NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / Online Trading: ఆన్‌లైన్ ట్రేడింగ్ మోసం.. రూ.87 లక్షలు దోచేసిన సైబర్ మోసగాళ్లు
    తదుపరి వార్తా కథనం
    Online Trading: ఆన్‌లైన్ ట్రేడింగ్ మోసం.. రూ.87 లక్షలు దోచేసిన సైబర్ మోసగాళ్లు
    ఆన్‌లైన్ ట్రేడింగ్ మోసం.. రూ.87 లక్షలు దోచేసిన సైబర్ మోసగాళ్లు

    Online Trading: ఆన్‌లైన్ ట్రేడింగ్ మోసం.. రూ.87 లక్షలు దోచేసిన సైబర్ మోసగాళ్లు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 27, 2024
    11:43 am

    ఈ వార్తాకథనం ఏంటి

    కొచ్చులూర్‌కు చెందిన 62 ఏళ్ల వృద్ధ మహిళను ఆన్‌లైన్ ట్రేడింగ్ మోసంలో మోసం చేసి రూ.87 లక్షలు వసూలు చేశారు.

    ఈమధ్యే కొత్త పెట్టుబడి అవకాశాలను అన్వేషిస్తున్న సమయంలో, భారీ లాభాల వాగ్దానాలతో మోసగాళ్లు ఆమెను ఆకర్షించారు.

    ఈ సీనియర్ సిటిజన్‌కు ముందుగా ట్రేడింగ్ అనుభవం ఉన్నప్పటికీ, మోసగాళ్లు స్టాక్ మార్కెట్‌పై ఆమెకు నమ్మకాన్ని కలిగించారు.

    ప్రారంభంలో చిన్న మొత్తంలోనే ఆమె పెట్టుబడి పెట్టగా, ఆమెకు కొన్ని లాభాలు కూడా అందించారు. దీంతో మరింత నమ్మకం పెరిగి, ఆమె పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టింది.

    లాభాలను అడ్డుకొని మరింత పెట్టుబడి పెట్టాలని మోసగాళ్లు ఆమెను ఒత్తిడి చేశారు. ఆమె పెట్టిన లాభాలను చూపించేందుకు నకిలీ వెబ్‌సైట్ ఉపయోగించి భారీ లాభాలను చూపించారు.

    Details

    పలు సెక్షన్ల కింద కేసు నమోదు 

    ప్రతి సారి తాను డబ్బు పెట్టినప్పుడు, మరింత పెట్టాలని చెప్పారు. ఒక దశలో మోసాన్ని గుర్తించానని బాధితురాలు తెలిపారు.

    సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 22 వరకు ఆమె నలుగురు వ్యక్తుల బ్యాంక్ ఖాతాల్లో డబ్బు బదిలీ చేసింది. అయితే, మోసాన్ని గుర్తించి ఫిర్యాదు చేయడంలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

    దీన్ని అడ్డగా చేసుకుని మోసగాళ్లు మొత్తం డబ్బును గుంజేసినట్లు పోలీసులకు తెలిపింది. ఈ కేసులో సిటీ సైబర్ పోలీస్ దర్యాప్తును ప్రారంభించింది.

    భారతీయ న్యాయ సంహిత 318 (4) క్రిమినల్ బ్రిచ్ ఆఫ్ ట్రస్ట్, 319 (2) చీటింగ్ బై పర్సనేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 66 (D) కింద కేసు నమోదు చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కేరళ
    ఇండియా లేటెస్ట్ న్యూస్

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    కేరళ

    Kerala: కేరళలో అరుణాచల్‌ ప్రదేశ్‌ వలస కార్మికుడు దారుణ హత్య అరుణాచల్ ప్రదేశ్
    Kerala Raging: వాయనాడ్ హాస్టల్ లో ర్యాగింగ్..బట్టలు విప్పి ఉరేగింపు ..కేసులో సంచలన విషయాలు భారతదేశం
    Studen Suspend from Tiss: దేశ వ్యతిరేక చర్యలతో టిస్ క్యాంపస్ నుంచి పరిశోధక విద్యార్థి సస్పెండ్ ముంబై
    Accident In Kannur: కన్నూర్‌లో కారు, లారీ ఢీకొని.. చిన్నారి సహా ఐదుగురు మృతి  రోడ్డు ప్రమాదం

    ఇండియా లేటెస్ట్ న్యూస్

     సూరత్‌లో దారుణం; కూతురుని 25సార్లు కత్తితో పొడిచి హత్య చేసిన తండ్రి సూరత్
    మణిపూర్‌లో శాంతి పునరుద్ధరణకు 5 కీలక నిర్ణయాలు  అమిత్ షా
    భారత్‌లో రాజకీయాలు చేయడం కష్టం; ప్రధాని మోదీ, బీజేపీ పాలనపై రాహుల్ గాంధీ విమర్శలు  రాహుల్ గాంధీ
    ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం: రవాణా మంత్రి  కర్ణాటక
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025