NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Wayanad Landslides: వాయనాడ్ జలవిలయం.. 344కి చేరిన మృతుల సంఖ్య 
    తదుపరి వార్తా కథనం
    Wayanad Landslides: వాయనాడ్ జలవిలయం.. 344కి చేరిన మృతుల సంఖ్య 
    వాయనాడ్ జలవిలయం.. 344కి చేరిన మృతుల సంఖ్య

    Wayanad Landslides: వాయనాడ్ జలవిలయం.. 344కి చేరిన మృతుల సంఖ్య 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Aug 03, 2024
    12:34 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కేరళ రాష్ట్రం వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటన యావత్ దేశాన్ని కలిచివేసింది. ఈ ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 344కి చేరుకుంది.

    ఈ మేరకు కేరళ ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది.

    ఇంకా ముమ్మరంగా సహాయక చర్యలను చేపడుతున్నట్లు పేర్కొంది.

    రెస్క్యూ ఆపరేషన్లలో భాగంగా సాయం చేయడానికి లోతైన శోధన రాడార్లను పంపాలని కేరళ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించింది.

    శిథిలాల కింద ఉన్నవారిని గుర్తించేందుకు అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నారు. డ్రోన్‌లు, థర్మల్ స్కానర్‌ల ద్వారా గాలింపు చర్యలు చేపట్టారు.

    Details

    సహాయక చర్యలను సందర్శించిన మోహన్ లాల్

    ఐదో రోజు కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుండగా, ఇంకా 200 మంది గల్లంతైనట్లు సమాచారం.

    లెఫ్టినెంట్ కల్నల్‌గా ఉన్న మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌ లాల్, సహాయ చర్యలను సందర్శించేందుకు శనివారం వయనాడ్‌కు వెళ్లనున్నారు.

    మృతదేహాలను గుర్తించి ఖననం చేసేందుకు కేరళ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది.

    వయనాడ్‌లో ప్రస్తుతం కొండచరియలు విరిగిపడి 13 గ్రామాలు విధ్వంసమయ్యాయి.

    పర్యావరణ సున్నిత ప్రాంతాలకు సంబంధించి తాజాగా ఇచ్చిన నోటిఫికేషన్‌పై ఏమైనా అభ్యంతరాలుంటే 60 రోజుల్లోగా తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కొండచరియలు
    కేరళ

    తాజా

    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు
    US Visas: వీసా గడువు కాలం మించితే భారీ జరిమానాలు.. శాశ్వత నిషేధం కూడా విధిస్తామన్న అమెరికా అమెరికా
    Pawan Kalyan: 'హరిహర వీరమల్లు' ప్రెస్ మీట్‌కు డేట్ ఫిక్స్.. మేకర్స్ ట్వీట్‌తో హైప్‌! హరిహర వీరమల్లు

    కొండచరియలు

    Himachal Pradesh: ఆగస్టు 24వరకు హిమాచల్‌లో భారీ వర్షాలు; ఐఎండీ హెచ్చరిక  హిమాచల్ ప్రదేశ్
    హిమాచల్‌ప్రదేశ్‌లో విరిగిపడ్డ కొండచరియలు..  కుప్పకూలిన భారీ భవనాలు హిమాచల్ ప్రదేశ్
    Wayanad Landsildes : కొండచరియలు విరిగిపోవడానికి కారణమేమిటి.. ప్రమాదానికి ముందు సంకేతాలివే! కేరళ
    కేరళ డిజాస్టర్.. 256 కి చేరిన మృతి మృతుల సంఖ్య.. 200 మందికి పైగా గల్లంతు కేరళ

    కేరళ

    Sabarimala Temple: మళ్లీ తెరుచుకున్న శబరిమల ఆలయం.. భారీగా తరలివచ్చిన భక్తులు  శబరిమల
    Kerala Governor: ఎస్ఎఫ్ఐ కార్యకర్తలను అరెస్టు చేయకపోవడంపై.. రోడ్డుపై కేరళ గవర్నర్ నిరసన  గవర్నర్
    Kerala: కేరళ బీజేపీ నేత హత్య.. పీఎఫ్‌ఐకి చెందిన 15 మందికి మరణశిక్ష  భారతదేశం
    PM Modi: రేషన్ షాపుల్లో ప్రధాని మోదీ పోస్టర్ల, బ్యానర్లు ఏర్పాటు సరికాదు: కేరళ సీఎం విజయన్  పినరయి విజయన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025