కేరళ: వార్తలు
BJP: కేంద్ర నిధులను కేరళ వృథా చేసింది... బీజేపీ ఆరోపణలు!
కేంద్ర ప్రభుత్వం వయనాడ్ బాధితులకు అవసరమైన పునరావాసం కోసం కేటాయించిన నిధులను కేరళ ప్రభుత్వం సరైన విధంగా వినియోగించలేదని బీజేపీ సీనియర్ నేత ప్రకాష్ జవదేకర్ చెప్పారు.
Kerala Accident: కేరళలో బస్సును కారు ఢీకొని.. ఐదుగురు వైద్య విద్యార్థులు మృతి
కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.అలప్పుజా జిల్లా లో కారు,బస్సు ఢీకొన్నాయి.
Kerala: 1500 మంది ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ ఉపాధ్యాయులకు పెన్షన్.. వడ్డీతో సహా వసూలు చేయాలని మంత్రి ఆదేశం
సమాజంలోని బలహీన వర్గాలకు, ముఖ్యంగా వృద్ధులు, వికలాంగులు, ఇతర అర్హులైన వారికి సామాజిక భద్రత పింఛన్లు (Pensions) ప్రభుత్వ అధికారులు అక్రమంగా పొందుతున్నారు.
Allu Arjun: కేరళలో గ్రాండ్ గా పుష్ప 2 ఫ్రీ రిలీజ్ వేడుక.. పెద్ద ఎత్తున్న చేరుకుంటున్న అభిమానులు
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప 2 ప్రమోషన్స్ గట్టిగానే కొనసాగుతున్నాయి.
Priyanka Gandi: విజయం దిశగా ప్రియాంక గాంధీ.. వయనాడ్లో 2 లక్షలకు పైగా ఆధిక్యం
కేరళలోని వయనాడ్ లోక్సభ ఉప ఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడుతున్నాయి. కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ తొలిసారి ఎన్నికల బరిలో నిలిచింది.
Wayanad bypolls: వాయనాడ్లో రేపు లోక్సభ ఉప ఎన్నికలు .. సత్తా చాటేదెవరో?
కేరళలోని వయనాడ్ పార్లమెంట్ స్థానానికి రేపు (బుధవారం)పోలింగ్ జరగనుంది.
whatsApp: కేరళలో ప్రత్యేక వర్గం పేరుతో ఐఏఎస్ అధికారుల వాట్సప్ గ్రూపు ఏర్పాటుపై వివాదం..
కేరళలో ఐఏఎస్ అధికారుల ఒక ప్రత్యేక వర్గం పేరుతో ఏర్పాటుచేసిన వాట్సప్ గ్రూప్ వివాదానికి దారి తీసింది.
Sabarimala pilgrims: శబరిమల యాత్రికులకు టీడీబీ రూ. 5 లక్షల ఉచిత బీమా
ఈ ఏడాది మండలం-మకరవిలక్కు యాత్రా సీజన్ నేపథ్యంలో శబరిమల ఆలయాన్ని దర్శించడానికి వచ్చే భక్తులకు ప్రతీ ఒక్కరికీ రూ.5 లక్షల ఉచిత బీమా అందించనున్నారు.
Kerala : కేరళ ఆలయంలో బాణాసంచా పేలుడు.. 150 మందికి పైగా గాయాలు
కేరళలో ఓ విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది.
Online Trading: ఆన్లైన్ ట్రేడింగ్ మోసం.. రూ.87 లక్షలు దోచేసిన సైబర్ మోసగాళ్లు
కొచ్చులూర్కు చెందిన 62 ఏళ్ల వృద్ధ మహిళను ఆన్లైన్ ట్రేడింగ్ మోసంలో మోసం చేసి రూ.87 లక్షలు వసూలు చేశారు.
Murine Typhus: కేరళలో మరో అరుదైన వ్యాధి.. మురిన్ టైఫస్ లక్షణాలు,చికిత్స, నివారణ
కేరళకు చెందిన 75 ఏళ్ల వృద్ధుడికి ఇటీవల అరుదైన బ్యాక్టీరియా వ్యాధి మురిన్ టైఫస్ సోకింది.
Monkeypox: కేరళలో మరో మంకీపాక్స్ కేసు నమోదు
ప్రపంచ దేశాల్లో కలకలం రేపిన ప్రాణాంతక మంకీపాక్స్ (ఎంపాక్స్) కేసుల సంఖ్య భారత్లో మూడుకు చేరింది.
Kerala: బ్రెయిన్ ఈటింగ్ అమీబా ఇన్ఫెక్షన్తో కేరళ వ్యక్తి మృతి
కేరళలోని కాసర్గడ్ జిల్లాకు చెందిన 38 ఏళ్ల మణికందన్ అనే వ్యక్తి బ్రెయిన్ ఈటింగ్ అమీబా (Brain Eating Amoeba Infection) వ్యాధితో మరణించాడు.
Pager Blasts: లెబనాన్ పేజర్ పేలుళ్ల వెనుక కేరళ వ్యక్తి? దర్యాప్తులో సంచలన విషయాలు!
లెబనాన్లో హిజ్బొల్లా టార్గెట్గా జరిగిన పేజర్ పేలుళ్ల ఘటన ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే.
Nipah: కేరళలో నిపాతో వ్యక్తి మృతి.. అప్రమత్తమైన ప్రభుత్వం.. 151 మందితో కాంటాక్ట్ లిస్ట్
కేరళలో నిపా వైరస్ వల్ల ఒక వ్యక్తి మరణించినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
Special Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఓనం సందర్భంగా కేరళకు ప్రత్యేక రైళ్లు
రైల్వే ప్రయాణికుల కోసం రైల్వే శాఖ కీలక ప్రకటన చేసింది. ఓనం పండగ సందర్భంగా ప్రయాణికుల కోసం భారత రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు అధికారులు ప్రకటించారు.
Pr Sreejesh: శ్రీజేష్కు భారీ నజరానా ప్రకటించిన కేరళ ప్రభుత్వం
పారిస్ ఒలింపిక్స్లో వరుసగా రెండో పతకం సాధించడంలో కీలకపాత్ర పోషించిన భారత హాకీ గోల్కీపర్గా పేరుగాంచిన పీఆర్ శ్రీజేష్కు కేరళ ప్రభుత్వం బుధవారం రూ.2కోట్ల నగదు పురస్కారాన్ని ప్రకటించింది.
Ukraine-Russia War: ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో మరో భారతీయుడు మృతి
ఉక్రెయిన్పై యుద్ధంలో రష్యా సైన్యంలో పనిచేస్తున్న భారతీయుడు బాంబు దాడిలో మరణించాడు. అతను కేరళలోని త్రిసూర్ జిల్లా నుంచి రష్యా వెళ్లాడు.
Wayanad landslide: 'మీ ధైర్యం, త్యాగం మరువలేము'.. ఆర్మీ సైనికులకు సెల్యూట్
కేరళలోని వాయనాడ్లో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో 413 మందికిపైగా మరణించారు. ఇంకా 152 మంది అచూకీ తెలియాల్సి ఉంది.
Wayanad Landslide: వాయనాడ్ విపత్తు కోసం నిధులు సేకరించిన 13 ఏళ్ల బాలిక ..
భారీ వర్షాలు,కొండచరియలు విరిగిపడటంతో కేరళలోని వాయనాడ్లో చుట్టుపక్కల ప్రాంతాలన్నీ విధ్వంసం సృష్టించాయి.
Kerala:మెదడు తిన్న అమీబా కారణంగా 6 నెలల్లో 5 మరణాలు.. తిరువనంతపురంలో అత్యధిక కేసులు
ఈ ఏడాది జనవరి నుంచి జూలై వరకు కేరళలో మెదడును తినే అమీబా (అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్) మొత్తం 15 కేసులు నమోదయ్యాయి, అందులో 5 మంది మరణించారు.
కేరళ విషాదం.. రూ. కోటీ విరాళం అందించిన చిరంజీవి, రామ్ చరణ్
ఒకరికి సాయం చేయడంలో ఎల్లప్పుడూ మెగాస్టార్ చిరంజీవి ముందుంటారు. తాజాగా కేరళలోని వయనాడ్ బాధితులను అదుకొని మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు.
Wayanad tragedy: వయనాడ్ విషాదానికి గోహత్యలే కారణం.. బీజేపీ నేత సంచలన ఆరోపణ
కేరళలోని వయనాడ్ కొండచరియలు విరిగిన ఘటన యావత్ ప్రపంచాన్ని కలిచివేసింది. ఇప్పటికే ఈఘటనలో 360 మందికి పైగా ప్రజలు ప్రాణాలను కోల్పోయారు.
Wayanad Landslides: వాయనాడ్ జలవిలయం.. 344కి చేరిన మృతుల సంఖ్య
కేరళ రాష్ట్రం వాయనాడ్లో కొండచరియలు విరిగిపడిన ఘటన యావత్ దేశాన్ని కలిచివేసింది. ఈ ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 344కి చేరుకుంది.
కేరళ డిజాస్టర్.. 256 కి చేరిన మృతి మృతుల సంఖ్య.. 200 మందికి పైగా గల్లంతు
కేరళలోని వయనాడ్లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మరణాల సంఖ్య 256కి చేరుకుంది.
Kerala Floods: కేరళకు ఏడు రోజుల ముందే హెచ్చరించాం : అమిత్ షా
కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని కేరళకు ఏడు రోజులు ముందే హెచ్చరికలు జారీ చేశామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పేర్కన్నారు.
Kerala: వాయనాడ్లో ప్రకృతి బీభత్సం... ఇప్పటివరకు 143 మంది మృతి
భారీ వర్షాల కారణంగా మంగళవారం ఉదయం కేరళలోని వాయనాడ్ జిల్లాలో పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి.
Wayanad Landsildes : కొండచరియలు విరిగిపోవడానికి కారణమేమిటి.. ప్రమాదానికి ముందు సంకేతాలివే!
కేరళలోని వయనాడ్ జిల్లాలో మెప్పాడి సమీపంలోని వివిధ ప్రాంతాలలో మంగళవారం భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి.
Kerala landslides: విరిగిపడిన కొండచరియలు.. 11మంది మృతి.. శిథిలాల క్రింద వందలాది మంది..!
కేరళలోని వాయనాడ్ జిల్లాలోని మెప్పాడి సమీపంలోని కొండ ప్రాంతాలలో ఈరోజు (మంగళవారం) తెల్లవారుజామున భారీ కొండచరియలు విరిగిపడ్డాయి.
Kerala: కేరళలో నిఫా వైరస్తో 14 ఏళ్ల చిన్నారి మృతి
కేరళలోని మలప్పురం జిల్లాకు చెందిన 14 ఏళ్ల బాలుడు నిపా వైరస్తో మృతి చెందాడు.చిన్నారికి పరీక్షలు నిర్వహించగా నిపా వైరస్ పాజిటివ్గా తేలింది.
Kerala: ఆసుపత్రి లిఫ్ట్లో ఒకటిన్నర రోజు ఇరుకుపోయిన రోగి .. ముగ్గురు ఉద్యోగుల సస్పెండ్
తిరువనంతపురం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లోని లిఫ్ట్లో రోగి ఇరుక్కుపోవడంతో, కేరళ ఆరోగ్య శాఖ ఇప్పుడు పెద్ద చర్య తీసుకుంది.
Brain-eating amoeba: కేరళలో నాల్గవ చిన్నారికి అరుదైన మెదడు తినే అమీబా ఇన్ఫెక్షన్ నిర్ధారణ
ఉత్తర కేరళలోని పయోలికి చెందిన 14 ఏళ్ల బాలుడు మే నుండి అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ బారిన పడిన నాల్గవ చిన్నారి అయ్యాడు.
Kerala: కేరళలో రుతుపవనాలు తీవ్రతరం.. 6 జిల్లాలకు ఎల్లో అలర్ట్
కేరళలో నైరుతి రుతుపవనాలు తీవ్రరూపం దాల్చడంతో జులై 2న 6 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు.
kerala: రైలు మిడిల్ బెర్త్ పడి కేరళ వ్యక్తి మృతి
కేరళకు చెందిన 60 ఏళ్ల వ్యక్తిపై గత వారం ట్రైన్ లోని మిడిల్ బెర్త్కు సపోర్టింగ్గా ఉన్నహుక్ తెగి పడటంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
IIT Kharagpur: ఐఐటీ ఖరగ్పూర్లోబయోటెక్నాలజీ విద్యార్థిని ఆత్మహత్య
ఐఐటీ ఖరగ్పూర్లో తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు ఇన్స్టిట్యూట్ సోమవారం తెలిపింది.
PM Modi's meet with Pope: పోప్ కు మీరిచ్చే గౌరవం ఇదేనా ? కాంగ్రెస్ ను నిలదీసిన బీజేపీ
ఇటలీలో జరుగుతున్న జీ7 సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ, పోప్ ఫ్రాన్సిస్ల మధ్య జరిగిన సమావేశాన్ని అవహేళన చేస్తూ కాంగ్రెస్ పార్టీ కేరళ యూనిట్ సోషల్ మీడియాలో చేసిన వ్యంగ్య పోస్ట్ పై బీజేపీ తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసింది.
Veena George: 'సహాయక చర్య కోసం కువైట్కు వెళ్లేందుకు అనుమతించలేదు...': కేరళ మంత్రి
తనను కువైట్ వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించలేదని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ పేర్కొన్నారు.
Suresh Gopi: ప్రధాని మోదీ కేబినెట్లో కొనసాగడం గర్వంగా ఉంది: సురేష్ గోపీ
కేంద్ర మంత్రివర్గం నుంచి తాను తప్పుకుంటున్నట్లు వస్తున్న వార్తలను నటుడు సురేష్ గోపీ తీవ్రంగా ఖండించారు.
Suresh Gopi: కేబినెట్లో చోటు కోరుకోవడం లేదన్న కేరళ బీజేపీ ఎంపీ
కేరళలోని త్రిసూర్లో బీజేపీకి చెందిన ఏకైక ఎంపీ సురేష్ గోపీ ఆదివారం రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, తనకు క్యాబినెట్ పదవి వద్దు అని ప్రకటించారు.
Suresh gopi: కేరళలో బీజేపీ బోణి.. మళయాళ నటుడు సురేష్ గోపి విజయం
ప్రముఖ మలయాళ నటుడు, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సురేష్ గోపి కేరళలోని త్రిసూర్ నియోజకవర్గం నుంచి లోక్సభ ఎన్నికల్లో ముందంజలో ఉన్నారు.