పినరయి విజయన్: వార్తలు
25 Apr 2023
వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుకేరళ తొలి వందేభారత్ ఎక్స్ప్రెస్ను ప్రారంభించిన ప్రధాని మోదీ
తిరువనంతపురం నుంచి కాసర్గోడ్ వరకు నడిచే కేరళ తొలి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ను ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ప్రారంభించారు.
18 Jan 2023
భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్కేసీఆర్ మాకు పెద్దన్నలాంటి వారు: దిల్లీ సీఎం కేజ్రీవాల్
భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్పై దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, కేరళ సీఎం పినరయి విజయన్, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా ప్రశంసలు కురించారు. కేసీఆర్ తమకు పెద్దన్న లాంటి వారని కేజ్రీవాల్ అభివర్ణించారు. ఇక్కడి పథకాలు అద్భుతమని, కంటి వెలుగు పథకాన్ని దిల్లీ, పంజాబ్ లలో అమలు చేస్తామని ప్రకటించారు.