ఛత్తీస్గఢ్: వార్తలు
26 Apr 2023
భారతదేశంఛత్తీస్గఢ్: నక్సల్స్ దాడిలో 11మంది డీఆర్జీ జనాన్లు మృతి
ఛత్తీస్గఢ్లోని దంతేవాడలో అరన్పూర్ సమీపంలో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (డిఆర్జి) సిబ్బంది ప్రయాణిస్తున్న వాహనంపై నక్సల్స్ ఐఈడీ దాడిలో మొత్తం 11 మంది సిబ్బంది మరణించారు.
17 Mar 2023
ఆంధ్రప్రదేశ్ముంచుకొస్తున్న తుఫాను, కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం
మరికొన్ని గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో బీభత్సం సృష్టించడానికి తుఫాన్ ముంచుకొస్తుంది. ప్రస్తుతం చర్ల సరిహద్దు ఆనుకొని ఉన్న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని జగదల్పూర్క్కు 65 కిలోమీటర్ల దూరంలో తెలంగాణలోని భద్రాచలానికి 120 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండి)పేర్కొంది.
26 Feb 2023
రాహుల్ గాంధీCongress Plenary: అదానీ, మోదీ ఇద్దరూ ఒక్కటే; నిజం బయట పడేవరకూ ప్రశ్నిస్తూనే ఉంటాం: రాహుల్ గాంధీ
ఛత్తీస్గఢ్ రాయ్పూర్లో జరుగుతున్న కాంగ్రెస్ 85వ ప్లీనరీ మూడో రోజుకు చేరుకున్నాయి. ముగింపు సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అదాని-హిండెన్బర్గ్ వ్యవహారంలో బీజేపీపై విమర్శనాస్త్రాలు సంధించారు.
25 Feb 2023
కాంగ్రెస్Congress Plenary: పొలిటికల్ రిటైర్మెంట్పై సోనియా కీలక ప్రకటన; బీజేపీ పాలనపై ఫైర్
ఛత్తీస్గఢ్ రాయ్పూర్లో జరుగుతున్న కాంగ్రెస్ 85వ ప్లీనరీ సమావేశంలో శనివారం యూపీఏ చైర్పర్సన్, పార్టీ అగ్రనేత సోనియా గాంధీ మాట్లాడారు. దేశంలోని ప్రతి ఒక్క రాజ్యాంగ సంస్థను బీజేపీ-ఆర్ఎస్ఎస్లు నాశనం చేశాయని ఆరోపించారు.
25 Feb 2023
కాంగ్రెస్కాంగ్రెస్ ప్లీనరీలో రోశయ్య, జైపాల్రెడ్డికి సంతాపం; రెండోరోజు సెషన్కు సోనియా, రాహుల్ హాజరు
ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీ రెండో రోజు సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు గైర్హాజరైన అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ శనివారం ప్లీనరీలో పాల్గొన్నారు.
24 Feb 2023
కాంగ్రెస్కాంగ్రెస్ ప్లీనరీ: సీడబ్ల్యూసీకి ఎన్నికలు వద్దంటూ తీర్మానం; ఖర్గేకు బాధ్యత అప్పగింత
ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీలో కీలక నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ కీలక బాడీ అయిన సీడబ్ల్యూసీ (కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ) ఎన్నికలు వద్దంటూ తీర్మానించారు.
24 Feb 2023
రోడ్డు ప్రమాదంఛత్తీస్గఢ్లో రోడ్డు ప్రమాదం: ట్రక్కు, వ్యాన్ ఢీకొని 11 మంది మృతి
ఛత్తీస్గఢ్లోని బలోడా బజార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కును పికప్ వ్యాన్ ఢీకొన్న ఘటనలో కనీసం 11మంది మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
08 Feb 2023
ఎయిర్ టెల్రాయ్పూర్, దుర్గ్-భిలాయ్లో 5G సేవలను ప్రారంభించిన ఎయిర్ టెల్
భారతీ ఎయిర్టెల్ తన 5G సేవలను ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్, దుర్గ్-భిలాయ్. నగరాల్లో ప్రారంభించింది.
06 Feb 2023
బీజేపీబీజేపీ మండలాధ్యక్షుడిని హత్య చేసిన మావోయిస్టులు
ఛత్తీస్గఢ్లోని బీజాపూర్కు చెందిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకుడిని అతని కుటుంబసభ్యుల ఎదుటే మావోయిస్టులు హతమార్చారు. ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
25 Jan 2023
గణతంత్ర దినోత్సవంఛత్తీస్గఢ్: చరిత్రలో తొలిసారిగా రిపబ్లిక్ డే పరేడ్లో 'థర్డ్ జెండర్' సిబ్బంది
ఛత్తీస్గఢ్లో జనవరి 26న నిర్వహంచే రిపబ్లిక్ డే పరేడ్లో కీలక పరిణామం చోటుచేసుకోబోతోంది. రిపబ్లిక్ డే పరేడ్ చరిత్రలో తొలిసారిగా ట్రాన్స్జెండర్ సిబ్బంది పరేడ్లో పాల్గొబోతున్నారు. ఈ విషయాన్ని బస్తర్ ఐజీపీ పి.సుందర్రాజ్ వెల్లడించారు.