వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు: వార్తలు
22 Apr 2025
భారతదేశంNamo Bharat Rapid Rail:దేశంలో 16 బోగీలతో తొలి నమో భారత్ ర్యాపిడ్.. 24న పట్టాలెక్కనున్న ఈ రైలు ఫీచర్లు తెలుసా?
దేశంలో తొలిసారి 16 బోగీలతో కూడిన నమో భారత్ ర్యాపిడ్ రైలు ప్రయాణానికి సిద్ధమైంది.
31 Mar 2025
భారతదేశంVande Bharat: కశ్మీర్ లోయలో తొలిసారి అందుబాటులోకి 'వందేభారత్'.. 38 సొరంగాలు.. 927 వంతెనలు
కశ్మీర్ లోయ (Kashmir Valley)లో తొలిసారిగా వందేభారత్ (Vande Bharat) రైలు సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి.
03 Feb 2025
తెలంగాణAshwini Vaishnav: తెలంగాణకు మరెన్నో వంద్ భారత్ రైళ్లు.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన
తెలంగాణలో మరిన్ని వందే భారత్ రైళ్లు నడిపే ప్రణాళికలు ఉన్నాయని, కాజీపేట రైల్వే స్టేషన్ అభివృద్ధి జరుగుతోందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు.
05 Dec 2024
భారతదేశంNew Vande Bharat: త్వరలో ఏపీ నుంచి మరో కొత్త వందేభారత్.. ఈ రూట్లోనే!
ఆంధ్రప్రదేశ్ నుంచి త్వరలోనే కొత్త వందేభారత్ రైలు అందుబాటులోకి రానుంది.
30 Oct 2024
దీపావళిVande Bharat Express: రికార్డు దూరం ప్రయాణించే లాంగెస్ట్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఇదే.. టికెట్ ఎంతంటే?
దీపావళి పండగ సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును ఢిల్లీ-పాట్నా మార్గంలో నడుపుతున్నారు.
07 Oct 2024
సికింద్రాబాద్Secunderabad - Nagpur Vande Bharat: నాగ్పుర్ వందేభారత్.. బోగీల సంఖ్యను తగ్గించే రైల్వే శాఖ కీలక నిర్ణయం
సికింద్రాబాద్-నాగ్పుర్ వందే భారత్ రైలుకు ప్రయాణికుల ఆదరణ తగినంతగా లేకపోవడంతో రైల్వే శాఖ బోగీల సంఖ్యను తగ్గించాలని నిర్ణయించింది.
15 Sep 2024
నరేంద్ర మోదీNarendra Modi: వందే భారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ.. ఆరు కొత్త మార్గాల్లో ప్రయాణాలు
ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం వర్చువల్గా ఆరు కొత్త మార్గాల్లో వందే భారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు.
14 Sep 2024
హైదరాబాద్Stone attack on Train: వందేభారత్ ఎక్స్ప్రెస్పై రాళ్ల దాడి.. ఐదుగురి అరెస్టు
వందేభారత్ ఎక్స్ప్రెస్పై రాళ్ల దాడి జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది.
10 Sep 2024
భారతదేశంVande Bharat express: ఏపీకి మరో వందే భారత్ ఎక్స్ప్రెస్.. ఏ రూట్లో అంటే..?
వందే భారత్ రైళ్లకు దేశవ్యాప్తంగా ప్రజలు మంచి ఆదరణ లభిస్తోంది. ప్రయాణికుల ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని, కేంద్ర రైల్వే శాఖ ఈ రైళ్ల సంఖ్యను పెంచేందుకు ప్రయత్నిస్తోంది.
09 Sep 2024
భారతదేశంVande Bharat Express : రైల్వే ప్రయాణికులకు గుడ్న్యూస్.. సికింద్రాబాద్- నాగ్పూర్ రూట్లో వందేభారత్.. ఎప్పటినుంచి అంటే?
సికింద్రాబాద్ నుండి మరో వందే భారత్ రైలు త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ రైలును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ త్వరలో ప్రారంభించనున్నారు.
01 Sep 2024
నరేంద్ర మోదీVande Bharat: గుడ్ న్యూస్.. మూడు వందే భారత్ రైళ్లను ప్రారంభించిన మోదీ
భారత రైల్వే శాఖ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన, వేగవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు వందే భారత్ రైళ్లను ప్రారంభించింది.
20 Aug 2024
భారతదేశంCockroach Found in Meal on Train: వందే భారత్ ఎక్స్ ప్రెస్ ఆహారంలో బొద్దింక.. ప్రయాణికుల ఆగ్రహం
వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలులో ప్రయాణికులకు అందిస్తున్న ఆహారంలో బొద్దింకలు కనిపించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.
13 Aug 2024
బిజినెస్Vande Bharat trains: 100 వందేభారత్ రైళ్ల టెండర్ను రద్దు చేసిన రైల్వే.. అసలు కారణం ఏంటంటే ..?
100 అల్యూమినియం బాడీ వందే భారత్ రైళ్ల తయారీ, నిర్వహణ కోసం ఆల్స్టోమ్ ఇండియాకు ఇచ్చిన రూ. 30,000 కోట్ల టెండర్ను భారతీయ రైల్వే రద్దు చేసింది.
12 Mar 2024
భారతదేశంVande Bharat Express Trains: నేడు ఒకేసారి 10 వందేభారత్ రైళ్లు ప్రారంభించనున్న ప్రధాని
సెమీ హైస్పీడ్ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు దేశంలోనే సరికొత్త రికార్డు సృష్టించబోతోంది. వాస్తవానికి ఈ రైళ్ల సంఖ్య త్వరలో 50కి చేరుకోనుంది.
18 Dec 2023
నరేంద్ర మోదీSaffron Vande Bharat: నేడు వారణాసిలో 2వ ఆరెంజ్ కలర్ వందే భారత్ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ
వారణాసి-న్యూఢిల్లీ మధ్య ఆరెంజ్ కలర్ రెండో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రారంభించనున్నారు.
12 Dec 2023
సికింద్రాబాద్Vande Bharat: రైల్వే ప్రయాణికులు గుడ్ న్యూస్.. త్వరలో 10 కొత్త వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు
దేశంలో రైలు ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త అందింది. దేశంలో వందే భారత్(Vande Bharat) ఎక్స్ ప్రెస్ రైళ్ల సంఖ్యను పెంచేందుకు నిర్ణయించుకుంది.
04 Oct 2023
వందే భారత్ స్లీపర్ కోచ్ రైలుVande Bharat: వందేభారత్ స్లీపర్ కోచ్ల రిచ్ లుక్ అదిరిపోయిందిగా..
వందేభారత్ ఎక్స్ప్రెస్ ఏసీ రైళ్లను ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
24 Sep 2023
నరేంద్ర మోదీ9 Vande Bharat trains launched: తొమ్మిది వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 9 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు.
21 Sep 2023
రైల్వే స్టేషన్తెలుగు రాష్ట్రాలకు వందేభారత్ డబుల్ దమాకా..ఈనెల 24న కాచిగూడ, విజయవాడ రైళ్లకు మోదీ పచ్చజెండా
తెలుగు రాష్ట్రాల మీదుగా మరో రెండు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు ప్రారంభం కానున్నాయి.
02 Aug 2023
సికింద్రాబాద్ఈనెలలోనే పట్టాలెక్కనున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ .. హైదరాబాద్-బెంగళూరు రైలు టైమింగ్స్ ఇవే
హైదరాబాద్ మహానగరానికి మరో వందే భారత్ ఎక్స్ప్రెస్ వచ్చేసింది. దేశంలోని తొలి రెండు దిగ్గజ నగరాలైన హైదరాబాద్, బెంగళూరు మధ్య ఈ రైలు పరుగులు పెట్టనుంది.
24 Jul 2023
తాజా వార్తలువందే భారత్ ఎక్స్ప్రెస్లో కొత్త ఫీచర్లు; ప్రయాణం మరింత సౌకర్యవంతం
ప్రయాణీకులకు మరింత సౌకర్యవంతంగా ఉండేందుకు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును అప్గ్రేడ్ చేయనున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
17 Jul 2023
రైలు ప్రమాదంభోపాల్-దిల్లీ వందే భారత్ రైలు కోచ్లో మంటలు
భోపాల్ నుంచి దిల్లీ వెళ్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలులోని ఓ కోచ్లో సోమవారం ఉదయం మంటలు చెలరేగాయి.
09 Jul 2023
రైల్వే స్టేషన్కాషాయ రంగులోకి మారిన వందే భారత్ రైలు.. కారణం ఇదేనా?
వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు ఇప్పుడు కొత్త రంగులో దర్శనిమమివ్వనుంది. ఇప్పటివరకూ నీలం, తెలుపు రంగులో ఉన్న వందేభారత్ రైళ్లు ఇక కషాయ రంగులోకి మారనున్నాయి. ఈ రైళ్లకు అదనంగా కాషాయ రంగులు వేయాలని రైల్వే బోర్డు నిర్ణయించింది.
03 Jul 2023
విజయవాడ సెంట్రల్ఏపీ వాసులకు మరో గుడ్ న్యూస్.. రాష్ట్రానికి మరో వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రైల్వే శాఖ మరో గుడ్ న్యూస్ అందించింది. ఈ మేరకు మరో వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలును రాష్ట్రానికి కేటాయించింది.
27 Jun 2023
మధ్యప్రదేశ్మధ్యప్రదేశ్ పర్యటనలో నరేంద్ర మోదీ.. ఒకేసారి 5 వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్లకు పచ్చ జెండా
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మధ్యప్రదేశ్ పర్యటనలో భాగంగా కొత్తగా ఐదు వందే భారత్ రైళ్లకు జెండా ఊపారు. దీంతో తొలిసారిగా ఏకకాలంలో ఒకటికంటే ఎక్కువ సంఖ్యలో వందే భారత్ ఎక్స్ప్రెస్ లను ప్రారంభించినట్టైంది.
21 Jun 2023
రైల్వే శాఖ మంత్రిత్వరలో వందే భారత్ స్లీపర్ రైళ్లు రానున్నాయ్
వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును మూడు కొత్త ఫార్మాట్లలో ప్రవేశపెట్టేందుకు నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
02 Jun 2023
ముంబైవందేభారత్ వచ్చేస్తోంది! ఇక ముంబై నుంచి గోవాకు 7 గంటల 50 నిమిషాల్లోనే వెళ్లొచ్చు
ముంబై-గోవా మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును శనివారం ఉదయం 11గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.
29 May 2023
నరేంద్ర మోదీగువాహటి-న్యూ జల్పైగురి వందే భారత్ ఎక్స్ప్రెస్ను ప్రారంభించిన ప్రధాని మోదీ
అసోంలో గువాహటి-న్యూ జల్పైగురి వందే భారత్ ఎక్స్ప్రెస్ను ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జెండా ఊపి ప్రారంభించారు.
24 May 2023
నాగపూర్త్వరలోనే సికింద్రాబాద్- నాగ్పూర్ మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్ పరుగులు
సికింద్రాబాద్ నుంచి మరో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు పరుగులు పెట్టనుంది. సికింద్రాబాద్- నాగపూర్ మధ్య వందే భారత్ రైలును నడిపేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది.
15 May 2023
జి.కిషన్ రెడ్డి17వ తేదీ నుంచి 16కోచ్లతో సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ పరుగులు; టైమింగ్స్ కూడా మార్పు
సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ ఎక్స్ప్రెస్కు అదనపు కోచ్లను చేర్చనున్నట్లు కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
10 May 2023
తిరుపతిసికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ రైలు కోచ్ల పెంపుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి క్లారిటీ
సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలుకు రోజురోజుకూ రద్దీ పెరుగుతోంది. సికింద్రాబాద్ -తిరుపతికి కేవలం ఎనిమిది గంటలే ప్రయాణ సమయం కావడంతో ప్రయాణికులు, యాత్రికులు రిజర్వేషన్లు చేసుకునేందుకు పోటీ పడుతున్నారు.
25 Apr 2023
కేరళకేరళ తొలి వందేభారత్ ఎక్స్ప్రెస్ను ప్రారంభించిన ప్రధాని మోదీ
తిరువనంతపురం నుంచి కాసర్గోడ్ వరకు నడిచే కేరళ తొలి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ను ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ప్రారంభించారు.
21 Apr 2023
సికింద్రాబాద్బెంగళూరు-సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్ప్రెస్ ప్రయాణించే రూట్ ఖారారు
బెంగళూరు-హైదరాబాద్ మధ్య తరచుగా ప్రయాణించే వారికి ఇది శుభవార్త లాంటిదే.
21 Apr 2023
సికింద్రాబాద్సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలుకు మంచి ఆదరణ; కోచ్లను మరిన్ని పెంచుతున్న రైల్వేశాఖ
భారతీయ రైల్వే నడుపుతున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లకు దేశవ్యాప్తంగా ప్రయాణికుల నుంచి మంచి స్పందన లభిస్తున్న సంగతి తెలిసిందే.
12 Apr 2023
రాజస్థాన్రాజస్థాన్: దిల్లీ-జైపూర్-అజ్మీర్ వందేభారత్ ఎక్స్ప్రెస్ను ప్రారంభించిన మోదీ
రాజస్థాన్లోని అజ్మీర్ నుంచి దిల్లీ వరకు నడిచే వందే భారత్ ఎక్స్ప్రెస్ను వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం జెండా ఊపి ప్రారంభించారు.
08 Apr 2023
నరేంద్ర మోదీఅభివృద్ధిలో తెలంగాణ ప్రభుత్వం కేంద్రంతో కలిసి రావడం లేదు: ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరేడ్ గ్రౌండ్స్లో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు. అభివృద్ధిలో తెలంగాణ ప్రభుత్వం కేంద్రంతో కలిసి రావడం లేదని మండిపడ్డారు.
08 Apr 2023
నరేంద్ర మోదీసికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్ప్రెస్ను ప్రారంభించిన ప్రధాని మోదీ
సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్ప్రెస్ను ప్రధాని మోదీ శనివారం ప్రారంభించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్రధాని వందేభారత్ ఎక్స్ప్రెస్ను జెండా ఊపి ప్రారంభించారు.
07 Apr 2023
సికింద్రాబాద్రేపు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆంక్షలు; 10వ నంబర్ ప్లాట్ఫామ్ మూసివేత
ప్రధాని మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు శనివారం హైదరాబాద్కు రానున్నారు. ఈ పర్యటనలో భాగంగా సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వెళ్లే వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభించనున్నారు.
07 Apr 2023
సికింద్రాబాద్రేపు సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభం; ట్రైన్ రూట్, టికెట్ ధరలను తెలుసుకోండి
ఐటీ సిటీ హైదరాబాద్ను వెంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రం తిరుమలను కలిపే సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్ప్రెస్ శనివారం నుంచి అందుబాటులోకి రానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఈ సెమీ-హై స్పీడ్ రైలును జెండా ఊపి ప్రారంభించనున్నారు.
05 Apr 2023
బండి సంజయ్ప్రధాని మోదీ పర్యటన ముంగిట బండి సంజయ్ అరెస్టు; తెలంగాణలో పొలిటికల్ హీట్
అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ, తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి.
25 Mar 2023
సికింద్రాబాద్ఏప్రిల్ 8న సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభం; టికెట్ ధరలు, ట్రైన్ రూట్ వివరాలు ఇలా ఉన్నాయి!
వందేభారత్ ఎక్స్ప్రెస్ నెట్వర్క్ను భారతీయ రైల్వే చాలా వేగంగా విస్తరిస్తోంది. అందులో భాగంగానే సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్ప్రెస్ సర్వీసును నడిపేందుకు సిద్ధమవుతోంది.
11 Feb 2023
తెలంగాణతెలంగాణ: మహబూబాబాద్లో వందేభారత్ రైలుపై రాళ్ల దాడి
సికింద్రాబాద్-విశాఖపట్నం వెళ్తున్న వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలుపై మహబూబాబాద్ సమీపంలో శుక్రవారం గుర్తు తెలియని దుండగులు రాళ్ల దాడి చేశారు. ఈ ఘటనలో ఎలాంటి గాయాలు కాలేదని, రాళ్లదాడి కారణంగా ఒక కిటికీ పగిలిపోయిందని వార్తా సంస్థ పీటీడీ నివేదించింది.
10 Jan 2023
ప్రధాన మంత్రి19న హైదరాబాద్కు ప్రధాని మోదీ.. కేసీఆర్ ఈ సారైనా స్వాగతం పలుకుతారా?
దక్షిణ మధ్య రైల్వే అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు ఈనెల 19న ప్రధాని మోదీ హైదరాబాద్ రానున్నారు. బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సీఎం కేసీఆర్.. ప్రధానికి స్వాగతం పలుకుతారా? లేదా? అనే దానిపై ఇప్పుడు చర్చ నడుస్తోంది.