విజయవాడ సెంట్రల్: వార్తలు
Vijayawada: రూ.850 కోట్లతో విజయవాడ రైల్వే స్టేషన్కు మహర్దశ.. ఆధునికీకరించేందుకు నీతి ఆయోగ్ ఆమోదం
వచ్చే 30 ఏళ్లలో ప్రయాణికుల అవసరాలు గణనీయంగా పెరగనున్ననేపథ్యంలో,విజయవాడ రైల్వే స్టేషన్ను ఆధునిక మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేయడానికి నీతి ఆయోగ్ ఆమోదం తెలిపింది.
AP police: ఫిర్యాదు,ఎఫ్ఐఆర్ నమోదు,రిమాండ్ రిపోర్టు తయారీకి.. ప్రత్యేక యాప్ సిద్ధం చేసిన విజయవాడ పోలీసులు
కేసుల దర్యాప్తులో సాంకేతికతను గరిష్ఠ స్థాయిలో ఉపయోగించి అత్యుత్తమ ఫలితాలు సాధించడమే లక్ష్యంగా విజయవాడ నగర పోలీసు శాఖ కృత్రిమ మేధస్సు(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్- ఏఐ)వైపు అడుగులు వేసింది.
Vijayawada: విజయవాడలో అద్దెల భారం.. మెట్రో నగరాలకు దీటుగా అద్దెలు.. అసలు కారణాలు ఏమిటి?
ఆంధ్రప్రదేశ్లోని ఇతర నగరాలతో పోలిస్తే విజయవాడలో నివాస గృహాల అద్దె చాలా ఎక్కువగా ఉంది.
Betting: బెంగళూరు, గోవాలో తిష్ట వేసిన బుకీలు.. విజయవాడ నుంచి బెట్టింగ్ నిర్వహణ!
ఐపీఎల్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో నగరంలోని పేరొందిన బుకీలు గల్లంతయ్యారు.
Vijayawada: విజయవాడ మెట్రో రైలుకి తొలి అడుగు.. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల పరిధిలో 91 ఎకరాలకి ప్రతిపాదన
విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్ట్కి తొలి అడుగు పడింది. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో మొత్తం 91 ఎకరాల భూమి అవసరమని ప్రతిపాదనలు ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ (ఏపీఎంఆర్సీ) అధికారులు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్కు సమర్పించారు.
Vijayawada: పాకిస్థాన్ పేరుతో మన దేశంలో ఒక కాలనీ.. అది కూడా ఎక్కడ ఉందంటే..?
తెలుగు రాష్ట్రాల్లో మనం ఊహించని ఒక ఆసక్తికరమైన విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం .
Vijayawada Names: శాతవాహనుల కాలం నుంచి విజయవాడ ప్రస్తావన.. చరిత్రలో విజయవాడకి అనేక పేర్లు
ఆంధ్రప్రదేశ్ చరిత్రలో విజయవాడ ప్రస్తావన శాతవాహనుల కాలం నుంచి శాసనాల్లో కనిపిస్తుంది.
Road Accident: విజయవాడ బార్ అసోసియేషన్ న్యాయవాదుల బస్సుకు ప్రమాదం.. ఒకరు మృతి,11 మందికి గాయాలు
రాజస్థాన్లోని అజ్మేర్లో విజయవాడ బార్ అసోసియేషన్ న్యాయవాదుల బస్సు ప్రమాదానికి గురైంది.
Indrakeeladri: ఆధ్యాత్మిక కాంతితో శ్రీమహాలక్ష్మీ రూపంలో దుర్గమ్మ
ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆధ్యాత్మిక వైభవంతో నిండి, ఆరో రోజు అమ్మవారు శ్రీమహాలక్ష్మీ దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.
Necrotizing fasciitis disease: అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి.. కండరాలు తినేసిన బ్యాక్టీరియా!
అత్యంత అరుదుగా కనిపించే "నెక్రోటైజింగ్ ఫాసియైటిస్" అనే వ్యాధితో బాధపడుతున్న 12 ఏళ్ల భవదీప్ కుటుంబం తల్లడిల్లిపోతోంది.
Red Alert for Budameru: బుడమేరుకు మళ్లీ వరద.. పరివాహక ప్రాంతాల్లో రెడ్ అలర్ట్..
బుడమేరకు మరోసారి వరద ముప్పు పొంచి ఉందని అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.
Vijayawada: బుడమేరు గండ్ల పూడ్చివేత.. సమస్య పరిష్కారానికి వేగంగా చర్యలు
భారీ వరదల కారణంగా బుడమేరు డైవర్షన్ ఛానల్ (బీడీసీ)కు ఏర్పడిన గండ్లను జలవనరుల శాఖ అధికారులు పూర్తిగా పూడ్చేశారు.
Railway Safety: విజయవాడలో వరద ప్రభావం.. రైల్వే లైన్ల పాత్ర
వరదల సమయంలో విజయవాడ నగరంలో సగం ప్రాంతం ముంచెత్తినా, మరో సగం సురక్షితంగా నిలిచింది.
Kesineni Swetha: టీడీపీ అధిష్టానంపై కేశినేని శ్వేత సంచలన కామెంట్స్
విజయవాడ కార్పొరేటర్ పదవికి ఎంపీ కేశినేని నాని కూతురు శ్వేత రాజీనామా చేశారు.
Kesineni Nani : ఎంపీ కేశినేని నాని మరో సంచలన ప్రకటన
త్వరలోనే తన లోక్సభ సభ్యత్వానికి, టీడీపీకి రాజీనామా చేస్తానని విజయవాడ ఎంపీ కేశినేని నాని ప్రకటించిన విషయం తెలిసిందే.
Malladi Vishnu: వైసీపీకి మల్లాది విష్ణు రాజీనామా?.. కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ పార్టీకి షాక్ మీద షాక్ లు తగులుతున్నాయి. తాజాగా విజయవాడ సెంట్రల్ ఎమ్యెల్యే మల్లాది విష్ణు వైసీపీ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు తెలుస్తోంది.
విజయవాడ: అక్కినేని హాస్పిటల్లో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం
Akkineni Hospital: విజయవాడలో ఘోర ప్రమాదం జరిగింది. అక్కినేని మహిళా హాస్పిటల్లోని పైఅంతస్తులో సోమవారం అర్థరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది.
Regional Passport Office: విజయవాడలో ప్రాంతీయ పాస్పోర్టు కార్యాలయం ఏర్పాటు.. జనవరిలో ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. విజయవాడలో రీజినల్ పాస్పోర్టు కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు.
దేశంలోనే అతికొద్దిమంది నిజాయితీ నేతల్లో చంద్రబాబు ఒకరు: ఎంపీ కేశినేని
తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై ఎంపీ కేశినేని నాని ప్రశంసల వర్షం కురిపించారు. దేశంలోనే అతికొద్ది మంది నిజాయితీ గల నేతల్లో చంద్రబాబు ఒకరని ఆయన అన్నారు.
'సనాతన' వ్యాఖ్యలపై స్టాలిన్ కుమారుడిని కొట్టడానికి రూ.10 లక్షలు: హిందూ సంస్థ పోస్టర్
సనాతన ధర్మానికి వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు గాను ద్రవిడ మున్నేట్ర కజగం(డిఎంకె) నాయకుడు,తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ను చెంపదెబ్బ కొడితే 10 లక్షల రూపాయల నగదు బహుమతిని ఇస్తామని ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో హిందూ సంస్థ జన జాగరణ సమితి అనే స్వచ్ఛంద సంస్థప్రకటించడమే కాకుండా పోస్టర్లను కూడా అంటించింది.
రేపటి చలో విజయవాడ మహాధర్నా వాయిదా.. అనుమతి రాకపోవడమే కారణమన్న విద్యుత్ జేఏసీ
ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ రేపటి 'చలో విజయవాడ' కార్యక్రమం వాయిదా పడింది.
ఈనెల 17 'చలో విజయవాడ'కు పిలుపునిచ్చిన విద్యుత్ ఉద్యోగుల జేఏసీ
ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఉద్యోగుల జేఏసీ ఈనెల 17 'చలో విజయవాడ' కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది.
ఒకే ఫోటోతో 658 సిమ్కార్డులు జారీ.. దర్యాప్తునకు కేంద్ర సమాచార శాఖ ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుణదలలో ఒకే ఫొటోతో 658 సిమ్ కార్డులు జారీ అయ్యాయి. కేంద్ర ప్రభుత్వానికి చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యునికేషన్స్ (DOT) ఈ మేరకు గుర్తించింది.
Amrit Bharat Station Scheme: విజయవాడ డివిజన్లో 11 రైల్వే స్టేషన్లకు మహర్దశ
దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) జోన్లోని ఆంధ్రప్రదేశ్ విజయవాడ డివిజన్లోని 11 రైల్వే స్టేషన్లు అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద అభివృద్ధి చేసేందుకు ఎంపికయ్యాయి. ఈ మేరకు అధికారులు ప్రకటించారు.
హైదరాబాద్-విజయవాడ రెగ్యులర్ సర్వీసుల నిలిపివేత.. గుంటూరు మీదుగా దారి మళ్లింపు
తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్-విజయవాడ రూట్లో రెగ్యులర్ సర్వీసులను టీఎస్ఆర్టీసీ(TSRTC) రద్దు చేసింది.
శ్రీ చైతన్య విద్యాసంస్థల ఛైర్మన్ బీఎస్ రావు కన్నుమూత.. విజయవాడలో అంత్యక్రియలకు ఏర్పాట్లు
కార్పోరేట్ విద్యారంగంలో డాక్టర్ బొప్పన సత్యనారాయణరావు అంటే ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ బీఎస్రావు అంటే తెలియని వారుండరు. శ్రీ చైతన్య విద్యాసంస్థల అధినేత బీఎస్ రావు (75) గురువారం కన్నుమూశారు.
ఏపీ వాసులకు మరో గుడ్ న్యూస్.. రాష్ట్రానికి మరో వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రైల్వే శాఖ మరో గుడ్ న్యూస్ అందించింది. ఈ మేరకు మరో వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలును రాష్ట్రానికి కేటాయించింది.
విశాఖలో రియల్ దంపతుల కిడ్నాప్.. రూ.3 కోట్ల స్కామ్ చేశారని కిడ్నాపర్ల ఆరోపణలు
విశాఖపట్నంలో మరో కుటుంబం కిడ్నాప్ కు గురైంది. రియల్ ఎస్టేట్ వ్యాపారి శ్రీనివాస్, అతని భార్య లక్ష్మిని బుధవారం సాయంత్రం ఏడుగురు వ్యక్తుల బృందం అపహరించింది.
ట్యాక్స్ రీఫండ్ పేరిట ప్రభుత్వ ఉద్యోగులకు ఎర.. భారీ కుంభకోణాన్ని చేధించిన హైదరాబాద్ ఐటీ శాఖ
హైదరాబాద్లో భారీ ఐటీ రీఫండ్ కుంభకోణాన్ని ఆదాయపు పన్ను శాఖ అధికారులు చేధించారు. ఫేక్ డాక్యుమెంట్లతో రీఫండ్ స్కామ్ చేస్తున్నారని వెల్లడించింది.
పూర్ణానంద రిమాండ్ రిపోర్టులో నమ్మలేని నిజాలు.. బాలికను గర్భవతిని చేసిన స్వామిజీ
ఆంధ్రప్రదేశ్ లోని విశాఖలో గత సోమవారం లైంగిక వేధింపుల కేసులో పూర్ణానంద సరస్వతి అరెస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది.
విజయవాడలో భారీ వర్షం.. నైరుతి విస్తరణతో చల్లబడుతున్న ఆంధ్రప్రదేశ్
జూన్ మాసం ముగింపు దశలోనూ ఎండ తీవ్రత తగ్గకపోవడంతో జనం ఉక్కిరిబిక్కిరయ్యారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నైరుతి రుతుపవనాలు ఉపశమనం కలిగించాయి.
'గొట్టంగాళ్లు' అంటూ టీడీపీ ఇన్చార్జులపై కేశినేని నాని ధ్వజం
టీడీపీలో విజయవాడ ఎంపీ కేశినేని నాని వ్యవహారం క్లైమాక్స్కు చేరుకున్నట్లు కనిపిస్తుంది.
రికార్డు బద్దలు కొట్టిన ఏపీ జెన్ కో.. ఒక్కరోజులో 105.602 మిలియన్ యూనిట్ల విద్యుత్
ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ విద్యుదుత్పత్తి సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. శనివారం 105.620 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తిని నమోదు చేసింది.
పాస్పోర్ట్ ఆఫీస్లు శనివారం కూడా తెరిచే ఉంటాయ్
ఆంధ్రప్రదేశ్లో పాస్ పోర్ట్ కోసం ఎదురుచూసే వారికి గుడ్ న్యూస్. రాష్ట్రంలో విశాఖపట్నం, భీమవరం, విజయవాడ, తిరుపతిలోని పాస్పోర్ట్ సేవా కేంద్రాలు ఇక నుంచి శనివారం కూడా పని చేయనున్నాయి.
జనవరిలోనే సికింద్రాబాద్-విజయవాడ వందే భారత్ ఎక్స్ప్రెస్ను పట్టాలెక్కనుందా?
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రయాణికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వందేభారత్ ఎక్స్ప్రెస్ త్వరలోనే పట్టాలెక్కనుంది. కాజీపేట మీదుగా సికింద్రాబాద్-విజయవాడ మధ్య ప్రయాణించే ఈ రైలును ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించనున్నారు. ప్రధాని షెడ్యూల్ను బట్టి జనవరిలో వందేభారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభోత్సవాన్ని నిర్వహించే అవకాశం ఉందని పీఎంఓ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.