NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ట్యాక్స్ రీఫండ్ పేరిట ప్రభుత్వ ఉద్యోగులకు ఎర.. భారీ కుంభకోణాన్ని చేధించిన హైదరాబాద్ ఐటీ శాఖ
    తదుపరి వార్తా కథనం
    ట్యాక్స్ రీఫండ్ పేరిట ప్రభుత్వ ఉద్యోగులకు ఎర.. భారీ కుంభకోణాన్ని చేధించిన హైదరాబాద్ ఐటీ శాఖ
    భారీ కుంభకోణాన్ని చేధించిన హైదరాబాద్ ఐటీ శాఖ

    ట్యాక్స్ రీఫండ్ పేరిట ప్రభుత్వ ఉద్యోగులకు ఎర.. భారీ కుంభకోణాన్ని చేధించిన హైదరాబాద్ ఐటీ శాఖ

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jun 29, 2023
    03:50 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    హైదరాబాద్‌లో భారీ ఐటీ రీఫండ్ కుంభకోణాన్ని ఆదాయపు పన్ను శాఖ అధికారులు చేధించారు. ఫేక్ డాక్యుమెంట్లతో రీఫండ్ స్కామ్ చేస్తున్నారని వెల్లడించింది.

    మొత్తం 8 మంది రూ. 40 కోట్ల భారీ ఆర్థిక కుట్రలో భాగమయ్యాయరని స్పష్టం చేసింది. ట్యాక్స్ కన్సల్టెంట్స్, రైల్వేశాఖకు చెందిన సిబ్బందితో సహా కొందరు పోలీస్ అధికారులు ఈ స్కామ్ లో పాత్రధారులుగా ఐటీ శాఖ గుర్తించింది.

    హైదరాబాద్, విజయవాడ నగరాలకు చెందిన కొన్ని సాంకేతిక కేంద్రాలు ఈ స్కామ్ లో సూత్రధారులుగా ఉన్నారని పేర్కొంది.

    ఈ మేరకు ఐటీ శాఖకు చెందిన దర్యాప్తు అధికారులు బుధవారం నిజాంపేట,ఎల్బీనగర్,వనస్థలిపురం ప్రాంతాలను పరిశీలించారు.

    కేసులో భాగంగా పలువురు ఉద్యోగులతో పాటు ఆయా కంపెనీలకూ నోటీసులు ఇస్తామని ఐటీ అధికారులు తెలిపారు.

    details

    రీ ఫండ్ లో కన్సల్టెంట్లకు 10 శాతం కమీషన్ 

    దర్యాప్తు పూర్తిస్థాయిలో జరిపి బాధ్యులపై క్రిమినల్ కేసులు సైతం నమోదు చేస్తామని పేర్కొన్నారు.

    సిటీలో కొంత మంది ఐటీ కన్సల్టెంట్స్ పేరుతో ఫేక్ డాక్యుమెంట్స్ ఆధారంగా ఐటీ చట్టంలోని 80 సీసీ, 80 డీడీ సెక్షన్ల కింద రిఫండ్ కోసం దరఖాస్తులు చేశారని గుర్తించారు.

    సదరు ఉద్యోగులకు అర్హత లేకున్నా తప్పుడు ఆధారాలను సమర్పించినట్టు తేల్చారు. దాదాపు 1000 వరకు ఇలాంటి దరఖాస్తులే చేశారన్నారు.

    అయితే కన్సల్టెంట్స్ ఆయా శాఖల ఉద్యోగులను తమ ఏజెంట్ల ద్వారా సంప్రదించి ఈ కుంభకోణానికి తెరలేపారన్నారు.

    ఉద్యోగులకు ట్యాక్స్ రీఫండ్ దరఖాస్తులు చేయిస్తామని, రీ ఫండ్ లో 10 శాతం కమీషన్ ఇవ్వాలని ఉద్యోగులకు ఎరేసినట్టు చెప్పారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆదాయపు పన్నుశాఖ/ఐటీ
    హైదరాబాద్
    విజయవాడ సెంట్రల్

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    ఆదాయపు పన్నుశాఖ/ఐటీ

    విదేశీ నిధుల్లో అవకతవకలు; బీబీసీపై కేసు నమోదు చేసిన ఈడీ  బీబీసీ
    2023-24 ఐటీ రిటర్న్స్: ITR-1, ITR-4 ఆఫ్‌లైన్ ఫామ్స్ విడుదల ఫైనాన్స్
    కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ చెట్లపై నోట్ల కట్టలు  కర్ణాటక
    హైదరాబాద్ ఆదాయపు పన్ను ఆఫీస్‌కు బాంబు బెదిరింపు.. భయం భయంలో అధికారులు హైదరాబాద్

    హైదరాబాద్

    హైదరాబాద్‌లో అమెరికా దిగ్గజ కంపెనీ 'మెడ్‌ట్రానిక్' రూ.3వేల కోట్ల పెట్టుబడులు కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)
    ఎంఎన్‌జే ఆస్పత్రిలో క్యాన్సర్ బాధితుల పిల్లల కోసం ప్రత్యేక పాఠశాల తెలంగాణ
    హైదరాబాద్‌కు సమాంతరంగా మరో నగరం నిర్మాణం సాధ్యమేనా? జీఓ 111రద్దు వెనుక ప్రభుత్వం వ్యూహం అదేనా? తెలంగాణ
    ఎండల నుంచి ఉపశమనం; మరో మూడు రోజులు వర్షాలు తెలంగాణ

    విజయవాడ సెంట్రల్

    జనవరిలోనే సికింద్రాబాద్-విజయవాడ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను పట్టాలెక్కనుందా? నరేంద్ర మోదీ
    పాస్‌పోర్ట్ ఆఫీస్‌లు శనివారం కూడా తెరిచే ఉంటాయ్  ఆంధ్రప్రదేశ్
    రికార్డు బద్దలు కొట్టిన ఏపీ జెన్ కో.. ఒక్కరోజులో 105.602 మిలియన్ యూనిట్ల విద్యుత్ విద్యుత్
    'గొట్టంగాళ్లు' అంటూ టీడీపీ ఇన్‌చార్జులపై  కేశినేని నాని ధ్వజం ఎంపీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025