NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Amrit Bharat Station Scheme: విజయవాడ డివిజన్‌లో 11 రైల్వే స్టేషన్లకు మహర్దశ 
    తదుపరి వార్తా కథనం
    Amrit Bharat Station Scheme: విజయవాడ డివిజన్‌లో 11 రైల్వే స్టేషన్లకు మహర్దశ 
    విజయవాడ డివిజన్‌లో 11 రైల్వే స్టేషన్లకు మహర్దశ

    Amrit Bharat Station Scheme: విజయవాడ డివిజన్‌లో 11 రైల్వే స్టేషన్లకు మహర్దశ 

    వ్రాసిన వారు Stalin
    Jul 31, 2023
    03:12 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సీఆర్) జోన్‌లోని ఆంధ్రప్రదేశ్ విజయవాడ డివిజన్‌లోని 11 రైల్వే స్టేషన్లు అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద అభివృద్ధి చేసేందుకు ఎంపికయ్యాయి. ఈ మేరకు అధికారులు ప్రకటించారు.

    రైల్వే స్టేషన్లను ఆధునీకరించే లక్ష్యంతో కేంద్రం ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో 'అమృత్ భారత్ స్టేషన్' పథకాన్ని ప్రవేశపెట్టింది.

    ఈ పథకం కింద ప్రతి రైల్వే స్టేషన్‌లో మెరుగైన సౌకర్యాలు కల్పించనున్నారు.

    అనకాపల్లి, భీమవరం టౌన్, ఏలూరు, కాకినాడ టౌన్, నర్సాపూర్, నిడదవోలు, ఒంగోలు, సింగరాయకొండ, తాడేపెల్లిగూడెం, తెనాలి, తుని స్టేషన్లు 'అమృత్ భారత్ స్టేషన్' పథకం కింద ఎంపికైనట్లు విజయవాడ డివిజన్‌ ​​డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ నరేంద్ర ఆనందరావు పాటిల్‌ తెలిపారు.

    ఏపీ

    ప్రయాణికుల నుంచి సలహాలు కోరిన ​​డివిజనల్‌ మేనేజర్

    అమృత్ భారత్ స్టేషన్ పథకం ఎంపికైన రైల్వే స్టేషన్లలో చేసే అభివృద్ధి పనులు ఇవే.

    ప్లాట్‌ఫారమ్ ఉపరితలం మెరుగుపర్చనున్నారు.

    ప్లాట్‌ఫారమ్ పొడవును పెంచనున్నారు.

    రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలను మెరుగుపర్చనున్నారు.

    12 మీటర్ల వెడల్పుతో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌లు ఏర్పాటు చేయనున్నారు.

    లైటింగ్, ఎస్కలేటర్‌లు, లిఫ్టులు, ఫర్నిచర్‌ల ఏర్పాటు చేయనున్నారు.

    వీటితో మరిన్ని వరసతులను ప్రయాణికులకు అందించనున్నారు.

    అలాగే ఈ పథకం కింద స్టేషన్లను ఎలా అభివృద్ధి చేయాలనే దానిపై సూచనలను అందించాలని కూడా పాటిల్ ప్రయాణికులను నుంచి సూచనలు సలహాలను కోరారు. ఆగస్టు 3లోపు సూచనలను ఈమెయిల్, ట్విట్టర్ హ్యాష్‌ట్యాగ్‌ల ద్వారా పంచుకోవాలనన్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    నరేంద్ర పాటిల్ చేసిన ట్వీట్

    📢Attention Rail Users!
    Suggestions/ideas requested from public to finalize the elevation/facade of 11 Stations on Vijayawada Division under Amrit Bharat Station Scheme. Details as mentioned.#ABSS

    Don't forget to tag us!@SCRailwayIndia pic.twitter.com/fPSPPH1mQd

    — Narendra Patil (@Narendra_IRTS) July 30, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    విజయవాడ సెంట్రల్
    తాజా వార్తలు
    రైల్వే స్టేషన్

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    ఆంధ్రప్రదేశ్

    Ambati Rayudu: వాలంటీర్ వ్యవస్థపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై అంబటి రాయుడు కౌంటర్  పవన్ కళ్యాణ్
    తెలంగాణలో ఎల్లో అలెర్ట్, వచ్చే 5 రోజుల్లో భారీ వర్షాలు.. ఏపీకి వర్ష సూచన తెలంగాణ
    ఏపీలో దారుణం.. హాస్టల్లో నిద్రిస్తున్న బాలుడిని ఎత్తుకెళ్లి చంపిన దుండగులు హత్య
    AP: ఆర్5 జోన్​లో ఇళ్ల నిర్మాణానికి ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి

    విజయవాడ సెంట్రల్

    జనవరిలోనే సికింద్రాబాద్-విజయవాడ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను పట్టాలెక్కనుందా? నరేంద్ర మోదీ
    పాస్‌పోర్ట్ ఆఫీస్‌లు శనివారం కూడా తెరిచే ఉంటాయ్  ఆంధ్రప్రదేశ్
    రికార్డు బద్దలు కొట్టిన ఏపీ జెన్ కో.. ఒక్కరోజులో 105.602 మిలియన్ యూనిట్ల విద్యుత్ విద్యుత్
    'గొట్టంగాళ్లు' అంటూ టీడీపీ ఇన్‌చార్జులపై  కేశినేని నాని ధ్వజం ఎంపీ

    తాజా వార్తలు

    'ఆమె చనిపోయింది'.. పాకిస్థాన్ ప్రియుడిని పెళ్లి చేసుకున్న అంజుపై ఆమె తండ్రి సంచలన వ్యాఖ్యలు  పాకిస్థాన్
    అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టకు తేదీ ఖరారు; ప్రధాని మోదీకి ఆహ్వానం  అయోధ్య
    బైజూస్‌ సంక్షోభంపై కన్నీరుమున్నీరైన సీఈఓ రవీంద్రన్‌ బైజూస్‌
    'శాంసంగ్ గెలాక్సీ అన్‌ప్యాక్డ్- 2023' ఈవెంట్; నేడు లాంచ్ అయ్యే కొత్త మోడల్స్ ఇవే శాంసంగ్

    రైల్వే స్టేషన్

    ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ కలకలం.. 4 బోగీలు పూర్తిగా దగ్ధం రైలు ప్రమాదం
    కాషాయ రంగులోకి మారిన వందే భారత్ రైలు.. కారణం ఇదేనా? వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    తిరుపతి యార్డులో పట్టాలు తప్పిన పద్మావతి ఎక్స్‌ప్రెస్‌, రెండు రైళ్లు రీ షెడ్యూల్‌ తిరుమల తిరుపతి
    హైదరాబాద్: తప్పిన రైలు ప్రమాదం.. ఒకే ట్రాక్‌పైకి రెండు ఎంఎంటీఎస్‌లు హైదరాబాద్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025