NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Vijayawada: బుడమేరు గండ్ల పూడ్చివేత.. సమస్య పరిష్కారానికి వేగంగా చర్యలు 
    తదుపరి వార్తా కథనం
    Vijayawada: బుడమేరు గండ్ల పూడ్చివేత.. సమస్య పరిష్కారానికి వేగంగా చర్యలు 
    బుడమేరు గండ్ల పూడ్చివేత.. సమస్య పరిష్కారానికి వేగంగా చర్యలు

    Vijayawada: బుడమేరు గండ్ల పూడ్చివేత.. సమస్య పరిష్కారానికి వేగంగా చర్యలు 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Sep 07, 2024
    02:15 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారీ వరదల కారణంగా బుడమేరు డైవర్షన్‌ ఛానల్‌ (బీడీసీ)కు ఏర్పడిన గండ్లను జలవనరుల శాఖ అధికారులు పూర్తిగా పూడ్చేశారు.

    శనివారం మూడో గండిని పూడ్చేశారు. దీంతో దిగువ ప్రాంతాలకు వరద ప్రవాహం నిలిచిపోయింది.

    ఇప్పటికే రెండు గండ్లను పూడ్చిన అధికారులు, మూడో గండి పూడ్చే పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టడం గమనార్హం.

    ఈ పునరుద్ధరణ పనులను పరిశీలించేందుకు మంత్రి నారా లోకేష్ ప్రత్యక్షంగా అక్కడికి వెళ్లి పరిశీలించారు.

    మంత్రి నిమ్మల రామానాయుడు పర్యవేక్షణలో గండ్ల పూడ్చివేత పనులు శరవేగంగా కొనసాగాయి.

    వరద ఉద్ధృతమైనప్పటికీ, తొలి రెండు గండ్లను వేగంగా పూడ్చే ప్రయత్నాలు జరగాయన్నారు.

    Details

    సహాయక చర్యలను చేపట్టిన ఆర్మీ జవాన్లు

    ముఖ్యంగా ఆర్మీ జవాన్లు కూడా రంగంలోకి దిగి సహాయ చర్యలను చేపట్టారు.

    చెన్నైకు చెందిన 6వ బెటాలియన్‌, సికింద్రాబాద్‌కు చెందిన రెజిమెంటల్‌ బెటాలియన్‌ జవాన్లు దాదాపు 120 మంది ఈ సహాయక చర్యల్లో పాలుపంచుకున్నారు.

    సీఎం చంద్రబాబు అభినందనలు

    సమస్యను విజయవంతంగా పరిష్కరించిన జలవనరుల శాఖ అధికారులు, మంత్రులను సీఎం చంద్రబాబు నాయుడు అభినందించారు.

    గండ్ల పూడ్చివేతను సకాలంలో పూర్తి చేశారని ఆయన ప్రశంసించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చంద్రబాబు నాయుడు
    విజయవాడ సెంట్రల్

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    చంద్రబాబు నాయుడు

    Chandrababu Naidu: ఏపీలో పింఛనుదారులకు శుభవార్త ..3నుండి 4వేలు పెంపు ఆంధ్రప్రదేశ్
    Days After Oath: చంద్రబాబు, రేవంత్ పెండింగ్ సమస్యలపై కీలక భేటీ  రేవంత్ రెడ్డి
    Chandrababu:నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. రేపు ప్రధాని,ఇతర మంత్రులతో  భేటీ  భారతదేశం
    PM Modi- Chandrababu: మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ - ఏఏ అంశాలపై చర్చించుకున్నారంటే?  నరేంద్ర మోదీ

    విజయవాడ సెంట్రల్

    జనవరిలోనే సికింద్రాబాద్-విజయవాడ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను పట్టాలెక్కనుందా? నరేంద్ర మోదీ
    పాస్‌పోర్ట్ ఆఫీస్‌లు శనివారం కూడా తెరిచే ఉంటాయ్  ఆంధ్రప్రదేశ్
    రికార్డు బద్దలు కొట్టిన ఏపీ జెన్ కో.. ఒక్కరోజులో 105.602 మిలియన్ యూనిట్ల విద్యుత్ విద్యుత్
    'గొట్టంగాళ్లు' అంటూ టీడీపీ ఇన్‌చార్జులపై  కేశినేని నాని ధ్వజం ఎంపీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025