NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / కేరళ డిజాస్టర్.. 256 కి చేరిన మృతి మృతుల సంఖ్య.. 200 మందికి పైగా గల్లంతు
    తదుపరి వార్తా కథనం
    కేరళ డిజాస్టర్.. 256 కి చేరిన మృతి మృతుల సంఖ్య.. 200 మందికి పైగా గల్లంతు
    కేరళ డిజాస్టర్.. 256 కి చేరిన మృతి మృతుల సంఖ్య.. 200 మందికి పైగా గల్లంతు

    కేరళ డిజాస్టర్.. 256 కి చేరిన మృతి మృతుల సంఖ్య.. 200 మందికి పైగా గల్లంతు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Aug 01, 2024
    11:25 am

    ఈ వార్తాకథనం ఏంటి

    కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మరణాల సంఖ్య 256కి చేరుకుంది.

    ఈ ఘటనలో 130 ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, మరో 200 మందికి పైగా గల్లంతైనట్లు తెలిసింది. మృతుల్లో 22 మంది చిన్నారులు ఉన్నారు.

    ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఓ నివేదిక వెల్లడించింది. సైన్యం, ఎన్డీఎఫ్ సిబ్బంది ఇంకా సహాయక చర్యలను కొనసాగిస్తూనే ఉన్నారు.

    వర్షం కారణంగా రెస్క్యూ ఆపరేషన్ కు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

    Details

    ఇవాళ ఆఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించనున్న పినరయి విజయన్

    ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఇవాళ అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు.

    కోజికోడ్‌లో సహాయక చర్యలను సమన్వయం చేసేందుకు కమాండ్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు.

    1,500 మంది ఆర్మీ సిబ్బందిని రెస్క్యూ ఆపరేషన్ కోసం మోహరించాయి.

    జూలై 31 అర్థరాత్రి వరకు 1,592 మందిని రక్షించారు. ప్రాణాలతో బయటపడిన వారిని రక్షించే వరకు ప్రయత్నాలు కొనసాగిస్తామని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు.

    బెయిలీ వంతెన నిర్మాణానికి సైన్యం రాత్రంతా శ్రమిస్తూనే ఉంది, కానీ అది పూర్తి కాలేదు. ఈ వంతెనపై రాకపోకలు ఈరోజు పునరుద్ధరించే అవకాశం ఉంది.

    Details

    వాయనాడ్ ను సందర్శించనున్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ

    ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక గాంధీ వాద్రా గురువారం వాయనాడ్‌లోని సహాయక శిబిరాలను సందర్శించనున్నారు.

    రానున్న రెండు రోజుల్లో వాయనాడ్, ఇతర జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.

    ఇడుక్కి, త్రిసూర్, పాలక్కాడ్, మలప్పురం, కోజికోడ్, కన్నూర్, కాసర్‌గోడ్ జిల్లాలకు భారీ వర్షం కురిసే అవకాశం ఉండటంతో రెడ్ అలర్ట్ ప్రకటించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కేరళ
    కొండచరియలు

    తాజా

    US Visas: వీసా గడువు కాలం మించితే భారీ జరిమానాలు.. శాశ్వత నిషేధం కూడా విధిస్తామన్న అమెరికా అమెరికా
    Pawan Kalyan: 'హరిహర వీరమల్లు' ప్రెస్ మీట్‌కు డేట్ ఫిక్స్.. మేకర్స్ ట్వీట్‌తో హైప్‌! హరిహర వీరమల్లు
    Maoists: మావోయిస్టులపై ఆపరేషన్ కగార్‌ విజయవంతం.. 20 మంది అరెస్టు  ములుగు
    Ajith: సినిమా vs రేసింగ్‌.. కీలక నిర్ణయం తీసుకున్న అజిత్  అజిత్ కుమార్

    కేరళ

    Covid-19 : కేరళలో కొత్తగా 265 కొవిడ్ కేసులు.. 80శాతం యాక్టివ్ కేసులు ఇక్కడే కొవిడ్
    Sabarimala Temple: మళ్లీ తెరుచుకున్న శబరిమల ఆలయం.. భారీగా తరలివచ్చిన భక్తులు  శబరిమల
    Kerala Governor: ఎస్ఎఫ్ఐ కార్యకర్తలను అరెస్టు చేయకపోవడంపై.. రోడ్డుపై కేరళ గవర్నర్ నిరసన  గవర్నర్
    Kerala: కేరళ బీజేపీ నేత హత్య.. పీఎఫ్‌ఐకి చెందిన 15 మందికి మరణశిక్ష  భారతదేశం

    కొండచరియలు

    Himachal Pradesh: ఆగస్టు 24వరకు హిమాచల్‌లో భారీ వర్షాలు; ఐఎండీ హెచ్చరిక  హిమాచల్ ప్రదేశ్
    హిమాచల్‌ప్రదేశ్‌లో విరిగిపడ్డ కొండచరియలు..  కుప్పకూలిన భారీ భవనాలు హిమాచల్ ప్రదేశ్
    Wayanad Landsildes : కొండచరియలు విరిగిపోవడానికి కారణమేమిటి.. ప్రమాదానికి ముందు సంకేతాలివే! కేరళ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025