NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Vande Bharat: గుడ్ న్యూస్.. మూడు వందే భారత్ రైళ్లను ప్రారంభించిన మోదీ
    తదుపరి వార్తా కథనం
    Vande Bharat: గుడ్ న్యూస్.. మూడు వందే భారత్ రైళ్లను ప్రారంభించిన మోదీ
    గుడ్ న్యూస్.. మూడు వందే భారత్ రైళ్లను ప్రారంభించిన మోదీ

    Vande Bharat: గుడ్ న్యూస్.. మూడు వందే భారత్ రైళ్లను ప్రారంభించిన మోదీ

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Sep 01, 2024
    11:12 am

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత రైల్వే శాఖ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన, వేగవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు వందే భారత్ రైళ్లను ప్రారంభించింది.

    ఆగస్టు 31న ప్రధాని నరేంద్ర మోదీ మూడు కొత్త వందే భారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు.

    ఇవి మీరట్ నుండి లక్నో, మధురై నుండి బెంగళూరు, చెన్నై నుండి నాగర్‌కోయిల్ వరకు ఈ రైళ్లు నడవనున్నాయి.

    చెన్నై-నాగర్‌కోయిల్ వందే భారత్ రైలు ద్వారా ప్రయాణికులు రెండు గంటల కంటే ఎక్కువ సమయం ఆదా చేసుకోవచ్చు.

    Details

    1300 రైల్వే స్టేషన్లో‌ పునరుద్ధరణ పనులు

    అదే విధంగా, మీరట్-లక్నో మార్గంలో వందే భారత్ రైలు ప్రయాణ సమయాన్ని ఒక గంట మేర తగ్గించనుంది.

    రైల్వే బడ్జెట్‌లో ఈ సంవత్సరం రూ.2.5 లక్షల కోట్లకు పైగా నిధులు కేటాయించారు. రైల్వే లైన్ల విద్యుదీకరణ, కొత్త మార్గాల నిర్మాణం వంటి పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని మోదీ చెప్పారు.

    త్వరలో వందే భారత్‌లో స్లీపర్ వెర్షన్ కూడా రానుందని ఆయన తెలిపారు.

    నమో భారత్ రైలు, వందే మెట్రో వంటి కార్యక్రమాలు ట్రాఫిక్ సమస్యలను తగ్గించడంలో, ప్రయాణ సౌకర్యాలను మెరుగుపరచడంలో కీలకంగా మారుతున్నాయని మోడీ పేర్కొన్నారు.

    అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ ద్వారా 1300కి పైగా రైల్వే స్టేషన్లను పునరుద్ధరిస్తున్నామని చెప్పారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    నరేంద్ర మోదీ

    తాజా

    Tabu: మళ్లీ వార్తల్లో కృష్ణజింక కేసు.. సైఫ్‌, టబు, నీలం, సోనాలీపై విచారణ కొనసాగుతోంది బాలీవుడ్
    Neeraj Chopra: 90 మీటర్ల మార్క్ దాటిన నీరజ్‌ చోప్రా.. అభినందనలు తెలిపిన నరేంద్ర మోదీ నీరజ్ చోప్రా
    ChatGPT: చాట్‌జీపీటీలో నిమిషాల్లో కోడింగ్‌, బగ్స్‌ ఫిక్స్‌ చేసే ఏఐ టూల్ చాట్‌జీపీటీ
    IPL 2025: నేటి నుంచే ఐపీఎల్ పునఃప్రారంభం.. ఆర్సీబీ, కేకేఆర్ మధ్య హోరాహోరీ పోటీ! ఐపీఎల్

    వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు

    19న హైదరాబాద్‌కు ప్రధాని మోదీ.. కేసీఆర్ ఈ సారైనా స్వాగతం పలుకుతారా? ప్రధాన మంత్రి
    తెలంగాణ: మహబూబాబాద్‌లో వందేభారత్ రైలుపై రాళ్ల దాడి తెలంగాణ
    ఏప్రిల్ 8న సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం; టికెట్ ధరలు, ట్రైన్ రూట్ వివరాలు ఇలా ఉన్నాయి! సికింద్రాబాద్
    ప్రధాని మోదీ పర్యటన ముంగిట బండి సంజయ్ అరెస్టు; తెలంగాణలో పొలిటికల్ హీట్ బండి సంజయ్

    నరేంద్ర మోదీ

    PM Modi : ట్రంప్‌పై కాల్పుల ఘటన.. ఖండించిన ప్రధాని మోదీ, రాహుల్, ప్రపంచ దేశాల నేతలు అమెరికా
    Anant Ambani : అనంత్ అంబానీ దంపతులకు ప్రధాని మోదీ ఆశీస్సులు..వైరల్ అయిన వీడియో అనంత్ అంబానీ
    PM Modi: రికార్డ్ తిరగ రాసిన మోదీ..xలో పెరిగిన ఫాలోవర్ల సంఖ్య.ఏ దేశ ప్రధానికి లేని క్రేజ్ భారతదేశం
    Modiji not enemy: అనంత్-రాధిక పెళ్లిలో ప్రధానిని కలిసిన శంకరాచార్య భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025