NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Suresh gopi: కేరళలో బీజేపీ బోణి.. మళయాళ నటుడు సురేష్ గోపి విజయం
    తదుపరి వార్తా కథనం
    Suresh gopi: కేరళలో బీజేపీ బోణి.. మళయాళ నటుడు సురేష్ గోపి విజయం
    కేరళలో బీజేపీ బోణి.. మళయాళ నటుడు సురేష్ గోపి విజయం

    Suresh gopi: కేరళలో బీజేపీ బోణి.. మళయాళ నటుడు సురేష్ గోపి విజయం

    వ్రాసిన వారు Stalin
    Jun 04, 2024
    03:21 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రముఖ మలయాళ నటుడు, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సురేష్ గోపి కేరళలోని త్రిసూర్ నియోజకవర్గం నుంచి లోక్‌సభ ఎన్నికల్లో ముందంజలో ఉన్నారు.

    భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) వెబ్‌సైట్ ప్రకారం,గోపి 73,120 ఓట్ల తేడాతో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా(సి.పి.ఐ) అభ్యర్థి సునీల్‌కుమార్‌పై ఆధిక్యంలో ఉన్నారు. బిజెపికి, ఈ విజయం కీలకం కావచ్చు.

    ఇప్పటివరకు పార్టీకి అంతుచిక్కని రాష్ట్రమైన కేరళలో ఆ పార్టీ లోక్‌సభ స్థానాన్ని గెలుచుకోవడం ఇదే మొదటిసారి.

    details 

    రాజకీయ చరిత్ర 

    ఏప్రిల్ 2016లో రాష్ట్రపతి రాజ్యసభ సభ్యునిగా నామినేట్ చేశారు. దాంతో గోపీ రాజకీయ జీవితం ప్రారంభమైంది.

    ఆ ఏడాది చివర్లో అధికారికంగా బీజేపీలో చేరి, తన పదవీ కాలంలో వివిధ కమిటీల్లో పనిచేశారు.

    2019 లోక్‌సభ ఎన్నికలలో ఓడిపోయినప్పటికీ, గోపి అభ్యర్థిత్వం బిజెపి ఓట్ల వాటాను 11.1% నుండి 28.2%కి పెంచింది. 2023లో గోపీని వివాదాలు చుట్టుముట్టాయి

    2023లో, మహిళా రిపోర్టర్‌ను అనుచితంగా తాకినట్లు ఆరోపణలువచ్చాయి. ఆ తర్వాత ఫేస్‌బుక్‌లో క్షమాపణలు చెప్పారు.

    ఆమెను తండ్రి వాత్సల్యంతో హత్తుకున్నాను. కానీ నేను అనుచితంగా ప్రవర్తిస్తున్నానని,భావిస్తే ఆమె మనోభావాలను గౌరవిస్తాను.

    నా ప్రవర్తన ఆమెను బాధపెడితే, దానికి క్షమాపణలు చెబుతున్నాను" అని పేర్కొన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కేరళ

    తాజా

    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు

    కేరళ

    Tv Actress : ప్రముఖ నటీమణి డా.ప్రియకు గుండెపోటు..శోకసంద్రంలో మలయాళ బుల్లితెర పరిశ్రమ  సినిమా
    Amala Paul Wedding: అమలా పాల్ రెండో పెళ్లి.. ఫొటోలు వైరల్  హీరోయిన్
    Kerala: వాయనాడ్‌లో కేరళ పోలీసు కమాండో బృందాల కాల్పులు.. పట్టుబడిన ఇద్దరు అనుమానిత మావోయిస్టులు  భారతదేశం
    Kerala : కేరళలో ఘోరం..తాత కారు కింద పడి ప్రాణాలు కోల్పోయిన చిన్నారి భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025