NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Vande Bharat: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. త్వరలో విజయవాడ-బెంగళూరు మధ్య వందేభారత్‌!
    తదుపరి వార్తా కథనం
    Vande Bharat: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. త్వరలో విజయవాడ-బెంగళూరు మధ్య వందేభారత్‌!
    త్వరలో విజయవాడ-బెంగళూరు మధ్య వందేభారత్‌!

    Vande Bharat: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. త్వరలో విజయవాడ-బెంగళూరు మధ్య వందేభారత్‌!

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 20, 2025
    10:25 am

    ఈ వార్తాకథనం ఏంటి

    విజయవాడ నుంచి బెంగళూరు వరకు వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించేందుకు రైల్వేశాఖ ప్రాథమికంగా సన్నాహాలు పూర్తి చేసింది.

    ఈ మార్గంలో రైలు ప్రయాణ సమయాన్ని తొమ్మిది గంటలుగా నిర్ణయించగా, ప్రస్తుత సమయంతో పోలిస్తే సుమారుగా మూడుగంటల సమయం ఆదా కానుంది.

    ఈ కొత్త వందేభారత్‌ సేవ తీరుగా బెంగళూరును చేరే ప్రయాణికులతో పాటు, తిరుపతి వెళ్లే భక్తులకు కూడా ఎంతో ఉపయోగకరంగా నిలవనుంది.

    ఈ రైలు మొత్తం 8 బోగీలతో నడవనుండగా, వాటిలో 7 ఏసీ చైర్‌కార్‌లు, ఒక ఎగ్జిక్యూటివ్‌ చైర్‌కార్‌ బోగీగా ఉంటాయి. మంగళవారం మినహా వారానికి ఆరు రోజులు ఈ రైలు నడవనుంది.

    వివరాలు 

    ప్రస్తుతం మచిలీపట్నం నుంచి యశ్వంతపూర్‌కు నడిచే కొండవీడు ఎక్స్‌ప్రెస్‌

    రైలు (20711)విజయవాడలో 5.15 గంటలకు బయలుదేరి తెనాలి 5.39, ఒంగోలు 6.28,నెల్లూరు 7.43, తిరుపతి 9.45,చిత్తూరు 10.27,కాట్పాడి 11.13,కృష్ణరాజపురం 13.38,ఎస్‌ఎంవీటీ బెంగళూరు 14.15 గంటలకు చేరుతుంది.

    తిరుగు ప్రయాణంలో అదే రోజు ఈ రైలు (20712) బెంగళూరులో 14.45 గంటలకు ప్రారంభమై కృష్ణరాజపురం 14.58,కాట్పాడి 17.23, చిత్తూరు 17.49,తిరుపతి 18.55, నెల్లూరు 20.18, ఒంగోలు 21.29, తెనాలి 22.42, విజయవాడ 23.45 గంటలకు వస్తుంది.

    ప్రస్తుతం విజయవాడ నుంచి బెంగళూరు దిశగా ప్రయాణించే వారికి అందుబాటులో ఉన్న ప్రధాన రైలు మచిలీపట్నం నుంచి యశ్వంతపూర్‌కు నడిచే కొండవీడు ఎక్స్‌ప్రెస్‌ మాత్రమే.

    అది కూడా వారానికి కేవలం మూడ్రోజులే నడుస్తోంది.ఈ నేపథ్యంలో వందేభారత్‌ రైలు సేవ ప్రారంభమైతే ప్రయాణికులకు వేగవంతమైన, ప్రయాణం లభించనుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు

    తాజా

    Vande Bharat: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. త్వరలో విజయవాడ-బెంగళూరు మధ్య వందేభారత్‌! వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    Miss World 2025: నేటి నుంచి మిస్‌ వరల్డ్‌ కాంటినెంటల్‌ ఫినాలే తెలంగాణ
    Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్లపై కీలక సమాచారం.. నేరుగా లబ్దిదారుల ఆకౌంట్లలోకి నిధులు తెలంగాణ
    Stock Market: స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు  స్టాక్ మార్కెట్

    వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు

    ప్రధాని మోదీ పర్యటన ముంగిట బండి సంజయ్ అరెస్టు; తెలంగాణలో పొలిటికల్ హీట్ బండి సంజయ్
    రేపు సికింద్రాబాద్-తిరుపతి వందే‌భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం; ట్రైన్ రూట్, టికెట్ ధరలను తెలుసుకోండి సికింద్రాబాద్
    రేపు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఆంక్షలు; 10వ నంబర్ ప్లాట్‌ఫామ్ మూసివేత సికింద్రాబాద్
    సికింద్రాబాద్‌-తిరుపతి వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025