabarimala darshan route : శబరిమల దర్శనం మార్గంలో కీలక మార్పు.. భక్తులకు మరింత సౌలభ్యం
అయ్యప్ప భక్తుల చిరకాల కోరికను పరిగణనలోకి తీసుకున్న ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు (TDB) శబరిమలలోని 'దర్శనం' మార్గాన్ని మార్చాలని నిర్ణయం తీసుకుంది.
UAE: యూఏఈలో ఇద్దరు కేరళ వాసుకు మరణశిక్ష అమలు..!
యూఏఈలో హత్యలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఇద్దరు భారతీయులకు ఉరిశిక్ష అమలు చేశారు.
Israel: ఇజ్రాయెల్-జోర్డాన్ బోర్డర్లో కాల్పులు.. కేరళకు చెందిన థామస్ గాబ్రియేల్ మృతి
జోర్డాన్ నుంచి ఇజ్రాయెల్లోకి అక్రమంగా ప్రవేశిస్తున్న వ్యక్తిపై ఇజ్రాయెల్ భద్రతా సిబ్బంది కాల్పులు జరిపారు.
Kerala: కేరళలో యువకుడి దారుణం.. ప్రియురాలిని ఇంటికి తెచ్చి.. ఆపై ఇంట్లోవాళ్లని హతమార్చి!
కేరళలో ఘోర ఘటన చోటుచేసుకుంది.ఓ యువకుడు తన కుటుంబ సభ్యులతో పాటు ప్రియురాలిపై దాడికి పాల్పడ్డాడు.
Kerala college ragging horror: ప్రైవేట్ భాగాలపై డంబెల్స్.. కంపాస్లతో గుచ్చి.. 3 నెలలు కొట్టి.. కేరళ విద్యార్థుల ర్యాగింగ్
కొట్టాయం ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలో ర్యాగింగ్కి పాల్పడ్డ ఆరోపణలపై గాంధీనగర్ పోలీసులు ఐదుగురు విద్యార్థులను అరెస్టు చేశారు.
Ramdev Baba: పతంజలి వివాదం..రామ్దేవ్ బాబాకు అరెస్ట్ వారెంట్ జారీ
యోగా గురువు, పతంజలి ఆయుర్వేద సంస్థ వ్యవస్థాపకుడు రామ్దేవ్ బాబా, సంస్థ ఎండీ ఆచార్య బాలకృష్ణకు కేరళ హైకోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
Heatwave: ఇప్పుడే ఉక్కపోత మొదలైంది.. రాబోయే రోజుల్లో మరింత తీవ్రత!
సాధారణంగా వేసవి కాలం అంటే ఏప్రిల్, మే నెలలని భావిస్తారు. కానీ వాతావరణ మార్పుల ప్రభావంతో జనవరి, ఫిబ్రవరి నుంచే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.
Sharon Raj murder: బాయ్ఫ్రెండ్ను చంపిన కేసులో యువతికి కేరళ కోర్టు ఉరిశిక్ష
తిరువనంతపురం న్యాయస్థానం (Kerala Court) ప్రియుడిని హత్య చేసిన కేసులో సంచలన తీర్పు ప్రకటించింది.
Gopan Swamy 'Samadhi': కేరళ సమాధి కేసులో ఆసక్తికర మలుపు.. ప్రాథమిక విచారణలో ఎలాంటి అనుమానాస్పద అంశాలు లేవు
కేరళలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన నెయ్యట్టింకర సమాధి కేసు ఆసక్తికర మలుపు తీసుకుంది.
Kerala: ఆ జీవ సమాధిని తవ్వండి.. కేరళ హైకోర్టు ఆదేశం
కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో ఒక వ్యక్తి జీవ సమాధి వ్యవహారం తీవ్ర వివాదాస్పదంగా మారింది.
Kallakkadal:కేరళ,తమిళనాడు తీర ప్రాంతాల్లో 'కళ్లక్కడల్' ముప్పు.. కేంద్ర ప్రభుత్వ సంస్థ ముందస్తు హెచ్చరిక జారీ
కేంద్ర ప్రభుత్వ సంస్థ హెచ్చరికల ప్రకారం, కేరళ, తమిళనాడు తీర ప్రాంతాలను "కల్లక్కడల్" ముప్పు ఉక్కిరిబిక్కిరి చేయనుందని తెలియజేశారు.
Kerala: కేరళలో దళిత క్రీడాకారిణిపై లైంగిక వేధింపులు.. 44 మంది అరెస్టులు
కేరళలో ఓ దళిత అథ్లెట్పై దాదాపు 60 మంది లైంగిక హింసకు పాల్పడ్డ ఘటన ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
Kerala: కేరళలో దారుణం.. 18 ఏళ్ల అథ్లెట్పై 60 మందికి పైగా లైంగిక వేధింపులు
కేరళలో అమానవీయమైన ఘటన వెలుగులోకొచ్చింది. 18 ఏళ్ల అథ్లెట్పై దాదాపు 60 మందికి పైగా వ్యక్తులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు.
Honey Rose: హనీరోజ్పై అసభ్యకర కామెంట్స్.. ప్రముఖ వ్యాపార వేత్త.. వయనాడ్లో అరెస్ట్
ప్రఖ్యాత మలయాళ నటి హనీ రోజ్ ఫిర్యాదు మేరకు ప్రముఖ వ్యాపారవేత్త బాబీ చెమ్మన్నూర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Kerala High Court: కేరళ హైకోర్టు కీలక తీర్పు.. శరీరాకృతిపై కామెంట్లు కూడా లైంగిక వేధింపులే
కేరళ హైకోర్టు మహిళపై లైంగిక వేధింపుల కేసులో కీలక వ్యాఖ్యలు చేసింది. మహిళల శరీరాకృతి గురించి తప్పుడు వ్యాఖ్యలు చేయడం, వారి గౌరవాన్ని ఉద్దేశపూర్వకంగా భంగం కలిగించడమే అని హైకోర్టు పేర్కొంది.
Kerala: కేరళలో సీపీఎం నేత హత్య కేసు.. 9 ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు కోర్టు జీవిత ఖైదు
2005లో కేరళలో సంచలనం సృష్టించిన సీపీఎం కార్యకర్త రిజిత్ శంకరన్ హత్య కేసులో కోర్టు కీలక తీర్పు ఇచ్చింది.
Honey Rose: సోషల్మీడియా వేదికగా నటి హనీ రోజ్ కి వేధింపులు.. 27 మందిపై కేసు
నటి హనీ రోజ్ (Honey Rose) ఇటీవల పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే. తాను సోషల్ మీడియా వేదికగా వేధింపులను ఎదుర్కొంటున్నానని, ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశానని ఆదివారం ఒక పోస్ట్లో పేర్కొన్నారు.
Kerala: పురాతన సంప్రదాయానికి ముగింపు పలికిన కేరళ దేవాలయం.. పురుషులు దుస్తులు తొలగించే నియమాల తొలగింపు
కేరళలోని ఒక ప్రముఖ హిందూ సన్యాసి, దేవాలయాలలో పాటించబడుతున్న పురాతన సంప్రదాయాలకు స్వస్తి పలికారు.
'Extending...help': యెమెన్ లో కేరళ నర్సుకు మరణశిక్ష.. భారత ప్రభుత్వం కీలక ప్రకటన
యెమెన్లో కేరళకు చెందిన నర్సు నిమిషప్రియ (36)కు మరణశిక్ష విధించిన విషయం పై భారత విదేశాంగశాఖ స్పందించింది.
Kerala: గంజాయి కేసులో కేరళ ఎమ్మెల్యే కొడుకు అరెస్టు.. సీపీఎం నేత ప్రతిభ వివరణ
కేరళ ఎమ్మెల్యే, సీపీఎం నేత యు. ప్రతిభ కొడుకు గంజాయి కేసులో ఎక్సైజ్ శాఖ అధికారులు అరెస్టు చేశారు.
Kerala: కేరళలో న్యూక్లియర్ పవర్స్టేషన్ ఏర్పాటు!
కేరళలో అణువిద్యుత్ కేంద్రాన్ని స్థాపించడానికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని అధికారిక వర్గాలు తెలిపాయి.
Fire Accident: బోగీలలో మంటలు... నిలిచిపోయిన అలప్పుళ ఎక్స్ప్రెస్
ధనాబాద్ జంక్షన్ నుంచి అలప్పుళ వెళ్లే అలప్పుళ్ల ఎక్స్ప్రెస్ రైలు (13351) కేరళ రాష్ట్రంలోని మధుకరై స్టేషన్ వద్ద అగ్ని ప్రమాదానికి గురైంది.