NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / BJP: కేంద్ర నిధులను కేరళ వృథా చేసింది... బీజేపీ ఆరోపణలు!
    తదుపరి వార్తా కథనం
    BJP: కేంద్ర నిధులను కేరళ వృథా చేసింది... బీజేపీ ఆరోపణలు!
    కేంద్ర నిధులను కేరళ వృథా చేసింది... బీజేపీ ఆరోపణలు!

    BJP: కేంద్ర నిధులను కేరళ వృథా చేసింది... బీజేపీ ఆరోపణలు!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Dec 08, 2024
    04:33 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కేంద్ర ప్రభుత్వం వయనాడ్ బాధితులకు అవసరమైన పునరావాసం కోసం కేటాయించిన నిధులను కేరళ ప్రభుత్వం సరైన విధంగా వినియోగించలేదని బీజేపీ సీనియర్ నేత ప్రకాష్ జవదేకర్ చెప్పారు.

    రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి, జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి ద్వారా కేంద్రం కేరళకు తగినంత నిధులను అందించింది.

    కానీ పినరయి విజయన్ ప్రభుత్వం వాటిని వాడకుండా, కేంద్రాన్ని నిందించడం దురదృష్టకరమని పేర్కొన్నారు.

    కేంద్రం నుండి SDRF కింద రూ. 500 కోట్లు, NDRF ద్వారా రూ. 700 కోట్లు కేటాయించడంతో పాటు, వయనాడ్‌లో విరిగిపోయిన కొండచరియల ప్రాంతాలకు పునరావాసం కల్పించేందుకు ప్రజల నుండి విరాళాలను కూడా సేకరించిందన్నారు.

    తాజాగా కేరళ హైకోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వ పనితీరును విమర్శించింది.

    Details

    ప్రజల సమస్యలను పరిష్కరించాలి

    కొండచరియలు విరిగిపోయిన ప్రాంతాలకు నిధుల వినియోగం పై గణాంకాలు సరైన విధంగా అందించలేదని కోర్టు తెలిపింది.

    కాగా కేరళ రాష్ట్ర రెవెన్యూ మంత్రి కె రాజన్, హైకోర్టుకు తెలిపారు.

    ప్రస్తుత నిబంధనల మేరకు SDRF నుండి ఖర్చు చేయడానికి కొన్ని ఆంక్షలున్నాయని, అందువల్ల కొండచరియలు విరిగిపోయిన ప్రాంతాల్లో సమస్యలను పరిష్కరించడం కష్టమైందన్నారు.

    కేంద్ర ప్రభుత్వానికి కేటాయించిన నిధులపై రాష్ట్ర ప్రభుత్వానికి మరింత దృష్టి ఇవ్వాలని, ప్రజల సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించాలని బీజేపీ సూచించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కేంద్ర ప్రభుత్వం
    కేరళ
    బీజేపీ

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    కేంద్ర ప్రభుత్వం

    Port Blair New Name: పోర్ట్ బ్లెయిర్ పేరును మార్చిన కేంద్ర ప్రభుత్వం.. ఇది కొత్త పేరు అమిత్ షా
    Elections: జమిలి ఎన్నికలకు కేంద్ర క్యాబినేట్ గ్రీన్ సిగ్నల్ రామ్‌నాథ్‌ కోవింద్‌
    NPS Vatsalya :  'ఎన్‌పీఎస్ వాత్సల్య' ప్రారంభం.. అర్హతలు, ప్రత్యేకతలు ఏమిటో తెలుసుకోండి! నిర్మలా సీతారామన్
    EY Employee Death: పని ఒత్తిడి కారణంగా 26 ఏళ్ల ఉద్యోగి మృతి.. విచారణ జరపనున్న కేంద్రం భారతదేశం

    కేరళ

    2024 poll results: శశి థరూర్ వెనుకంజ,కేరళలో యుడిఎఫ్ కి షాక్ తిరువనంతపురం
    Suresh gopi: కేరళలో బీజేపీ బోణి.. మళయాళ నటుడు సురేష్ గోపి విజయం భారతదేశం
    Suresh Gopi: కేబినెట్‌లో చోటు కోరుకోవడం లేదన్న కేరళ బీజేపీ ఎంపీ  భారతదేశం
    Suresh Gopi: ప్రధాని మోదీ కేబినెట్‌లో కొనసాగడం గర్వంగా ఉంది: సురేష్ గోపీ   భారతదేశం

    బీజేపీ

    Bjp vote share: గ్రామీణ ప్రాంత ప్రజానీకం బీజేపీని నమ్మలేదు భారతదేశం
    NDA meet : చంద్రబాబు పట్టాభిషేకానికి రంగం సిద్ధం.. తరలి రానున్న అగ్రనేతలు ఆంధ్రప్రదేశ్
    BJP: బీజేపీ తదుపరి జాతీయ అధ్యక్షుడు ఎవరు? త్వరలో పార్టీలో భారీ పునర్వ్యవస్థీకరణ   భారతదేశం
    PM Modi's meet with Pope: పోప్ కు మీరిచ్చే గౌరవం ఇదేనా ? కాంగ్రెస్ ను నిలదీసిన బీజేపీ నరేంద్ర మోదీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025