NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Stone attack on Train: వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి.. ఐదుగురి అరెస్టు 
    తదుపరి వార్తా కథనం
    Stone attack on Train: వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి.. ఐదుగురి అరెస్టు 
    వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి.. ఐదుగురి అరెస్టు

    Stone attack on Train: వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి.. ఐదుగురి అరెస్టు 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Sep 14, 2024
    11:39 am

    ఈ వార్తాకథనం ఏంటి

    వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది.

    ఛత్తీస్‌గఢ్‌లోని బగ్బాహారా రైల్వేస్టేషన్‌ వద్ద ట్రయల్ రన్ జరుగుతుండగా, కొందరు ఆకతాయిలు రైలు అద్దాలపై రాళ్ల దాడి చేశారు.

    దుర్గ్‌-విశాఖపట్నం వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ సేవలను ప్రారంభించే ముందు ఈ ఘటన చోటుచేసుకుంది.

    దాడి కారణంగా మూడు బోగీల అద్దాలు ధ్వంసమయ్యాయి. రైల్వే పోలీసులు తక్షణమే స్పందించి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.

    నిందితులు బగ్బాహారా ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించి వారిపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.

    Details

    తెలుగు రాష్ట్రాలకు మరో రెండు వందేభారత్‌ రైళ్లు

    తెలుగు రాష్ట్రాలకు మరో రెండు వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు అందుబాటులోకి రానున్నాయని కేంద్ర గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

    వీటిని సెప్టెంబర్‌ 16న అహ్మదాబాద్‌ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు.

    ఈ రైళ్లలో ఒకటి హైదరాబాద్‌-నాగ్‌పుర్‌ మధ్య, మరొకటి విశాఖపట్నం-దుర్గ్‌ మధ్య రాకపోకలు సాగించనున్నాయి.

    విశాఖపట్నం-దుర్గ్‌ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ మూడు రాష్ట్రాలు ఏపీ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లలో సేవలు అందించనుంది.

    ఈ రైలు దుర్గ్‌లో ఉదయం 5.45కి బయలుదేరి, మధ్యాహ్నం 1.45కి విశాఖపట్నం చేరుతుంది. తిరిగి మధ్యాహ్నం 2.50కి బయలుదేరి రాత్రి 10.50కి దుర్గ్‌ చేరుకుంటుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    హైదరాబాద్

    తాజా

    Motivation: తలవంచిన రోజు ఉంటే.. తలెత్తే రోజు కూడా తప్పకుండా వస్తుంది! జీవనశైలి
    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్

    వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు

    19న హైదరాబాద్‌కు ప్రధాని మోదీ.. కేసీఆర్ ఈ సారైనా స్వాగతం పలుకుతారా? ప్రధాన మంత్రి
    తెలంగాణ: మహబూబాబాద్‌లో వందేభారత్ రైలుపై రాళ్ల దాడి తెలంగాణ
    ఏప్రిల్ 8న సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం; టికెట్ ధరలు, ట్రైన్ రూట్ వివరాలు ఇలా ఉన్నాయి! సికింద్రాబాద్
    ప్రధాని మోదీ పర్యటన ముంగిట బండి సంజయ్ అరెస్టు; తెలంగాణలో పొలిటికల్ హీట్ బండి సంజయ్

    హైదరాబాద్

    Hyderabad: ప్రజాభవన్‌కు, నాంపల్లి కోర్టులకు బాంబు బెదిరింపు  భారతదేశం
    Telangana: రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు.. పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు భారతదేశం
    Ramoji Rao: తెలుగు జర్నలిజాన్ని సామాన్య ప్రజలకు చేరువ చేసిన రామోజీరావు కన్నుమూత  భారతదేశం
    Emotional farewell: రామోజీరావుకు ప్రభుత్వ లాంఛనాలతో ఘనంగా వీడ్కోలు .. పాడె మోసిన చంద్రబాబు  సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025