ఛత్తీస్‌గఢ్: వార్తలు

Karreguttalu: కర్రెగుట్టల్లో భారీ ఎన్‌కౌంటర్‌.. 22 మంది మావోయిస్టుల మృతి

భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య బుధవారం ఉదయం ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్ట ప్రాంతంలో కాల్పులు జరిగాయి.

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో భద్రతా దళాల సమక్షంలో లొంగిపోయిన 22 మంది మావోయిస్టులు

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో శుక్రవారం రోజున మొత్తం 22మంది మావోయిస్టులు భద్రతా దళాల ఎదుట లొంగిపోయారు.

Encounter: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు మావోయిస్టు అగ్రనేతలు హతం

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం దండకారణ్యంలో మళ్లీ కాల్పుల ఘటనా చోటుచేసుకుంది.

Maoists: 'ఆపరేషన్ చేయూత' ఫలితం.. లొంగిపోయిన 86 మంది మావోయిస్టులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీగా మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు.

Naxalites surrender: ప్రధాని పర్యటన ముందు ఛత్తీస్‌గఢ్‌లో 50 మంది నక్సలైట్ల లొంగుబాటు.. పోలీసుల కీలక ప్రకటన

ఛత్తీస్‌గఢ్‌ బిజాపూర్‌ జిల్లాలో పెద్ద ఎత్తున నక్సలైట్లు లొంగిపోయారు. మొత్తం 50 మంది మావోయిస్టులు తమ ఆయుధాలతో కలిసి పోలీసుల ఎదుట లొంగిపోయారు.

encounter: సుక్మా జిల్లాలో ఎదురుకాల్పులు.. 15 మంది మావోయిస్టులు మృతి

దండకారణ్యంలో శనివారం ఉదయం భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో భద్రతా బలగాలు మరియు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి.

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గఢ్‌ లో మరోసారి కాల్పులు సంచలనం సృష్టించాయి. మంగళవారం దంతెవాడ జిల్లాలో భద్రతా దళాలు నిర్వహించిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మరణించారు.

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా బలగాలు,మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు.. 22 మంది మావోయిస్టుల మృతి

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. గురువారం బీజాపూర్-దంతెవాడ సరిహద్దులో భద్రతా బలగాలు,మావోయిస్టుల మధ్య తీవ్రమైన ఎదురుకాల్పులు జరిగాయి.

Chhattisgarh: కంప్యూటర్‌ను పక్కనబెట్టి కలంతో బడ్జెట్.. ప్రత్యేకతను చాటుకున్న ఛత్తీస్‌గఢ్ మంత్రి

చాట్‌జీపీటీ యుగంలోనూ, ఛత్తీస్‌గఢ్‌ ఆర్థికమంత్రి ఒ.పి. చౌధరి తన ప్రత్యేకతను చాటుకున్నారు.

Chhattisgarh: సుక్మాలో ఎన్‌కౌంటర్.. ఇద్దరు నక్సలైట్లు హతం

భారత ప్రభుత్వం నక్సలిజాన్ని పూర్తిగా రూపుమాపేందుకు కృషి చేస్తోంది. కొద్ది రోజుల క్రితం ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా బలగాలు పలువురు మావోయిస్టులను మట్టుబెట్టిన విషయం తెలిసిందే.

Chhattisgarh High Court: భార్య అనుమతి లేకుండా భర్త చేసిన అసహజ సెక్స్ నేరం కాదు: ఛత్తీస్‌గఢ్ హైకోర్టు

ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టు ఒక కీలక తీర్పు ఇచ్చింది. భార్య అనుమతి లేకుండా ఆమెతో అసహజ శృంగారానికి పాల్పడటం నేరంగా పరిగణించలేమని స్పష్టం చేసింది.

Encounter: ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌లో 31 మంది మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. బీజాపూర్‌లో భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 31 మంది మావోయిస్టులు మృతి చెందగా, పలువురు గాయపడినట్లు సమాచారం.

Encounter: ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు.. ఎనిమిది మంది మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యం మరోసారి కాల్పుల శబ్దంతో దద్దరిల్లింది. బీజాపూర్‌ జిల్లా గంగలూర్‌ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, నక్సల్స్‌ మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.

Maoist Leader Chalapati: ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత చలపతి హతం.. అతనిపై రూ.కోటి రివార్డు! ఇంతకీ అతను ఎవరంటే?

ఛత్తీస్‌గఢ్-ఒడిశా సరిహద్దులోని అటవీ ప్రాంతంలో సోమవారం రాత్రి జరిగిన ఎన్‌కౌంటర్‌లో 20 మంది మావోయిస్టులు చనిపోయారు.

chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌.. 10 మంది మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురు దెబ్బ తగిలింది. అక్కడ జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 10 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు.

Encounter: ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు కీలక నేతతో సహా 17 మంది మృతి

ఛత్తీస్‌గఢ్ బీజాపూర్‌లో ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టులకు తీవ్ర నష్టం వాటిల్లింది.

Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. 19 మంది మావోయిస్టుల మృతి!

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో మొత్తం 19 మంది మావోయిస్టులు మరణించారు.

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో జర్నలిస్టు హత్య.. కీలక నిందితుడి అరెస్ట్ 

ఛత్తీస్‌గఢ్‌లో జర్నలిస్ట్‌ ముఖేశ్‌ చంద్రాకర్‌ హత్య ఉదంతం దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది.

Encounter: ఛత్తీస్‌గఢ్‌లో అర్ధరాత్రి ఎన్‌కౌంటర్‌.. నలుగురు మావోయిస్టులు హతం

ఛత్తీస్‌గఢ్‌ బస్తర్‌ ప్రాంతంలో మళ్లీ కాల్పులు కలకలం రేపాయి.

Sunny Leone: సన్నీ లియోన్ అకౌంట్‌లోకి ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వ నిధులు

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర ప్రభుత్వ పథకం మహతారి వందన్ యోజన ద్వారా వివాహిత మహిళలకు అందించే రూ. 1000 సహాయ ధనం, తాజాగా ఒక సంచలనానికి కారణమైంది.

Amit Shah: అమిత్‌ షా పర్యటనలో ఉద్రిక్తత.. ఐఈడీ పేలుడు, జవాన్‌కు గాయాలు

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఛత్తీస్‌గఢ్‌ పర్యటన సందర్భంగా భద్రతా సిబ్బంది కీలక సోదాలు చేపట్టారు.

Amit Shah: ఛత్తీస్‌గఢ్‌లో అమిత్‌ షా పర్యటన.. నక్సలిజం నిర్మూలనపై కసరత్తు!

డిసెంబర్ 13 నుండి 15 వరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర పర్యటనలో నక్సలిజం వ్యతిరేక కార్యాచరణకు సంబంధించి కీలక సమావేశాలకు అధ్యక్షత వహించనున్నారు.

Chhattisgarh: ఎన్‌కౌంటర్‌లో నక్సలైట్ మృతి.. ఛత్తీస్‌గఢ్‌లో ఐఈడీ పేలుడు.. ఇద్దరు భద్రతా సిబ్బందికి గాయలు 

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర బీజాపూర్‌ జిల్లాలో బుధవారం ఉదయం భద్రతా సిబ్బందికి, మావోయిస్టులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.

Chattisgarh: సుక్మా జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌.. 10 మంది మావోయిస్టులు మృతి 

ఛత్తీస్‌గఢ్ దండకారణ్యం మళ్లీ తుపాకులమోతతో దద్దరిల్లింది. సుక్మా జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య తీవ్ర ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు మావోలు మృతి

ఛత్తీస్‌గఢ్‌లోని కంకేర్, నారాయణపూర్ జిల్లాల సరిహద్దులో ఉన్న మాద్ ప్రాంతంలో పోలీసులు, నక్సలైట్ల మధ్య కాల్పులు జరిగాయి.

Mahadev betting app: మహాదేవ్ బెట్టింగ్ యాప్ సూత్రధారి సౌరభ్ చంద్రకర్ దుబాయ్‌లో అరెస్ట్

గత ఏడాది ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల సమయంలో వెలుగులోకి వచ్చిన మహదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ (Mahadev Betting App) కుంభకోణంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.

Fake SBI branch: ఈ మోసగాళ్ల తీరే వేరయా..  ఏకంగా నకిలీ ఎస్బీఐ బ్రాంచ్ నే తెరిచారు.. 

ఛత్తీస్‌గఢ్‌లోని శక్తి జిల్లాలో నేరస్తులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI)నకిలీ బ్రాంచ్‌ను ప్రారంభించారు.

chhattisgarh: ఎన్‌ఎండీసీ నగర్నార్‌ ప్లాంటుకు.. విశాఖ ఉక్కు ఉద్యోగులు

ఛత్తీస్‌గఢ్‌లోని ఎన్‌ఎండీసీ (నేషనల్‌ మినరల్‌ డెవలెప్‌మెంట్‌ కార్పొరేషన్‌) నగర్నార్‌ ప్లాంటుకు 500 మంది ఉద్యోగులను డిప్యుటేషన్‌పై పంపేందుకు రంగం సిద్ధమైంది.

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో దారుణ ఘటన.. చేతబడి చేశారనే నెపంతో కుటుంబంలోని ఐదుగురు హత్య

సాంకేతికత ఎంతగా అభివృద్ధి చెందినా, కొందరు మాత్రం మూఢనమ్మకాలను నమ్ముతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.

03 Sep 2024

తెలంగాణ

Heavy Rains: తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ రాష్ట్రానికి నిలిచిపోయిన రాకపోకలు

తెలంగాణలో ప్రస్తుతం విపరీతమైన వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.

Chattisgarh: చత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంట‌ర్.. 8మంది న‌క్స‌లైట్లు, ఒక భ‌ద్ర‌తా సిబ్బంది మృతి

ఛత్తీస్గఢ్ లోని నారాయ‌ణ‌పుర్‌లో ఇవాళ ఎన్‌కౌంట‌ర్(Encounter) జ‌రిగింది. ఆ ఎదురుకాల్పుల్లో 8 మంది న‌క్స‌లైట్లు, ఒక భ‌ద్ర‌తా సిబ్బంది మృతిచెందారు. మ‌రో ఇద్ద‌రు జ‌వాన్లు గాయ‌ప‌డ్డారు.

Chhattisgarh: నారాయణపూర్-బీజాపూర్ ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టుల హతం.. ఈ ఏడాదిలో 112 మంది 

ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్-బీజాపూర్ అంతర్ జిల్లా సరిహద్దులోని అటవీ ప్రాంతంలో గురువారం భద్రతా సిబ్బందితో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు మరణించారని పోలీసులు తెలిపారు.

Chattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు.. 17 మంది దుర్మరణం 

ఛత్తీస్‌గఢ్‌లో శనివారం ఉదయం ఘోరం జరిగింది. బెమెతారా జిల్లాలోని గన్‌పౌడర్‌ తయారీ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది.

Chattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు వాహనాలు ఢీకొని.. 8 మంది దుర్మరణం 

ఛత్తీస్‌గఢ్‌లోని బెమెతరలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.కతియాలో ఆగి ఉన్న మజ్దా కారును వెనుక నుంచి పికప్ ఢీకొట్టింది.

Encounter in Chattisgarh: ఛత్తీస్​ గఢ్​ లో భారీ ఎన్కౌంటర్...29 మంది మావోల హతం

ఛత్తీస్గఢ్ ​(Chattisgarh) లో భారీ ఎన్కౌంటర్ (Encounter) చోటుచేసుకుంది.

Road Accident: ఛత్తీస్‌గఢ్‌లో ఘోర ప్రమాదం.. 50 అడుగుల గోతిలో పడిన బస్సు .. 15 మంది మృతి 

ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లాలో మంగళవారం రాత్రి ఉద్యోగులతో నిండిన బస్సు 50 అడుగుల లోతైన గోతిలో పడిపోయింది.

Chhattisgarh: రాయ్‌పూర్‌లోని విద్యుత్ పంపిణీ సంస్థలో భారీ అగ్నిప్రమాదం.. భయాందోళనలో నివాసితులు

ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లోని కోట ప్రాంతంలో ఉన్న విద్యుత్ పంపిణీ సంస్థలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

Chhattisgarh : ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌.. నలుగురు నక్సలైట్ల హతం

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో మంగళవారం భద్రతా సిబ్బందితో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు నక్సలైట్లు హతమైనట్లు పోలీసులు తెలిపారు.

Chhattisgarh: బీజాపూర్లో ఎన్‌కౌంటర్ .. ఆరుగురు మావోయిస్టులు మృతి 

ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ డివిజన్‌లోని బీజాపూర్ జిల్లాలో బుధవారం ఉదయం భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మహిళా క్యాడర్‌లతో సహా ఆరుగురు మావోయిస్టులు మరణించారు.

City Centre Mall: రాయ్‌పూర్‌లో విషాద ఘటన..తండ్రి చేతుల్లోంచి జారిపడి పసికందు మృతి 

ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లోని ఓ మాల్‌లోని మూడో అంతస్థు నుండి తండ్రి చేతుల్లోంచి జారిపడి ఏడాది వయసున్నచిన్నారి మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది.

మునుపటి
తరువాత